బాగ్య నగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష కేసు అప్పట్టో తీవ్ర కలకలం రేపింది. శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు పెద్ద సంచలనంగా మారింది. తాజాగ నగరంలో బ్యూటీషియన్గా పనిచేస్తున్న ఓ యువతి వికారాబాద్లో శవమై తేలింది. అనుమానాస్పద స్థితిలో రైలు నుంచి పడి మృతి చెందింది. లింగంపల్లిలో …
Read More »