Home / Tag Archives: died (page 4)

Tag Archives: died

ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం

ఎయిర్ ఇండియా విమానానికి(IX-1344) ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కారిపూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద రాత్రి 7:45 నిమిషాలకు ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి విమానం పక్కకు జరిగింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది. విమానం రెండు ముక్కలైంది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 191 మంది ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. భారీ వర్షం …

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ శాసనసభ్యులు,అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు.  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి 2:15 గంటలకు తుదిశ్వాస విడిచారు.  దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి 1961లో మాణిక్యమ్మ, రామకృష్ణరెడ్డి దంపతులకు జన్మించారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో …

Read More »

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనా వైరస్‌ సోకి మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు కుటుంబీకులు కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో పాజిటివ్‌గా రావడంతో విజయవాడ దవాఖానకు తరలించగా, అక్కడే కన్నుమూశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడుసార్లు ఆయన సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన త‌ర్వాత ఏపీలోని తన సొంత గ్రామంలోనే …

Read More »

వంగపండు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాశారు.. రాసి పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనా సోకడంతో భారత్ లో మరో వ్యక్తి మృతి !

బ్రేకింగ్ న్యూస్..భారత్ లో కరోనా సోకడంతో మరో వ్యక్తి మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షల కేసులు నమోదు అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇండియా పరంగా చూస్కుంటే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 130కేసులు వరకు నమోదు అయినట్టు తెలుస్తుంది. మరోపక్క ఇప్పటికే బెంగళూరులో ఒకరు, ఢిల్లీలో ఒకరు మరణించారు. అయితే తాజాగా ఇప్పుడు ముంబైలో 64ఏళ్ల వయసు గల వ్యక్తి మరణించాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకు …

Read More »

కరోనా కారణంగా మరణించిన ఫుట్ బాల్ కోచ్..!

స్పానిష్ ఫుట్ బాల్ కోచ్ ఫ్రాన్సికో గార్సియా (21) కరోనా సోకడంతో మరణించాడు. అతడు 2016 నుంచి అట్లేటికో పోర్టడ యూత్ టీమ్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఈ వైరస్ బారిన పడి మరణించిన అతి చిన్న వయసు కలిగిన వ్యక్తి ఇతడే. గతవారం కరోనా పాజిటివ్ అని తెలియగానే రీజినల్ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వగా ఆదివారం మరణించాడు. దాంతో స్పానిష్ లోని జరిగే …

Read More »

టిక్ టాక్ కు మరో యువకుడు బలి..పెళ్ళయ్యి రెండునెలలే అయిందట !

టిక్ టాక్ పిచ్చికి మరో యువకుడు బలి అయ్యాడు. కపిల్ అనే 23ఏళ్ల కుర్రాడు టిక్ టాక్ మోజులో పడి ట్రాక్టర్ బోల్తా పడడంతో మరణించాడు. ఈ కుర్రాడికి పెళ్లి అయ్యి కేవలం రెండునెలలే అయ్యింది. తెలిసిన సమాచారం ప్రకారం ఆ కుర్రాడు టిక్ టాక్ చెయ్యడానికి ఆ ట్రాక్టర్ ముందు టైర్స్ పైకి లేపడానికి ప్రయత్నించాడు. ఈ స్టంట్ ను ఇంకో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. అయితే అనుకోకుండా …

Read More »

బిగ్ బ్రేకింగ్..ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య !

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు అయిన మారుతీరావు హైదరాబాద్‌లో అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో..కిరాయి హంతక ముఠాతో అల్లుడు ప్రణయ్ ను మారుతిరావు దారుణంగా హత్య చేయించాడు. ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇటీవల పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం విడుదల అయిన మారుతీరావు అప్పటి నుంచి కూతురు …

Read More »

50ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి మృతి, సీఎం జగన్ సంతాపం!

ప్రముఖ పాత్రికేయులు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం విజయనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలో జన్మించిన పొత్తూరి పత్రికా రంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలందించారు. 2000లో ‘నాటి పత్రికల మేటి విలువలు’ పేరిట పుస్తకం రచించారు. అదే విధంగా 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలను రచించారు. పీవీ గురించి …

Read More »

పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈనాడు, ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేశారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. పొత్తూరి 1934 ఫిబ్రవరి 8వ తేదీన ఏపీలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat