Home / Tag Archives: ap governament

Tag Archives: ap governament

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

ఏపీలోని కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ కోనసీమగా పేరు మార్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పీఆర్సీ జీవోలో మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదల చేయనున్నారు. దీంతోపాటు విద్యాకానుక, వాహనమిత్ర, జగనన్నతోడు, కాపు నేస్తం సంక్షేమ పథకాలను వచ్చే నెల నుంచి అమలు చేయనున్నారు. వంశధార …

Read More »

సీఎం జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు

ఏపీ సీఎం ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్పై నోటీసులు ఇచ్చిన కోర్టు.. వివరణ ఇవ్వాలని జగన్తో పాటు సీబీఐను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

Read More »

మూడు మెగా పరిశ్రమలకు జగన్ సర్కారు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రూ.16,314 కోట్ల పెట్టుబడులతో పాటు వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంటెలిజెంట్ సెజ్, ఆదానీ డేటా సెంటర్, ఏటీసీ టైర్ల పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు అటు విశాఖలో కాలుష్య రహిత పరిశ్రమలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు

Read More »

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేఘ సంస్థ రూ . 5 కోట్ల విరాళం…

కరోనా వైరస్ పై జరుగుతున్నా పోరులో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి 5నిన్ననే కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందచేసారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిసి కృష్ణారెడ్డి 5 కోట్ల రూపాయల చెక్కు అందించారు. …

Read More »

300 యూనిట్లు కరెంట్ దాటితే పింఛ‌న్‌ తీసేస్తారా అని అడుగేవాళ్లకి స‌మాధానం

సగటున భారతీయుడు వినియోగించే కరెంటు నెలకు 90 యూనిట్లు (4 ట్యూబ్‌లైట్లు, 4 సీలింగ్‌ ఫ్యాన్లు, ఒక టీవీ, ఒక ఫ్రిజ్‌ ఉన్న ఇంటికి సగటున భారతదేశంలో గృహాలకు నెలకు 90 యూనిట్లు ఖర్చు అవుతుంది) అయితే గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న‌లో క‌రెంటు వినియోగం 200 యూనిట్లు దాటితే పింఛ‌న్ ఇచ్చేవాళ్లు కాదు. ఇప్పుడు 300 యూనిట్లు వ‌ర‌కు పెంచారు. గ‌తంలో కుటుంబానికి రెండు ఎక‌రాల లోపు మాగాణి, 5 …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి..!

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్లాది విష్ణును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించడంతో ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కి మల్లాది విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన …

Read More »

ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా 1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్‌ నియమితులయ్యారు. అలాగే ఏపీఐఐసీ ఎండీగా రజిత్‌ భార్గవ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీగా ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహించిన కృష్ణబాబు రిలీవ్‌ అయ్యారు.

Read More »

డిప్యూటీ సీఎం శ్రీవాణికి హైకోర్టు నోటీసులు

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే,డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు నోటీసులను జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున ఎస్టీ నియోజకవర్గమైన కురుపాం నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళాగా బరిలోకి దిగి గెలుపొందిన సంగతి విదితమే. అయితే ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కాదు .. తప్పుడు కుల ధృవీకరణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat