తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్ నియామక ఫలితాల్లో రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామం నుంచే ఏకంగా ముప్పై మంది ఎంపికయ్యారు. అయితే మొత్తం ఈ ఊరి జనాభా ఎనిమిది వేల మంది . కానీ పోలీసు జాబుకు ఎంపికైంది మాత్రం నాలుగు వందల మంది. వీళ్లు ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇంటికి ఒకరు చొప్పున ..కొన్ని ఇళ్లల్లో ఇంటికి …
Read More »కర్నూల్ లో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య..కారణం ఇదేనంట..!
క్షణికావేశానికి లోనై ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కర్నూలుజిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య రాణి పుష్పలత (28) శుక్రవారం ఉదయం ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ సుబ్రమణ్యం తెలిపారు. మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగి ఈమె కాలికి గాయమైంది. ఆ నొప్పి భరించలేక క్షణికావేశానికి లోనైన ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకుని …
Read More »