టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా క్రికెట్కు వీడ్కోలు పలికేందుకు ముహూర్తం ఖరారైంది.వచ్చే నెల నవంబర్ ఒకటో తారీఖున న్యూజిలాండ్తో సొంతగడ్డ దేశ రాజధాని మహానగరం దిల్లీలో జరిగే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు! దీనికి సంబంధించి టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లితో చర్చించిన నెహ్రా టీమ్ఇండియా సభ్యులకు తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. అయితే చాలా రోజుల తర్వాత జట్టులోకి …
Read More »