Home / Tag Archives: CM KCR (page 3)

Tag Archives: CM KCR

మధ్యాహ్నం సాయిచంద్‌ అంత్యక్రియలు

ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌ అకాల మరణం చెందారు. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని …

Read More »

హైదరాబాద్ లో రేపు పార్కులన్నీ బంద్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో గురువారం పార్కులు మూసిఉండనున్నాయి . తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో  భాగంగా ఈ నెల 22న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం   ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని  సీఎం కేసీఆర్‌   ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌ పరిసరాల్లో ఉన్న పార్కులకు హెచ్‌ఎండీఏ  సెలవు  ప్రకటించింది.సామాన్య ప్రజానీకానికి, పార్కులకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత చర్యల్లో …

Read More »

హెల్త్‌ హబ్‌గా తెలంగాణ  

తెలంగాణ   హెల్త్‌ హబ్‌గా  అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్‌ రావు  అన్నారు. సీఎం కేసీఆర్‌   నేతృత్వంలో హైదరాబాద్‌ గ్లోబల్ సిటీగా  ఎదిగిందని చెప్పారు. అదేవిధంగా ఆరోగ్య రంగంలో దూసుకుపోతున్నదని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు. హైదరాబాద్‌ నలుమూలలా 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే దోపిడీకి గురైన తెలంగాణ

ఆంధ్రప్రదేశ్‌  ఆవిర్భావం నుంచే తెలంగాణ   దోపిడీకి గురైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌   అన్నారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా   హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు …

Read More »

హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌   అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్‌   డబుల్‌ బెడ్‌ రూం   ఇండ్లు కట్టిస్తున్నారని చెప్పారు. ఈ ఇండ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. హైదరాబాద్‌ గోషామహల్‌ నియోజకవర్గంలోని మురళీధర్‌బాగ్‌లో రూ.10 కోట్లతో నిర్మించిన 120 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రి మహమూద్‌ అలీతో …

Read More »

సీఎం కేసీఆర్‌   మంచి విజన్‌ ఉన్న నాయకుడు

తెలంగాణ సీఎం కేసీఆర్‌   మంచి విజన్‌ ఉన్న నాయకుడని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వయోవృద్ధుల సేవల కోసం హెల్ప్‌లైన్‌ వాహనం ఏర్పాటుచేశామని చెప్పారు. వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు. కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన సీనియర్‌ సిటిజన్స్‌ డేకేర్‌ సెంటర్‌ను   మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. తెలంగాణలో వయోవృద్ధుల …

Read More »

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి  అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా పురుడుపోసుకున్న బీఆర్‌ఎస్‌.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించిందని చెప్పారు. అనతికాలంలోనే సీఎం కేసీఆర్‌  తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని వెల్లడించారు. 22 ఏండ్లుగా పార్టీ ప్రస్థానంలో అండగా ఉన్న అందరికి …

Read More »

తెలంగాణ భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

 తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌  ఆవిర్భావ వేడుకలు ఈరోజు గురువారం తెలంగాణ భవన్‌లో జరుగుతున్నాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌  అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌  చేరుకున్న సీఎం కేసీఆర్‌ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి వెంట …

Read More »

తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుట్రలు

అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలను చేస్తుందని మెదక్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మెదక్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడారు.పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ సీఎం అయ్యాకే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రైతులకు ఉచిత కరెంట్‌, రైతు బంధు, రైతు బీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా …

Read More »

రైతన్నలను ఆర్థికంగా ఆదుకోవడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఆర్థికంగా ఆదుకోవడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి  వెల్లడించారు . నిర్మల్‌ జిల్లా  లోకేశ్వరం మండ‌లం రాజురా గ్రామంలో వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ధాన్యం కొనుగోలు జ‌ర‌గ‌లేద‌ని, కేసీఆర్ సీఎం అయ్యాకే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయ‌ని స్పష్టం చేశారు. వేల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat