Amaravathi:పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ సర్కారు పాపాలను దాచిపెట్టడం, వాస్తవాలను వక్రీకరించి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లడంలో రామోజీరావుది అందె వేసిన చేయి అని మరోసారి నిరూపించుకున్నారు. ప్రాజెక్టు తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్ల అదనపు నిధులు ఇచ్చేందుకు, బిల్లుల చెల్లింపులో విభాగాలవారీగా విధించిన పరిమితులు తొలగించేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని, తాగునీటి విభాగానికి అయ్యే వ్యయాన్ని కూడా ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ …
Read More »Cm Jagan : ఆ ఒక్క పథకంతో దేశం చూపును ఆంధ్ర వైపు తిప్పిన ముఖ్యమంత్రి..
Cm Jagan ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలు దేశమంతా గుర్తింపును పొందుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు సహాయం చేసేందుకు, వారి బాగోగులు చూసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన రైతులకు అందిస్తున్నటువంటి సేవలు జాతీయస్థాయిలో గుర్తింపును సాధిస్తున్నాయి. పేదల, రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆబికే రైతు భరోసా కేంద్రం …
Read More »Andhra Pradesh: పెట్టుబడులు పెట్టడానికి ఏపీ నంబర్ వన్- నైవేలి సంస్థల ఇండియా చైర్మన్ ప్రసన్నకుమార్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలమైనా మరియు అద్భుతమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో కల్పించడంతో ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు భారీగా పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంకి పెట్టుబడులు వెలువల్లా వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక పెద్ద సంస్థను రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆకర్షించినట్టు సమచారం. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో పలు కంపెనీలు పెట్టుబడులు …
Read More »Ysrcp Formation Day: 13 ఏళ్ల క్రితం ఇదే రోజు మొదలైన వైసీపీ ప్రస్థానం
Ysrcp Formation Day: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ పార్టీకి అభినందనలు వెల్లువెత్తాయి. మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా 2010 మార్చి 12వ తారీఖున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. వైయస్సార్ అనగా యువజన శ్రామిక రైతు పార్టీగా దీన్ని స్థాపించడం జరిగింది. వైసీపీకే విజయ కేతనం(Ysrcp Formation Day) పార్టీ స్థాపించిన వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో …
Read More »Politics : బాపట్ల ఎడ్లపల్లి జిల్లా పరిషత్ విద్యార్థులకు టాబ్లెట్ పంపిణీ చేయనున్న జగన్మోహన్ రెడ్డి..
Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 21వ తేదీన గుంటూరు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు.. అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులకు ట్యాబ్లో పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది.. అయితే ఇదే రోజు జగన్ పుట్టిన రోజు కావడంతో అక్కడ నాయకులు కార్యకర్తలు జగన్కు శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 21వ తేదీన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు టాబ్లు పంపిణీ చేయనున్నారు.. బాపట్ల …
Read More »AP Government : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు చెప్పనున్నజగన్ సర్కారు..!
AP Government : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏకంగా రెండు గుడ్ న్యూస్ లను జగన్ సర్కార్ త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం అందుతుంది. సచివాలయాల్లో పని చేసే సర్వే ఉద్యోగులను గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కి మార్చాలని సీఎం జగన్ను కోరినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సంధర్భంగా సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించి …
Read More »AP Government : ఏపీలో రైతులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్..!
AP Government : ఆంధ్రప్రదేశ్ రైతులకు వైకాపా ప్రభుత్వం తాజాగా మరో శుభవార్తను ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా పంట లను నష్టపోయిన వారికి పరిహారం అందించేందుకు సిద్దమైంది. కాగా ఇక్కడ విశేషం ఏంటంటే… సీజన్ ముగియక ముందే ప్రభుత్వం పరిహారం అందించడం. నవంబర్ 28వ తేదీన పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,998 మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో …
Read More »Political Fight : ఒకే వేదిక పైకి రానున్న సీఎం జగన్, చంద్రబాబు… ఎప్పుడంటే !
Political Fight : ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య రోజుకో రచ్చ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య బూతు పురాణం కొనసాగుతోంది. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు వైసీపీ నేతలు, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు కొనసాగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. గతంలో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ ను …
Read More »Ysr Congress Party : రీజనల్ కోఆర్డినేటర్లను ప్రకటించిన వైకాపా..!
Ysr Congress Party : క్షేత్ర స్థాయిలో వైఎస్ఆర్సి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్ గా సీఎం పార్టీ నాయకులను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాలకు ఒకరు చొప్పున రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు వంటి పలు నియామకాల ద్వారా పార్టీ ముఖ్య నాయకులను ఫీల్డ్ లో బిజీ గా ఉంచుతున్నారు. కాగా ఇప్పుడు మరోసారి …
Read More »Cm Ys Jagan : చంద్రబాబు కలియుగ రావణుడు : సీఎం జగన్
Cm Ys Jagan : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కలియుగ రావణుడు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాజకీయమంటే ఒక జవాబుదారీతనమని, మోసం చేసే చంద్రబాబుకి ప్రజలు గుడ్ బై చెప్పాలని కోరారు. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… …
Read More »