కర్నూల్ జిల్లా నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అనుచరుడు, టీడీపీ మాజీ కౌన్సిలర్ ముడియం కొండారెడ్డి పెద్ద కుమారుడు (తార్నాక్) తెలంగాణ నుంచి భారీ గా మద్యం తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఏపీ 21 ఏఎఫ్ 3336 స్విఫ్ట్ డిజైర్ కారులో జోగులాంబ–గద్వాల జిల్లా అలంపూర్ వద్ద ఉన్న మద్యం దుకాణం నుంచి 11 కేస్ల మద్యం (132 ఫుల్బాటిళ్లు) కొనుగోలు చేసి తార్నాక్ …
Read More »కర్నూల్ జిల్లా ఆ నియోజక వర్గాల్లో ఎవరు గెలుస్తారని తెలిసిపోయిందా..?
ఇప్పటికే నాలుగు సర్వేలు చేయించామని.. వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమేనని మఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో సోమవారం కర్నూలు, నంద్యాల స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో మొత్తం 14 నియోజక వర్గాలు ఉన్నాయి. అందులో కొంచెం టఫ్ గా ఉన్న నియోజక వర్గాలు నంద్యాల , ఆళ్లగడ్డ . అందుకే చంద్రబాబు …
Read More »కర్నూల్ హాట్ టాపిక్ ఇదే..నంద్యాల నుండి తమ్ముడు ఔట్..ఆళ్లగడ్డలో అక్క ఔట్
కర్నూల్ జిల్లాలో ఒక హాట్ టాపిక్ వార్త హల్ చల్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికారపార్టీ అయిన తెలుగదేశం పార్టీలో కొత్త చర్చను…అంతకు మించిన రచ్చను లేవనెత్తింది. కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఒక స్థాయిలో మండిపడగా… మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. …
Read More »శిల్పా దెబ్బకు చంద్రబాబు &భూమా అఖిల ప్రియకు దిమ్మతిరిగింది ..!
ఏపీ కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు మరోసారి హీటేక్కాయి.ఇటివల జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున బరిలోకి నిలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి వైసీపీ తరపున బరిలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డిపై గెలుపొందిన సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ఆ విషయం మరిచిపోకముందే నంద్యాల మున్సిపల్ పరిధిలో రాజకీయాలు హీటేక్కాయి .సరిగ్గా ఐదేండ్ల కిందట అంటే 2013లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడు టీడీపీ ఇంచార్జ్ …
Read More »మంత్రి భూమా అఖిల ప్రియకు బిగ్ షాక్ ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికారం కోసం ,పదవుల కోసం పార్టీ మారిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కట్టబెట్టి పార్టీ మారినందుకు ఆమెకు తగిన ప్రతిఫలం అందించిన సంగతి విదితమే.అయితే భూమా అఖిల ప్రియ అయిన దగ్గర నుండి కింది స్థాయి టీడీపీ క్యాడర్ …
Read More »వచ్చెే ఎన్నికల్లో టీడీపీ నుండి ఆళ్లగడ్డలో అక్కకు నో టిక్కెట్..తమ్ముడికి నో టిక్కెట్
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీ అయిన టీడీపీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ దశలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశంతో టీడీపీ …
Read More »నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటుకు 6-10 వేలు ఇచ్చిన చంద్రబాబు ..
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి విదితమే .ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎమ్మెల్యే నాగిరెడ్డి అకాలమరణం పొందటంతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ మంత్రి …
Read More »అఖిల ప్రియ ,బ్రహ్మనందరెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్ ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చదరంగంలో ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో తెల్సినంతగా ఎవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన తన రాజకీయం కోసం ఎంతగా అయిన తెగిస్తాడు .ఇది ప్రతిపక్షాలు చేసే ప్రధాన ఆరోపణ .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తో సహా పలువురు ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు ఆకర్శించుకోవడానికి మంత్రి …
Read More »