ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్లో జరిగిన తోపులాటలో గాయపడిన వారికి నేరుగా మ్యాచ్ అవకాశం లభించింది. తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఈ అవకాశాన్ని వారికి కల్పించారు. గాయపడిన వారితో కలిసి ఉప్పల్ స్టేడియానికి మంత్రి వెళ్లారు. గాయపడిన ఉప్పల్ స్టేడియంలో బాక్స్ నుంచి ఉచితంగా మ్యాచ్ చూసేందుకు మంత్రి ఏర్పాట్లు చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ఓ మహిళ ప్రాణాలు …
Read More »రేపు ఉప్పల్లో క్రికెట్ మ్యాచ్.. ప్రయాణికులకు కీలక సూచనలు
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రేపు టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ చూసేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు అధికారులు సమాయాన్ని పొడిగించారు. ఉప్పల్, ఎన్జీఆర్ఐ, స్టేడియం మెట్రో స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి ఒంటిగంటకు వెళ్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. చివరి రైలు ఎక్కేందుకు ఉప్పల్, ఎన్జీఆర్ఐ, స్టేడియం స్టేషన్ల నుంచి మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన స్టేషన్లలో …
Read More »బుక్ మై షోలో ఐపీఎల్ టికెట్లు.. టికెట్ స్టార్టింగ్ ప్రైస్ ఎంతంటే..?
త్వరలో ఐపీఎల్ సందడి షురూ కానుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్లు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ టికెట్ల విక్రయానికి బీసీసీఐతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపింది. బుధవారం నుంచే టికెట్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు బుక్ మై షో వెల్లడించింది. ఒక్కో టికెట్ రేట్ రూ.800 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. …
Read More »కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన హర్ధిక్ పాండ్యా ..వీడియో హల్ చల్
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఆల్రౌండర్ హర్ధిక్ పాండ్యా కళ్లుచెదిరే క్యాచ్తో ఔరా అనిపించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో నిషేదానికి గురై భారత జట్టులో స్థానం కోల్పోయిన పాండ్యా.. టీమ్లోకి రీఎంట్రీ ఇచ్చిన హర్ధిక్ పాండ్యా అప్పుడే తన పవర్ ఏంటో చూపించాడు. చహల్ వేసిన 17వ ఓవర్ తొలి బంతిని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ముందుకొచ్చి షాట్ ఆడగా.. ఫార్వార్డ్ ఫీల్డింగ్ ఉన్న పాండ్యా సూపర్ …
Read More »క్రికెట్ చరిత్రలో ఒక బంతిని.. ఐదుసార్లు ఇదే ఫస్ట్ .. బౌలింగ్ వేయడం మరిచిపోయాడేమో
పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో ఆదివారం ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. పాక్ బౌలర్ ఒక బంతిని వేసేందుకు ఐదుసార్లు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బౌలింగ్ వేయడం ఎలాగో మరిచిపోయాడేమో అంటూ చురకలు అంటించారు. పాకిస్థాన్-శ్రీలంక మధ్య చివరిదైన రెండో టెస్టులో భాగంగా ఆదివారం మూడో రోజు ఆట జరిగింది. లంక తొలి ఇన్నింగ్స్లో కరుణరత్నే-డిక్వెల్లా బ్యాటింగ్ చేస్తుండగా …
Read More »