ఏపీ అసెంబ్లీ శ్రీతాకాల సమావేశాలు హాట్హాట్గా సాగుతున్నాయి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇస్తూ…పంచ్ డైలాగులతో చంద్రబాబు, లోకేష్లపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ పంచ్డైలాగులతో తండ్రీ కొడుకులను చెడుగుడు ఆడేస్తోంది. తాజాగా అసెంబ్లీలో రోజా మాట్లాడుతూ…టీడీపీ నేతలు ఉదయాన్నే లేచి నారా లోకేశ్తో ప్రెస్మీట్ పెట్టించారు. ఆయన ప్రెస్మీట్ చూస్తే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయంటూ..టీడీపీ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారు…అవును..లోకేష్ ప్రెస్మీట్ చూసి …
Read More »ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వాఖ్యలపై స్పందించిన బిజేపీ..!
ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బోపాల్ బీజేపి ఎంపి, ఎప్పడు వివాదాస్పవ వాఖ్యలు చేస్తు వివాదాలను తెచ్చుకుంటుంది. బుధవారం కూడా లోక్ సభలో గాడ్ సే దేశభక్తుడని ఆమె చెప్పడంతో విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజ్ఞా ఠాకూర్ వాఖ్యలను బిజేపి పార్టీ నాయకులు ఖండించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఠాకూర్ వాఖ్యల పై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో బిజేపీ పార్టీ స్పందించింది. వివాదస్పద వాఖ్యలు చేసిన ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై …
Read More »కావాలంటే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి.. ఏం మాట్లాడుతున్నావ్ పవన్ కొంచెం అయినా ఉందా.?
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంలో బోధన మొదలు పెట్టాలని నిర్ణయించినప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కచ్చితంగా తెలుగులోనే ఉండాలంటూ గోరంగా పోరాటమే చేయడానికి ప్రయత్నించారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారని వారిని ప్రస్తుతం ఏ …
Read More »చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన టీడీపీ మాజీ మంత్రి..!
టీడీపీ సీనియర్ నేత, అయ్యన్నపాత్రుడు గత ఐదేళ్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారం చెలాయించాడు. అధికారంలో ఉన్నామనే ధీమాతో, తమను ఎవరూ అడ్డుకోలేరనే అహంకారంతో అయ్యనపాత్రుడు, ఆయన తనయుడు స్వయంగా డ్రగ్స్, గంజాయి మాఫియాలను ప్రోత్సహించారని వైసీపీ నేతలు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా అయ్యన్నపాత్రుడు ప్రస్తుత రాజకీయాలపై స్పందించాడు. రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి. ఇప్పుడు …
Read More »మేం తలుచుకొంటే మీరు అసెంబ్లీలో కూర్చోలేరు..జగన్ ఫైర్
టీడీపీ సభ్యులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం తలుచుకొంటే మీరు మాట్లాడలేరని ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూర్చోవయ్యా కూర్చోవయ్యా అంటూ జగన్ టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా అధికార , విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ వడ్డీలేని రుణాలపై …
Read More »‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యం ఒక్కసారి చూడండి..!
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ పచ్చ మీడియాపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.చంద్రబాబు కుల మీడియా ఒక మాఫియా రేంజ్లో ఎదిగిన తీరు గమనిస్తే రవి ప్రకాష్ లాంటి వాళ్లు అనేకమంది కనబడతారు. ప్రజాధనాన్ని దోచిపెట్టడం, బ్లాక్ మెయిల్ చేసుకోమని సమాజం మీదకు వదలడం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యం. బాబు నీడలో ఈ మాఫియా దేశమంతా విస్తరిస్తోంది.చంద్రబాబు హయంలో ఒక …
Read More »యనమల ప్రశ్నించడం చూస్తే జాలేస్తుంది..ఎంపీ విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల పై విరుచుకుపడ్డారు.యనమల సిఎస్ ప్రజలను ఎలా కాపాడుతారు అని అడిగినదానికి కౌంటర్ వేసారు. అయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విధంగా అన్నారు.. తుఫాను వస్తే ప్రజలను సీఎస్ రక్షిస్తారా అని యనమల ప్రశ్నించడం చూస్తే జాలేస్తుంది. ముందస్తు జాగ్రత్తల నుంచి సహాయ కార్యక్రమాల వరకూ ఎప్పుడూ పర్యవేక్షించేది జిల్లా కలెక్టర్లే కదా? గతంలో మీ …
Read More »