వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో చేస్తున్న పాదయాత్రకు కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ క్రమంలో జిల్లాలో ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల మీదుగా జగన్ కదిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయ్యారు. నేటితో జగన్ పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది.ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్తార్ చాంద్ బాషా విజయం …
Read More »ఆ ఊరి పేరును ప్రెస్ చేస్తే అందమైన అమ్మాయిల ఫొటోలు..పక్కనే ఫోన్ నంబరు
ఏపీలో తమ బిజినెస్ పెంచుకోవడానికి టెక్నాలజీని జోరుగా వాడుకుంటున్నారు. ఎలాంటి టెక్నాలజీని వాడుకుంటున్నారో తెలుసా… రాజధాని ప్రాంతంలో వ్యభిచార నిర్వాహకులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. ఈజీగా విటులను, కాల్ గర్ల్స్ ను కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ముఠాకు చెందిన ఒక వ్యక్తి గుంటూరు పోలీసులకు పట్టుబడటంతో హైటెక్ వ్యభిచారం బట్టబయలైయ్యింది. గుంటూరులో వెలుగు చూసిన ఈ అడ్వాన్స్ డ్ సెక్స్ రాకెట్ టెక్నాలజీ చూసి పోలీసులే విస్తుపోయారు. ఆన్ లైన్ …
Read More »కోడిపందేలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్… ఏపీ హోంమంత్రి
సంక్రాంతి హంగామా మొదలైపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల జోరు మామూలుగా ఉండదు! అలాంటి కోడి పందెం రాయుళ్లకు శుభవార్త. కొన్ని కోట్లలో బెట్టింగ్ జరిగే కోడి పందేలకు అనుమతి ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలియజేశారు. ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు పందేలు నిర్వహించుకోవచ్చునని హోంమంత్రి చెప్పారు. చట్టాలను గౌరవిస్తూ అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై …
Read More »తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన అఖిలప్రియకు….లేని బాధ
గత మూడు రోజులుగా ఏపీలో పర్యటన చేస్తూ…రాజకీయాల్లో వేడిని పెంచినాడు. అధికార పార్టీ టీడీపీపై, ప్రతిపక్షం వైసీపీపై ,కులాలపై తీవ్రంగా మండిపడ్డాడు జనసేన అధినేత పవన్కల్యాణ్. తాజాగ ఒంగోలులో పర్యటించిన పవన్ కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మృతుల బంధువులు ప్రమాదం గురించి పవన్కు వివరించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘విహార యాత్రకు …
Read More »పవన్ కల్యాణ్ పై ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు…!
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వాఖ్యలు తీవ్ర దూమరాన్ని రేపుతున్నాయి. టీడీపీలో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలు ,కార్యకర్తలు పవన్ కు వ్యతీరేకంగా టీవీ చానెళ్ల ఇంటర్వులో, సోషల్ మీడియాలో , హల్ చల్ చేస్తున్నసంగతి తెలిసిందే. . కుటుంబం ఆస్తులను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్పై మంత్రి నారా లోకేష్ కాస్తా ఘాటుగా స్పందించారు అయితే దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »పవన్ కల్యాణ్ ను చంపాలనుకున్నది..ఎవరు…ఎందుకు…?
జనసేన అధినేత,హీరో పవన్ కల్యాణ్ రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్తలతో సమావేశంలో బాగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్, లోకేష్ ,టీడీపీ, బీజేపి ,కాపు రిజర్వేషన్లపై.. ఇలా పలు ఆసక్తికర అంశాలపై ఆయన తనదైన రీతిలో రెచ్చపోయి స్పందించారు. అంతేగాక టీడీపీకి, బీజేపీకి మద్దతు తెలపడమనేది ఆవేశంతో చేసిన పని కాదని, ఆలోచనతో చేశానని పవన్ వివరించారు. అనుకుంటే.. ఆ సమయంలో తాను కూడా పోటీ చేసి …
Read More »జగన్ ను ఎద్దేవా చేస్తూ మాట్లాడిన నారా లోకేష్….ఏమనో మీరే చూడండి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. 1992లో హెరిటేజ్ సంస్థను ప్రారంభించామని మంత్రి తెలిపారు. హెరిటేజ్ సంస్థ రూ. 2,600 కోట్ల టర్నోవర్కు చేరుకుందని మంత్రి తెలిపారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ మారుతూ ఉంటుందని, గత ఎనిమిదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ప్రతిపక్ష నేత జగన్ కూడా ఆస్తుల వివరాలు …
Read More »ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్
ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. ఈ నెల 31 లోగా ఏపీ డీఎస్సీ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమవుతోంది. టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. డిసెంబర్ 31 లోగా డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో మౌలిక వసతులపై జేకే రాజు దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం (డిసెంబర్ 1) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ …
Read More »ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదు..చంద్రబాబు
ఏపీలో 2019 లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం దక్కించుకోవడం ఖాయమని, అందులో సందేహం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఎన్ని సీట్లు వస్తాయన్నది కాదని, ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు తగ్గించగలిగామన్నదే ముఖ్యమని నేతలకు హితబోధ చేశారు. ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదనే విషయాన్ని తాజా అసెంబ్లీ సమావేశాల …
Read More »తల్లి చేసిన నీచమైన దారుణాన్ని…4 ఏళ్ల కొడుకే పోలీసులకు ఏలా చెప్పాడో చూడండి..
ఏపీ లో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా రాజధాని ప్రాంతమైన తాడేపల్లి కొత్తూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రియురాలు ప్రియుడిని మరో ప్రియుడితో కలిసి హత్య చేసింది. మృతదేహాన్ని నెల రోజులపాటు నివాసాల మధ్య సెప్టిక్ ట్యాంక్లో దాచింది. మృతుడి బంధువులు మిస్సింగ్ కేసు పెట్టడంతో పోలీసులు బుధవారం తాడేపల్లిలో మృతదేహాన్ని వెలికితీశారు. విజయవాడ పటమట సీఐ కె.దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దామవరపు మండలం …
Read More »