ఆస్ట్రేలియాలో 2019 సెప్టెంబర్ 23 న మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ కొనసాగుతుండడం బాధాకరం.. ఆస్ట్రేలియాలో న్యూసౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో గత సెప్టెంబర్లో రగిలిన కార్చిచ్చు…క్రమేపి విస్తరించుకుంటూ తీవ్ర రూపం దాల్చింది. మొత్తం 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. న్యూ సౌత్ వేల్స్లో 40 లక్షల హెక్టార్లు, విక్టోరియాలో 8 లక్షల హెక్టార్లలో చెట్లు, పంటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గంటకు సుమారు 80 కిలోమీటర్ల …
Read More »ఇంజినీరింగ్ అమ్మాయిపై అత్యాచారం’జరిపి.. చెట్టుకు వేలాడదీసి..సజీవ దహనం
కర్ణాటకలోని రాయ్చూర్లో దారుణమైన ఘటన వెలుగుచూసింది. రాయ్చూర్ అడవిలో గత మంగళవారం యువతి మృతదేహం చెట్టుకు వేలాడుతూ లభ్యమైంది. మృతురాలిని మధు పథారాగా గుర్తించారు. సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న మధుపై ‘అత్యాచారం’ జరిపి.. ఆపై సజీవ దహనం చేసి.. చెట్టుకు వేలాడదీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన ఈ నెల 13న జరగగా.. ఈ నెల 16న చెట్టుకు వేలాడుతున్న బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు. హత్యకేసుగా భావిస్తున్న ఈ ఘటనలో …
Read More »