ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెన్షన్ చేశారు. వీరిని రెండు రోజుల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. జంగారెడ్డి గూడెంలో సారా మరణాలపై చర్చించాలని పట్టు బడుతూ ఈ రోజు బుధవారం అసెంబ్లీలో చిడతలు వాయిస్తూ నిరసన తెలుపడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభా ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని, రోజురోజుకూ టీడీపీ సభ్యులు దిగజారుతున్నారని స్పీకర్ మండిపడ్డారు. మీరు శాసనసభ్యులే అని …
Read More »బాబుది బషీర్బాగ్ కాల్పుల చరిత్ర
రైతులు, వ్యవసాయం గురించి మాడ్లాడే నైతికత ప్రతిపక్ష నేత చంద్రబాబుకి లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం పట్ల టీడీపీకి చిత్తశుద్ది ఉంటే 23 సీట్లు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. బషీర్బాగ్లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్ ఉచిత విద్యుత్ అంటే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విమర్శించిన బాబుకు రైతుల గురించి …
Read More »“యూజ్లెస్ ఫెలో” అంటూ లోకేష్ బూతుల పురాణం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు,మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మార్షల్స్ పై బూతులతో విరుచుకుపడ్డారు. అక్కడితో ఆగకుండా ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో విరుచుకుపడ్డారు లోకేశ్ . ఈ రోజు శుక్రవారం ఉదయం చంద్రబాబు నాయుడుతో పాటుగా టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు అసెంబ్లీ నాలుగో గేటు ద్వారా ప్లకార్డులతో లోపలకు వెళ్లకూడదని మార్షల్స్ చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన చంద్రబాబుతోపాటు …
Read More »పవన్ కు జనసేన ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాక్
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన వారిలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే తూర్పు గోదావారి జిల్లాలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు . అయితే తాజాగా ఈ ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఇందులో భాగంగా రేపు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో జనసేన పార్టీ తరపున రైతు సౌభాగ్త దీక్ష …
Read More »ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తా-చంద్రబాబు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా సవాలు విసిరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీకి చెందిన నేతలు హెరిటేజ్ లో మీకు వాటాలున్నాయని ఆరోపించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ”హెరిటేజ్ సంస్థ మాది కాదు. దాంట్లో మాకు వాటాలున్నాయని నిరూపిస్తే.. తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని “ఆయన సవాల్ విసిరారు. …
Read More »జగన్ నేతృత్వంలో అసెంబ్లీ సమావేశాల తీరుపై దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో టీడీపీ సర్కారు హాయాంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయో మనందరికీ తెల్సిందే. గత ఐదేండ్లుగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒకవైపు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలనే కాకుండా ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రస్తుత …
Read More »టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు ఔట్..!
నవ్యాంధ్రలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలు,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి విదితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నదీజలాల పంపకంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో గోదావరి జలాల మల్లింపుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన భూభాగంపై నుంచి కాకుండా ఏపీ మీదుగా చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు సభలో పట్టుబట్టారు. అయితే కేవలం పన్నెండు శాతం మాత్రమే గోదావరి నీళ్ళు …
Read More »2021 జూన్ కు నీళ్లిస్తాం..వైఎస్ జగన్
పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ లో పోలవరం పనులు ప్రారంభించి 2021 జూన్ కు నీళ్లిస్తామని వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా పోలవరంలో రివర్స్ టెండరింగ్ కు పిలుస్తున్నామన్నారు. రివర్స్ టెండరింగ్ లో 15నుంచి 20శాతం డబ్బు మిగులుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగిందన్నారు. నామినేషన్ పద్దతిలో …
Read More »ఆ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్..?
నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన ఆఫర్ ప్రకటించారు. ఈ రోజు బుధవారం రాష్ట్రంలో అమరావతిలో అసెంబ్లీలో జరుగుతున్న రెండు రోజుల ఎమ్మెల్యేలకున్ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈసందర్బ్జంగా సీఎం జగన్ మాట్లాడుతూ”ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ,ఎమ్మెల్యే యొక్క విధులు,నియమాలు అన్నిటి గురించి క్షుణంగా తెలుసుకోవాలి. …
Read More »జగన్ నేతృత్వంలో”కొత్త అసెంబ్లీ”ప్రత్యేకతలు ఇవే..!
ఇటీవల జరిగిన నవ్యాంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను,అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో గెలుపొందిన సంగతి విదితమే. ఆ తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్ర్తమాణస్వీకారం చేశారు. అనంతరం ఇరవై ఐదుమందితో నూతన మంత్రి వర్గం కూడా కొలువుదీరింది. తాజాగా ఈ రోజు బుధవారం అమరావతిలోని నవ్యాంధ్ర అసెంబ్లీలో …
Read More »