Home / Tag Archives: ananthapuram (page 3)

Tag Archives: ananthapuram

మద్యం మత్తులో ఢీ…..ఏపీ ఎక్సైజ్‌ శాఖమంత్రి జవహర్‌ కారు ప్రమాదం

ఏపీ ఎక్సైజ్‌ శాఖమంత్రి జవహర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలో జన్మభూమి సభ ముగించుకుని ఆయన రోడ్డు మార్గంలో కొవ్వూరు వస్తుండగా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద మంత్రి వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతింది. మంత్రి వాహనాన్ని ఢీకొట్టిన కారు కొవ్వూరుకు చెందిన ప్రసాద్‌ ది గుర్తించారు. ప్రసాద్ మద్యం సేవించి కారు …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 43వ రోజు షెడ్యూలు ఇదే…!

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 44వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండల కేంద్రం నుంచి 44వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్క మాను …

Read More »

అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు గుండెపోటుతో మృతి

ఏపీలో కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు పలు కారణాలవల్ల చనిపోతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు హఠాన్మరణం చెందారు. అనంతపురం జిల్లాలోని పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి అనే టీడీపీ నాయకుడు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. సమాచారమందుకున్న మాజీ మంత్రి, ప్రభుత్వ విప్ పల్లె రఘునాథరెడ్డి సంతాపం తెలిపారు. అలాగే విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు ఎద్దులపల్లికి చేరుకుంటున్నారు.

Read More »

42వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్‌ జగన్‌కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. 42వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్‌ జగన్‌ శనివారం ఉదయం బుక్కపట్నం మండలం బొగ్గాలపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రజాసంకల్పయాత్ర కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. యాకాల చెరువు …

Read More »

38వ రోజు జ‌గ‌న్ పాద‌యాత్ర హైలైట్స్ ఇవే..!!

వైఎస్ఆర్ కాగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 38వ రోజు అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రంలో కొన‌సాగింది. డిసెంబ‌ర్ 18న ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ర్శ‌న‌మ‌ల నుంచి ప్రారంభ‌మైన జ‌గ‌న్ పాద‌యాత్ర న‌డిమ‌గ‌డ్డ‌ప‌ల్లె క్రాస్, బిల్వంప‌ల్లి, నేల‌కోట‌, బుడ్డారెడ్డిప‌ల్లి ఏలుకుంట్ల మీదుగా త‌న‌కంటివారిప‌ల్లె మీదుగా సాగింది. ఈ సంద‌ర్భంగా స్థానికులు, గ్రామ‌స్థులు, పార్టీ నేత‌లు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. యాత్ర‌లో భాగంగా …

Read More »

జగన్ పాదయాత్ర 500 కిలో మీటర్లు

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ‌గ‌న్ పాదయాత్ర అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం మండ‌లం గొట్లూరులో త‌న పాద‌యాత్ర కొన‌సాగుతున్నది. దీంతో జగన్ పాదయాత్ర శనివారంతో 500 కిలో మీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జగ‌న్ మొక్క‌నాటారు.ఇప్పటివరకూ అనంతపురం నియోజకవర్గంలోని గుంతకల్, తాడపత్రి, ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర సాగింది. ధర్మవరం నియోజకవర్గంలోనూ …

Read More »

ప్రజాసంకల్పయాత్ర 36వ రోజు షెడ్యూల్‌ ఇదే…!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ,చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా ప్రజా అభిమానంతో ముందుకు సాగుతుంది. ఈ ప్రజా సంకత్పా యాత్ర 36వ రోజు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలోని ఉప్పునేసిన పల్లి క్రాస్‌ రోడ్‌ …

Read More »

ప‌రిటాల రవి చనిపోయినప్పుడు ఎంత జనం వచ్చారో… అంతకంటే ఎక్కువగా వైఎస్ జగన్ ప్రజా సంకల్పాయాత్రకు..!

వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ప్ర‌స్తుతం అనంత‌పురుం జిల్లాలో కొన‌సాగుతోంది. రోజు రోజుకి పాద‌యాత్ర‌కు ప్ర‌జాస్పంద‌న పెరుగుతోందే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. అదికూడా టీడీపీకి కంచుకోట‌లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రూ ఊహించ‌నంత ప్ర‌జా స్పంద‌న పాద‌యాత్ర‌కు వ‌స్తోంది. ప్రజాసంకల్పయాత్ర బుధవారం రుద్రంపేట బైపాస్‌ శివార్ల నుంచి మొదలైంది. జగన్‌ను కలిసేందుకు యువకులు, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే శిబిరానికి భారీగా తరలివచ్చారు. ప్రతీ ఒక్కరినీ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. పరిటాల కోటలో జగన్మోహన్ …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు షెడ్యూల్‌… రాప్తాడులో జెండాఆవిష్కరణ

వైసీపీ అధ్యక్షుడు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు అనంతపురం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్‌ మండలం పాపం పేట బైపాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. రుద్రమ పేట, సవేరా ఆసుపత్రి క్రాస్‌, కాకల్లపల్లి క్రాస్‌, డాల్ఫిన్స్‌ హోటల్‌ రోడ్డు మీదుగా ప్రసన్న పల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. 12 గంటలకు లంచ్‌ బ్రేక్‌ తీసుకుంటారు. అనంతరం 3 …

Read More »

2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌కు పోటీగా క‌త్తి మ‌హేష్‌..??

మ‌హేష్ క‌త్తి. ప్ర‌స్తుతం సినీజ‌నాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మ‌రీను. అయితే, ప‌వ‌ర్‌స్టార్‌పై క‌త్తి మ‌హేష్ వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు పీక్ స్టేజ్‌కు వెళ్లిపోవ‌డంతో ఆగ్ర‌హానికి గురైన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌త్తి మ‌హేష్‌పై దాడికి దిగారు. మ‌రికొంద‌రైతే ..బ‌య‌ట ఎక్క‌డ క‌న‌ప‌డినా కొడ‌తామంటూ క‌త్తి మ‌హేష్‌కు ఫేస్‌బుక్ లైవ్ లైవ్‌లో బెదిరించారు కూడాను. ఏదేమైనా ఇటీవ‌ల కాలంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat