టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అవే శ్రీరెడ్డికి చుక్కులు చూపిస్తున్నాయి. తనపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసారు. ఆమె డాన్స్ మాస్టర్ రాకేశ్ పై పేస్ బుక్ లో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుందని బుధవారం నాడు ఆయనే వచ్చి పోలీసులకు పిర్యాదు చేసాడు. మరోపక్క మంగళవారం నాడు కరాటే కళ్యాణి …
Read More »బ్యాంక్లో క్యాషియర్..40 మంది మహిళలతో రాసలీలలు.. ఫొటోలు, వీడియోలు హల్ చల్
అతడి వృత్తి బాధ్యతాయుతమైన బ్యాంకు ఉద్యోగం. ప్రవృత్తి మహిళలను లోబరుచుకుని ఉల్లాసంగా గడపడం. ఒకరు కాదు…ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా మహిళలతో భర్త సాగించిన రాసలీలను ఫొటోలు, వీడియోల ఆధారాలతో తాళి కట్టిన భార్యే బట్టబయలు చేసింది. అరెస్ట్ భయంతో భర్త సహా ఐదుగురి కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు.వివరాల్లోకి వెళితే… తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలైలోని ఇండియన్ బ్యాంక్లో …
Read More »9 మంది ఓ యువతిపై అత్యాచారం..వీరిలో ఆరుగురు మైనర్లు
మహబూబాబాద్ జిల్లా బలరాంతండా గ్రామ పరిధిలో ఓ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం తొమ్మిది మంది నిందితుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఆరుగురు మైనర్లు ఉన్నారు. కేసుకు సంబంధించిన వివరాలు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన యువతి (24) ఈ నెల 6న హైదరాబాద్ …
Read More »నకిలీ మద్యం తయారీ కేసులో మొత్తం కేఈ ఫ్యామీలీ..!
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేసులో టిడిపి సీనియర్ నేత ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించినట్లు సమాచారం వచ్చింది. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా …
Read More »కరోనా ఎఫెక్ట్..అప్రమత్తమైన కేరళ..రెండో కేసు కూడా అక్కడే !
చైనాతో పాటు పలు అగ్రదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతీయులను కూడా వణికిస్తుంది. ఎందుకంటే కేరళలోని ఈ వైరస్ కు సంబంధించి జనవరి 30న మొదటి కేసు నమోదయింది. ఇక్కడ ఒక విద్యార్ధికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆ విద్యార్ధి మరణించాడు కూడా. ఈ యువకుడు వుహాన్ లో చదువుకుంటున్నాడు. అక్కడ వైరస్ ఎక్కువ అవ్వడంతో తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇక తాజాగా యూనియన్ …
Read More »ఆర్జీవీ వేటలో అడ్డంగా దొరికిపోయిన బాస్టర్డ్స్..వీడియో వైరల్ !
టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మరో సంచలనానికి తెర తీసాడు. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో తెలియాలి. ఇక అసలు విషయానికి వస్తే అడవిలో జంతువులను వేటాడితే అది కేసు అవుతుంది. దీనికి హీరో సల్మాన్ ఖాన్ సైతం భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అయితే దీనిపై స్పందించిన వర్మ “ఒక అడవిలో జింకను వేటాడినందుకు సల్మాన్ ఖాన్ను పోలీసులు మరియు కోర్టులు …
Read More »బ్రేకింగ్..పృథ్వీ ఆడియో టేపు వ్యవహారంలో ఊహించని ట్విస్ట్లు..!
సినీ నటుడు పృథ్వీరాజ్ ఆడియో టేపుల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. ఎస్వీబీసీ ఛైర్మన్గా పనిచేస్తున్న పృథ్వీ తన దగ్గర పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగినితో సరస సంభాషణలు జరిపినట్లు ఓ ఆడియో టేప్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ ఆడియో టేపు వివాదంపై సీఎం జగన్ సీరియస్ కావడంతో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు. తనపై మీడియాలో ప్రచారమవుతున్న …
Read More »నటి పాయల్ అరెస్ట్..ఇక జైల్లో ఉండాల్సిందే !
బాలీవుడ్ నటి పాయల్ రోహ్తాగికి ఇక జైల్లో ఉండాల్సిందే. తనపై ఉన్న కేసులో భాగంగా బెయిల్ కోసం కోర్టును అశ్ర్రయించగా చివరికి నిరాశే ఎదురైంది. పాయల్ బిగ్ బాస్ షో లో కనిపించగా, అందులో బాగా ఫేమస్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నటి మాజీ ప్రధాని నెహ్రు మరియు వారి కుటుంబం పై కామెంట్స్ చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. …
Read More »సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పోస్టులు పెడితే జీవిత ఖైదు.. ఏపీ ప్రభుత్వం !
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మహిళా మంత్రులు, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం సచివాలయంలోని చాంబర్కు వెళ్లి సీఎంకు రాఖీలు కూడా కట్టారు. మహిళల భద్రతకోసం ఏపీ దిశ యాక్ట్ పేరుతో చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మహిళల భద్రత, రక్షణ, చిన్నపిల్లల లైంగిక వేధింపులను దృష్టిలో ఉంచుకుని జగన్ చేసిన దిశ చట్టాన్ని చేసినందుకు సంతోషం వ్యక్తంచేశారు. జగన్ను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం …
Read More »లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించిన స్పీకర్..!
అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష సభ్యులు కొన్ని అన్ పార్లమెంటరీ పదాలు వాడినట్లు వీడియోలో స్పష్టంగా వినిపించాయని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలిపారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు ,ఆయన కుమారుడు లోకేష్ తదితరులు అసెంబ్లీ మార్షల్న్ ను ఉద్దేశించి బూతుపదాలు వాడారన్నదానిపై అసంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత కు దారితీసింది. ప్రతిపక్ష సభ్యులు ఆ పదాలను ఉపసంహరించుకుంటే మంచిదని స్పీకర్ తెలియజేసారు. ఆవేశంలో ఒక్కోసారి అభ్యంతరకర పదాలు రావచ్చని, కాని …
Read More »