జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిది. ఏపీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేసారు. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యబెట్టి, రైతుల బలహీనత పై కొట్టి చంద్రబాబు గెలిచాడు. చివరకు గెలిచిన తరువాత అందరికి చుక్కలు చూపించాడు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయాడు. చివరికి రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ఇలా ఎన్నో అన్యాయాలు, దౌర్జన్యాలు …
Read More »యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా..!
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పేరుతో పల్నాడులో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని హై టెన్షన్ కు తీసుకురావాలని వారు నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అని కనీసం ఆలోచించడం లేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా అని అన్నారు. …
Read More »మత్తెక్కిస్తున్న అందాలతో అనుపమ…లవ్ ప్రపోజ్ !
అనుపమ పరమేశ్వరన్… ఈ కేరళ బ్యూటీ అద్భుతమైన రొమాంటిక్ స్టిల్స్ తో ఉన్న ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును తన అందంతో మత్తెక్కిస్తుంది. ఇప్పటికే తన నటనతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంది. తాజాగా తాను చీరలో ఉన్న పిక్ ని పోస్ట్ చేయగా దానికి సంబంధించి కామెంట్స్ హోరెత్తుతున్నాయి. ఐ లవ్ యూ అను, మిస్ యూ …
Read More »సమంత ఫోజుకు అదిరిపోయే కామెంట్స్..!
అక్కినేని సమంత ప్రస్తుతం తన కుటుంబం తో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. అఖిల్, నాగచైతన్య, సమంత కలిసున్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తన అభిమానులను ఎక్కడా నిరుత్సాహపరచకుండా తన ఫొటోస్ అన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే ఉంది. తాజాగా విడుదలైన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ ఫోటో కి కామెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. తలలో ఏమైనా …
Read More »పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు… రియల్ ఎస్టేట్ గురించే ధ్యాసంతా !
వైసీపీ సీనియర్ నేత వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి మీరు చేసిందే అదే కదా చంద్రబాబు అని ప్రశ్నించారు. మరో ట్వీట్ …
Read More »పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్దే.. ఇలాగే ఫొటో దిగడానికి కారణమేంటో తెలుసా.?
పూజా హెగ్డే..మహర్షి సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ పెరిగిపోయింది. ఈ ముద్దుగుమ్మకు ఒక సెంటిమెంట్ ఉంది. తను ఏ సినిమాలో నటించిన అది ఫ్లాప్ నే అవుతుందని ఒక టాక్ ఉంది. కాని మహర్షి సినిమాతో ఆ పుకారు కాస్తా పోయింది. ఎందుకంటే మహర్షి సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో పూజాకు ఒక్కసారిగా సినిమా అవకాశాలు పెరిగిపోయాయి. దాంతో కాస్త డిఫరెంట్ గా లుక్ మార్చమని చెప్పడంతో.. డిఫరెంట్ …
Read More »సాహో సినిమాపై వివాదం..సుజీత్ పై నెటీజన్లు ఫైర్ !
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. వారంరోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే 370 కోట్లకు పైమాటే. ఇదే ఊపూ …
Read More »తండ్రీకొడుకులు ఇద్దరికీ ఒకే పంచ్..దెబ్బకు సైలెంట్ !
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వలంటీర్లపై చీప్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.5000 రూపాయల జీతం ఉన్న గ్రామ వాలంటీర్ కు పిల్లను ఇవ్వరని వారికి పెళ్లిళ్లు అవ్వవంటూ అవహేళనగా మాట్లాడారు.. ఇదే విషయంపై వలంటీర్లు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.. గతంలో బ్రాహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడుతున్నానని నారా లోకేష్ చెప్పడం.. నాకు వాచీ, ఉంగరం కూడా లేదని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా …
Read More »రాజన్న రాజ్యంపై నోరు జారిన చినబాబు.. నవ్వుకుంటున్న తెలుగు తమ్ముళ్లు..!
నారావారి పుత్రరత్నం లోకేష్ బాబుకు నాలిక మందం అన్న సంగతి తెలిసిందే. గతంలో చాలా సార్లు ప్రసంగాల్లో తత్తరపాటుతో అంబేద్కర్ జయంతి నాడు వర్థంతి శుభాకాంక్షలు అంటూ చెప్పినా..ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీనే అవునా కాదా అంటూ సొంత పార్టీ కార్యకర్తలను ముందు నోరుజారినా.. డెంగ్యూ వ్యాధిని బూతు అర్థం వచ్చేలా మాట్లాడినా …అది లోకేష్కే చెల్లింది. . ఈయనగారి భాషా …
Read More »ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకునే బతుకు చంద్రబాబుది.. విజయసాయి రెడ్డి
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచకుపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకునే బతుకు చంద్రబాబు గారిదని. జగన్ గారు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నాడని అన్నారు. హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర ఆయనది. తన కుటుంబం, ‘సొంత మనుషుల’ కోసమే 40 ఏళ్లు ఆరాట పడ్డాడని చెప్పుకొచ్చారు. …
Read More »