Home / Tag Archives: anathapuram (page 8)

Tag Archives: anathapuram

 అనంతలో టీడీపీకి షాక్..వైసీపీలోకి గ్రామాలు..గ్రామాలు..!

ఏపీ రాజ‌కీయ వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోతోంద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని గ‌మ‌నించిన నేత‌లు.. ఇప్పుడు వైసీపీలోకి జంప్ అయిపోతున్నారు. మొన్న‌టివ‌ర‌కూ టీడీపీలోకి వలసలు జరిగాయి ..కాని ఒక్కసారిగా వైసీపీ వైపు గాలీ వీస్తుంది. …ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు ఇప్పుడు టీడీపీ నేత‌లు వైసీపీ కండువా క‌ప్పేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా టీడీపీ, బీజేపీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడం చూశాం. తాజాగా …

Read More »

 ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు కాదు ఒంట్లో ఊపిరివున్నంతవరకు వైఎస్ జగన్ తో అనంత సోదరులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతి , అక్రమాలు, అరాచకాలకు నిలయంగా మార్చి సర్వనాశనం చేశాడని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త , మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని బొమ్మనహాళ్‌ మండలం ఎల్‌బీ నగర్‌కు చెందిన ముల్లంగి సోదరులు నారాయణస్వామి, భాస్కర్‌ నాయుడు, లింగదహాళ్‌ సర్పంచ్‌ లింగప్పలు వైసీపీకి చెందిన అతిరథ మహారథుల సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ …

Read More »

అనంతలో సైకిల్‌ పంక్చర్…వీధి..వీధికి తిరుగుతున్నఫ్యాను గాలి..!

ఏపీలోఫ్యాను గాలికి సైకిల్‌ కొట్టుకుపోవడం ఖాయం.. రాబోవు ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని ఆ పార్టీ హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త నదీం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ సిద్దారెడ్డి అన్నారు. ఆదివారం ఓడీ చెరువు మండలం కొండకమర్లలో ముస్లిం మైనార్టీ నాయకులు పొగాకు నిషార్, పొగాకు సుల్తాన్, పొగాకు మైనుద్దీన్, పొగాకు చాంద్‌బాషా ఆధ్వర్యంలో …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీర, గాజులు పంపిన వైసీపీ మహిళ నేత..!

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో బంద్‌లు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నుంచీ హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు హోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. హోదా కావాలని రాష్ట్రం ఉద్యమిస్తుంటే ఆయనకు సింగపూర్‌ ప్రయాణాలు ఎందుకని ప్రశ్నించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి …

Read More »

ఏపీలో రాష్ట్రంలో ప్రజాకంఠక పాలన సాగుతోంది

రాష్ట్రంలో ప్రజాకంఠక పాలన సాగుతోందని ఈ పరిస్థితుల్లో రాజన్న రాజ్యం కోసం ‘వైఎస్సార్‌ కుటుంబం’లో భాగస్వామ్యమై సుపరిపాలనకు నాంది పలకాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురం 39వ డివిజన్‌ లక్ష్మీనగర్‌లోని జన్మభూమినగర్‌లో ‘వైఎస్సార్‌ కుటుంబం’ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ సమన్వయకర్త నదీం అహమ్మద్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట రామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, …

Read More »

అనంతపురంలో సినీ తారల క్రికెట్‌ మ్యాచ్ …ఎప్పటి నుండి అనుకున్నారా?

ఏపీలోని అనంతపురం జిల్లాలోని సినీ ప్రేక్షకులు సినీ తారల క్రికెట్‌ చూడబోతున్నారు. ఇప్పటికే పలుసార్లు సినీ స్టార్స్ క్రికెట్ ఆడి పలు సేవ కార్య క్రమాలకు అండగా నిలిచినా సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరోసారి బాలీవుడ్ , టాలీవుడ్ క్రికెట్ వార్ కు సిద్ధం అవుతున్నాయి. అనంతపురంలో నవంబర్‌ 5న ఈ క్రికెట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు షకీల్‌ షఫీ తెలిపారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియం మైదానంలో బాలీవుడ్‌, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat