మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా గడిపాడు. రాంచీ వేదికగా మొన్న జరిగిన టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు తర్వాత కోహ్లీ ధోనీ ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా జీవాతో కలిసి కోహ్లీ సరదాగా ముచ్చటించాడు. కుక్కలు, పిల్లుల గురించి ఇద్దరూ మాట్లాడుకుని, వాటిని ఇమిటేట్ చేశారు. ముద్దులొలికే జీవాతో కలిసి మళ్లీ ఆడుకున్నానని …
Read More »