Home / Tag Archives: Amaravati agitations

Tag Archives: Amaravati agitations

రాజధాని రైతన్నలారా…మీ ఆడవాళ్లు జాగ్రత్త.. పచ్చమీడియా కామాంధులు మీ పక్కనే తిరుగుతున్నారు..!

ఏపీ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా..గత రెండు నెలలుగా రాజధాని గ్రామాల రైతన్నలు టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొంటున్నారు..దీంతో ఎల్లోమీడియా పైత్యం బాగా ముదిరిపోయింది..మహిళల దగ్గరకు వెళ్లి…మైకులు పెట్టి రెచ్చగొట్టి మరీ సీఎం జగన్‌ను, ప్రభుత్వాన్ని బూతులు తిట్టిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఎల్లోమీడియా డర్టీపిక్చర్ బయటపడింది. రాజధాని గ్రామాల్లో 2 నెలలుగా తిష్ట వేసుకున్న ఎల్లో మీడియా ఛానళ్ల …

Read More »

అమరావతి గురించి జాతీయ మీడియాతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు దిశగా రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిని లెజిస్టేటివ్ క్యాపిటల్‌గా కొనసాగిస్తూనే…విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషి‍యల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తూ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. అయితే మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్‌ను ప్రభావితం చేసి సెలెక్ట్ కమిటీకి పంపేలా చేశాడు.  దీంతో ఆగ్రహించిన సీఎం …

Read More »

చంద్రబాబు, అమరావతి రైతులపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మూడు రాజధానులు వద్దు…అమరావతి ముద్దు అంటూ గత 50 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశామని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు రాజధాని తరలిపోతే తమ భవిష్యత్తు ఏంటని…రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు మాత్రమే అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్నారు. కాగా అందులో ప్రధానంగా …

Read More »

రాజధాని రగడ…చంద్రబాబుపై కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా అమరావతి ప్రాంత రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును చంద్రబాబు కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపించడంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా కౌన్సిల్‌ను రద్దు చేసింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. కాగా కేంద్రప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉభయసభల్లో ఆమోదించిన మరుక్షణం ఏపీ శాసనమండలి అధికారికంగా రద్దు అయిపోతుంది. …

Read More »

బ్రేకింగ్.. ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ కార్యకర్తల దాడి…!

గత రెండు నెలలుగా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా  రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ..నినాదంతో ఆందోళన కార్యక్రమాలను నడిపించారు. అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి జోలె పట్టుకుని, ఊరూరా తిరుగుతూ అడుక్కుంటూ విరాళాలు కూడా సేకరించారు.  లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియాటీమ్ కూడా జై అమరావతి స్లోగన్‌తో అమరావతి ఆందోళనలపై …

Read More »

అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు అటకెక్కించినట్లేనా.. మరి జోలె పట్టి వసూలు చేసిన కోట్ల రూపాయల సంగతేంటీ..?

ఏపీకి మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత నెలన్నరగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా అమరావతి రైతుల ఆందోళనలను నిర్వహించే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. రాజధానిలో తన బినామీ భూములు కాపాడుకునేందుకు చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొట్టి ఆందోళన కార్యక్రమాలను చేయిస్తున్నాడని వైసీపీ నేతలు విమర్శించారు. అయితే బాబు మాత్రం విమర్శలను లెక్కచేయకుండా అమరావతి ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మార్చేందుకు నానా …

Read More »

లేడీ కానిస్టేబుల్ డ్రెస్ మార్చుకుంటుంటే చిత్రీకరణ.. ఛీఛీ…ఎల్లోమీడియానా..బ్లూ మీడియానా..!

అమరావతి ఆందోళనల నేపథ‌్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు బందోబస్త్‌ నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా తుళ్లూరు, మందడం వంటి గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసుల పట్ల ఆందోళనకారులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వారికి కనీసం తాగడానికి కూడా వాటర్ బాటిల్స్ కూడా అమ్మకుండా మా ఊరి నుంచి వెళ్లిపోండి అంటూ ఈసడించుకుంటున్నారు. కనీసం వాళ్లను నీడపట్టున కూర్చోనివ్వకుండా తారు, కారం చల్లుతూ…ఇబ్బందులు పెడుతున్నారు. ఆందోళనకారుల్లో కొందరు మదమెక్కిన మృగాళ్లు…రోజంతా ఇక్కడే డ్యూటీలు …

Read More »

బాబుపై మరోసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి రైతుల ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు జిల్లాలలో పర్యటిస్తూ.. జోలెపట్టుకుని అడుక్కుంటూ సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారు.. సీఎం జగన్‌పై పిచ్చి తుగ్లక్, ఉన్మాది, బలి ఇవ్వాలంటూ అసాధారణ భాషలో ప్రజలను రెచ్చగొడుతున్నారు. సీఎం జగన్‌‌పై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు.   జనవరి 20న రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో చర్చ …

Read More »

హవ్వ…కృష్ణా, గుంటూరు జిల్లాల మగవాళ్లను అంత మాట అన్నావేంటీ..జేసీ…!

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నోరు తెరిస్తే బూతులు అవలీలగా వచ్చేస్తుంటాయి. ఎప్పుడు ఎవర్ని బూతులు తిడతారో తెలియదు..‎ఇటీవల వైసీపీ నేతలు మగాళ్లయితే కొజ్జాలను అడ్డంపెట్టుకుని రాజకీయం చేయకండి అంటూ పోలీసులనుద్దేశించి నోరుపారేసుకున్నాడు. తాజాగా సేవ్ అమరావతి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సారథ‌్యంలో రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలోనే …

Read More »

చంద్రబాబు, లోకేష్, పవన్‌లను కలిపి చితక్కొట్టిన వైసీపీ ఎంపీ ..!

టీడీపీ అధినేత చంద్రబాబు సేవ్ అమరావతి పేరుతో రోజుకో కార్యక్రమంతో అమరావతి రైతుల ఆందోళన కార్యక్రమాలకు సారథ‌్యం వహిస్తున్నారు. బాబు స్వయంగా జోలెపట్టి భిక్షాటన చేస్తూ అమరావతి రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మల్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఒకపక్క కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు స్వాగతిస్తుంటే..చంద్రబాబు మాత్రం వైజాగ్‌లో రాజధానిని, కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటును ఎవరూ కోరుకోవడం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat