ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల పెట్రోలు బంకువద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. పెట్రోలు బంకు వద్ద ఆగి ఉన్న లారీని వ్యాను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో ఇద్దరు భార్యాభర్తలు, మూడు సంవత్సరాల పాప తనూజతో …
Read More »టీడీపీలో కుల వివక్ష ఇంత దారుణంగా ఉందా…దళిత యువకులు ఆవేశంతో నారాలోకేష్ పై తీవ్ర వాఖ్యలు
తెలుగుదేశం కు చెందిన కొందరు నేతలు దళిత వైసీపీఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వారు అవమానించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.కులం పేరుతో ఆమెను దూషించారని సమాచారం.అక్కడ గ్రామంలో వినాయక ఉత్సవాల వద్దకు ఆమె వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ ఉత్సవాలలో శ్రీదేవి పాల్గొంటే వినాయకుడు మైల పడతారని టీడీపీ నేతలు కొందరు దూషించారు .దాంతో ఆమె కన్నీరు పెట్టుకుని టిడిపి …
Read More »ప్రశాంతంగా ముగిసిన గ్రామ సచివాలయ పరీక్షలు
గ్రామ సచివాలయ ఉద్యోగ తొలి రోజు పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే 11,58,538 మంది హాజరు కాగా, 95,436 మంది గైర్హాజరు అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 92.50శాతం మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. విజయనగరంలో 93.60, శ్రీకాకుళం 93.47, పశ్చిమ గోదావరి 93.46, తూర్పు గోదావరి 92.71, విశాఖపట్నం 92.48, కృష్ణా …
Read More »వైఎస్ జగన్ పై దేవినేని ఉమా ఫైర్
చంద్రబాబు ఇంటిని, అమరావతిని ముంచాలని ప్రభుత్వం చేసిన కుట్రకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ నేత దేవివేని ఉమా మహేశ్వరరావు అన్నారు. వరదల కారణంగా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదం వల్లే నేడు రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు కొందరు ప్రభుత్వంపై నోరు …
Read More »