ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏదైనా కారణం చేతనైనా లబ్దిపొందని 2,62,169 మంది అర్హుల వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దీంతో పాటు ఇదే …
Read More »Ysrcp Party : రేషన్ కార్డు పై చిరుధాన్యాలు అందించనున్న ఏపీ ప్రభుత్వం..
Ysrcp Party వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజల సంక్షేమం కోసం వైయస్సార్ రైతు భరోసా, అమ్మ ఒడి, విద్య కానుక, చేయూత వంటి పథకాలన్నిటిని ప్రవేశపెట్టగా ప్రజలందరూ వీటి ద్వారా లబ్ధి పొందడం అందరికీ తెలిసిందే. ఇవే కాకుండా డ్వాక్రా మహిళలకు రుణాల మంజూరుకు సంబంధించిన వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారత …
Read More »Politics : వచ్చే ఏడాది నుంచి పాఠశాల విద్యార్థులకు సెమిస్టర్ విధానం
Politics ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థుల కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇందుకోసం మధ్యాహ్నం బడిలో భోజనం దగ్గర నుంచి చదువుకునే పాఠ్యాంశ పుస్తకాల వరకు ఎన్నో మార్పులు చేసింది జగన్ సర్కారు అయితే తాజాగా మరికొన్ని ప్రణాళికలు చేపట్టింది.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఆంధ్ర విద్యార్థుల కోసం ఎన్నో చేసింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్నం భోజనం పథకాల్లో …
Read More »Politics : వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్.. ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం..
Politics ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ తీసుకురానున్నట్టు ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది..తాజాగా 2023 నుంచి అమలు కానుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ రాబోతుంది.. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమైన రీతిలో బోధించాలంటూ చెప్పుకొచ్చింది.. తాజాగా ఏపీ పాఠశాల విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం 2023 నుంచి …
Read More »AP Government : ఏపీలో రైతులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్..!
AP Government : ఆంధ్రప్రదేశ్ రైతులకు వైకాపా ప్రభుత్వం తాజాగా మరో శుభవార్తను ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా పంట లను నష్టపోయిన వారికి పరిహారం అందించేందుకు సిద్దమైంది. కాగా ఇక్కడ విశేషం ఏంటంటే… సీజన్ ముగియక ముందే ప్రభుత్వం పరిహారం అందించడం. నవంబర్ 28వ తేదీన పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,998 మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో …
Read More »‘అక్కడ జరగని పాపం లేదు.. అన్యాయాలను ఊహించలేము’
ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత అశ్వినీదత్. సీతారామం సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ గవర్నమెంట్పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరగని పాపం లేదని.. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని అశ్వినీదత్ విమర్శంచారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఆమధ్య …
Read More »ఏపీలో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు వీళ్లే..
ఏపీ ప్రభుత్వం జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. ఇటీవల ఏర్పాటు చేసిన 26 కొత్త జిల్లాల ఆధారంగా ఇన్ఛార్జులను నియమించారు. అయితే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కలిపి ఒకే మంత్రికి బాధ్యతలు అప్పగించింది. జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులు.. శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ విజయనగరం – బూడి ముత్యాలనాయుడు అల్లూరి, పార్వతీపురం మన్యం- గుడివాడ అమర్నాథ్ విశాఖ – విడదల రజని అనకాపల్లి – పీడిక …
Read More »మే 1 నుంచి విద్యుత్ కొరత లేకుండా చూస్తాం: పెద్దిరెడ్డి
దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఉందని.. పవర్ ఎక్స్ఛేంజ్ల్లోనూ ఇదే సమస్య ఉందని ఏపీ విద్యుత్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా పవర్ను సప్లై చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. అందుబాటులో మాత్రం 150 మిలియన్ యూనిట్లే ఉందని చెప్పారు. వచ్చే నెల నుంచి కృష్ణపట్నం, ఎన్టీపీఎస్ ప్లాంట్ల ద్వారా మరో …
Read More »ఏపీలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. వాళ్లకి ఆహ్వానాలు వెళ్లాయ్!
ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 11న మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానపత్రాలు, పాస్లు పంపుతున్నారు. పాత, కొత్త మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు ఈ ఆహ్వానపత్రాలు వెళ్తున్నాయి. ప్రజాప్రతినిధుల స్థాయిని బట్టి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాస్లను జారీ చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్తో తేనీటి …
Read More »ఏపీలో మరో కొత్త జిల్లా?
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి కొత్త జిల్లాల్లో పాలన అమల్లోకి వచ్చింది. పలుచోట్ల ప్రజల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే ఒకట్రెండు చోట్ల ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏపీ …
Read More »