Home / Tag Archives: andrapradesh (page 10)

Tag Archives: andrapradesh

టీడీపీకి సాదినేని యామిని రాజీనామా..వాట్సాప్‌ గ్రూప్‌లో లేఖ వైరల్

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఆమె గురువారం తన రాజీనామా లేఖను పోస్టు చేశారు. టీడీపీలో తనకు ఇబ్బందులు, అంతర్గత విభేదాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం తరువాత.. యామిని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికలకు …

Read More »

అయ్యో యామిని.. టీడీపీలో నీకు ఏమైంది..ఏం జరిగింది..?

2019 ఎన్నికల సమయంలో పిచ్చ పాపులర్ అయిన టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని పార్టీకి రాజీనామా చేస్తునట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన అనతికాలంలోనే చంద్రబాబుకు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితంగా మారిన యామిని టీడీపీలో ఓ వెలుగు వెలిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ తరపున వాయిస్ బలంగా వినిపించిన మహిళా నేతల్లో యామిని ముందువరుసలో ఉంటారు. సోషల్ మీడియాలో టీవీ చర్చల్లో ప్రత్యర్థులపై యామిని తీవ్ర పదజాలంతో …

Read More »

సీఎం జగన్ కలిసిన దర్శకుడు వినాయక్‌..ఇండస్ట్రీ షాక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని కలిసేందుకు టాలీవుడ్ దర్శకులు , హీరోలు పోటీ పడుతున్నారు. ఇండస్ట్రీ లో అన్నయ్య గా పిలువబడే మెగా స్టార్ చిరంజీవి ఈ మధ్యనే జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవిని అన్నయ్య గా పిలిచే వినాయక్ కూడ సీఎం జగన్ కలిశారు. వినాయక్ కు ముందు నుంచి కూడా వైసీపీ అంటే మక్కువే..పైగా ఈయనకు రాజకీయాలతో కూడా సంబంధం ఉంది. సొంత …

Read More »

ఏపీలో రైతులకు మరో విడత రైతు భరోసా..!

ప్రతి బుధవారం రైతు భరోసా పధకం కింద కొత్త లబ్ధిదారులకు చెల్లింపులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారని వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ కుమర్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన రైతులకు మరో విడత రైతు భరోసా చెల్లింపులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు లక్షా ఐదు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు. కాగా నవంబర్‌ 15 వర​కు రైతు భరోసా …

Read More »

పచ్చని కాపురంలో ‘టిక్‌ టాక్‌’చిచ్చు

పచ్చని కాపురంలో ‘టిక్‌ టాక్‌’ చిచ్చుపెట్టింది. టిక్‌ టాక్‌ మహమ్మారి ఓ మహిళ కాపురాన్ని కూల్చివేసింది. సోషల్‌ మిడియాలో బాగా క్రేజ్‌ ఉన్న ‘టిక్‌ టాక్‌’ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్‌ టాక్‌ ఇప్పుడు భార్యాభర్తల మధ‍్య ఎడబాటుకు, కలహాలకు కేంద్రంగా మారుతోంది. సరదాగా మొదలైన ఈ వ్యాపకం కాస్త వ్యసనంలా మారింది. ఇది ఒక మాయదారి …

Read More »

చంద్రబాబు జిల్లాల పర్యటన షెడ్యూలు..ఇదే

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన షెడ్యూలు ఖరారైంది.మొత్తం 8 జిల్లాలలో ఈ పర్యటన కొనసాగనుంది.ఈ నెల 29న కృష్ణాజిల్లాతో మొదలై.. డిసెంబరు 24న విజయనగరం జిల్లాతో ముగియనుంది. వరుసగా కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, కడప, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో బాబు పర్యటన కొనసాగనుంది.ఈ పర్యటనలో చంద్రబాబు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు.పర్యటనలో కొన్ని మార్పులు …

Read More »

టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య రాజీనామా

టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి శనివారం పంపించారు. కాగా ప్రభుత్వం మారి అయిదు నెలలు తర్వాత వర్ల రామయ్య తన పదవికి రిజైన్‌ చేయడం గమనార్హం. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్‌ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్‌ 24, …

Read More »

ఇసుక కొరత విషయంలో మళ్ళీ పప్పులో కాలేసిన పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ అనుబంధ రంగాల కార్మికులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. వీరందరికీ పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా. ఎగువన కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని కాలువలు నదులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఇసుకను తీయడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి పవన్ …

Read More »

వంశీ రాజీనామాతో గన్నవరంలో మళ్ళీ ఎన్నికలు.. కానీ వంశీ పోటీ చేయరు.. ఎందుకంటే.?

తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. వంశీ గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే సాధారణంగా అక్కడ ఉప ఎన్నిక రావాలి.. ఉపఎన్నికలు వస్తే వంశీ వైసీపీ ఫామ్ మీద పోటీ చేసి మళ్లీ గెలుస్తారు. సాధారణంగా ఎక్కడైనా ఇదే జరుగుతుంది కానీ గన్నవరంలో జగన్ వేరే విధంగా అక్కడ రాజకీయాలను మార్చారని తెలుస్తోంది. వంశీ రాజీనామా …

Read More »

పదేళ్ల క్రితమే వైఎస్ జగన్ వెంట నడవాల్సిన వల్లభనేని వంశీ ఇప్పటివరకూ ఎందుకు ఆగారు.?

కృష్ణా జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైంది. వంశీ స్నేహితుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ల తో కలిసి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి చేరుకున్న వంశీ కొద్దిసేపు జగన్ తో చర్చలు జరిపారు. వైసీపీలోకి వస్తున్నట్టుగా తన నిర్ణయాన్ని వెల్లడించగా జగన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat