Home / Tag Archives: assembly (page 3)

Tag Archives: assembly

అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ ప్రవర్తనపై తీర్మానం..జక్కంపూడి రాజా ఫైర్…!

ఏపీలో ఎల్లోమీడియా అసత్య కథనాలను కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430 పై చంద్రబాబు, లోకేష్‌‌లు అసెంబ్లీలో నానా రభన చేస్తున్నారు. ఈ జీవోలో కేవలం ప్రభుత్వంపై ఆధారాల్లేకుండా..అసత్య కథనాలు ప్రచురించే వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామంటూ స్పష్టంగా ఉందంటూ…సీఎం జగన్ స్వయంగా అసెంబ్లీలో చదివి వినిపించారు.అయినా చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు జీవో నెంబర్ 2430పై వాయిదా తీర్మానం కోరారు. ఈ మేరకు అసెంబ్లీ గేటు …

Read More »

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు బండారం బయటపెట్టిన బుగ్గన..!

అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యల వీడియోను శాససభావ్యవహారాల మంత్రి బుగ్గన ప్లే చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధ్యక్షా… ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది ఎవరు ఎవరిని ఉన్మాది అంటున్నారో అని అన్నారు. వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు విపక్షనేతగా ఉన్నప్పుడు అప్పటి మంత్రి అచ్చన్నాయుడు నువ్వు మగాడివా అన్న మాటలు మార్చిపోయారు.సభలో గౌరవం, పద్ధతి ఉంటుందని మేం …

Read More »

నాలుగో రోజు అసెంబ్లీలో టీడీపీ కి లెక్కలతో చుక్కలు చూపించిన ఆర్థిక మంత్రి..!

గౌరవ ప్రతిపక్ష నాయకులు ఏదో అన్యాయం జరిగిందనే ఒక సృష్టి చేసినారు. పూర్వకాలంలో ఒక కధ ఉండేది… రాజును చంపేసి పక్కనే నిల్చుని గాడ్‌ సేవ్‌ ది కింగ్‌ అనేవాడు. అలా ఉంది చంద్రబాబు కధ.మాట, మాటకూ ఎన్టీఆర్‌ పేరు తెస్తారు.రోజుకోసారి ఎన్టీఆర్‌ పేరు చెపుతారు, ఆయన పార్టీని స్వాధీనం చేసుకుని ఇప్పుడూ అయ్యో పాపం రామరావు గారు అంటారు. 2016 సెప్టంబరు 9వ తేదీన ఎందుకు వారు అంటే …

Read More »

చంద్రబాబు ఏమనుకున్నా ఫర్వాలేదు…సీఎం జగన్‌ కనిపిస్తే..జేసీ దివాకర్‌ సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జేసీ బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌ చాట్‌ చేస్తూ..‘సీఎం జగన్‌ గట్స్‌ ఉన్న నాయకుడు. చేయాలనుకున్న పని ధైర్యంగా చేస్తారు. ఆరోగ్యశ్రీ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయానికి హ్యాట్సాఫ్‌. సీఎం జగన్‌ కనిపిస్తే అభినందిస్తా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏమనుకున్నా ఫర్వాలేదు. ఆరోగ్యశ్రీ ఎంతోమంది పేదలకు ఉపయోగపడుతుంది. సీఎం జగన్‌ …

Read More »

ఇంగ్లీష్ మాట్లాడితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.. టీడీపీకి ఆదిమూలపు కౌంటర్ !

విద్యలో నాణ్యత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఎయిడెడ్‌ అధ్యాపకుల సమస్యలపై ప్రశ్నించారు. దీంతో మంత్రి సురేష్ సమాధానం చెప్పారు. ఎయిడెట్‌ కాలేజీలు, స్కూల్స్‌, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకుల స్థితిగతులపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఎయిడెట్‌ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకుల స్థితిగతులు, వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ కోసం ఓ రూల్స్‌ ప్రకారం …

Read More »

అసెంబ్లీలో చంద్రబాబుకు శ్రీవాణి “స్వీట్” కౌంటర్

ఏపీ అసెంబ్లీ రెండోరోజూ కొనసాగుతోంది.. సభలో ఉల్లిపాయలపై అధికార విపక్షాల మధ్య పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మాజీసీఎం చంద్రబాబు లేచి ఉల్లివల్ల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈక్రమంలో సీఎం జగన్ లేచి ఉల్లిపాయలపై దేశం మొత్తం వివాదం నడుస్తోంది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉల్లి రూ.25కి ఇస్తున్నామని ఇందుకు చాలా గర్వంగా కూడా ఉందన్నారు. మీ హెరిటేజ్ మాదిరిగా రూ.200కి అమ్మడం …

Read More »

అచ్చెన్న ప్రమాదంపై జగన్ ఆరా..నాకుమాత్రం సీఎం అంటే ప్రేమలేదా: అచ్చెన్నాయుడు

స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, మంత్రులు బుగ్గన, కురసాల కన్నబాబు, అనిల్‌ యాదవ్‌, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శాసనసభ ఉప ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. 9రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వం భావిస్తుండగా కనీసం 15 రోజులు నిర్వహించాలని విపక్షం పట్టుపట్టింది. ఈక్రమంలో సుమారు అరగంటకు పైగా జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయానికొచ్చారు. మొత్తం ఏడు …

Read More »

దేశంలోనే త‌క్కువ ధ‌ర‌కే ఉల్లి స‌ర‌ఫ‌రా చేస్తున్న ఏకైక రాష్ట్రం మ‌న‌దే…!

అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉల్లి ధరల అంశంపై స్పందిస్తూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేము కార్యక్రమాలను చేస్తున్నామని. దేశం మొత్తమ్మీద∙ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే రూ.25లకు అమ్ముతోందని, ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్న రాష్ట్రం మనదే అన్నారు. రూ.25లకు అమ్ముతున్నాం అన్నారు. ఇక వేరే రాష్ట్రాల రేట్లు విషయానికి వస్తే..! *బీహార్‌లో కేజీ ఉల్లి రూ. 35 *వెస్ట్ బెంగాల్ రూ. 59 …

Read More »

ఏపీలో యువత కోసం సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటయింది. నైపుణాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త పాలనా శాఖను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు, యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అంశాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. అలాగే గతంలో ఏర్పాటైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని కొత్త శాఖలో విలీనం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త శాఖ కోసం …

Read More »

అసెంబ్లీ సమావేశాలకు విమర్శనాస్త్రాలతో కుస్తీ పడుతున్న చంద్రబాబు అండ్ టీం.

ఇప్పటి వరకు ప్రతిపక్షనేత , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రం లో చేసిన పర్యటనలు, ప్రభుత్వ పనితీసుపై ఆయన చేసిన పరిశీలనల ఆధారంగా..ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి 21 అంశాలను తెలుగుదేశంపార్టీ ఎంపక చేసుకుంది. బిసిలపై ప్రబుత్వం కక్ష సాదిస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాలని నిర్ణయించారు. టిడిపి ఎల్పి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. కాపు మహిళలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat