సాధారణంగా మందుబాబులు కొట్లాటకు దిగితే వారికి రెండు తగిలించి సర్దిచెప్తుంటారు పోలీసులు. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. ఉత్తరప్రదేశ్లోని జగమ్మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యూనీఫాంలో ఉన్న ఇద్దరు పోలీసులు పట్టపగలు అది కూడా నడిరోడ్డు మీద మద్యం కోసం చితక్కొట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న హోంగార్డు, కానిస్టేబుల్ నడిరోడ్డు మీద నుంచి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఒకర్ని మరొకరు కొట్టుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ …
Read More »మందు బాబుల కోసం కొత్త బ్రీత్ ఎనలైజర్ర్లు..!
కొత్త బ్రీత్ ఎనలైజర్ టెక్నాలజీ పోలీసులకు అందుబాటులోకి వచ్చింది. మద్యం సేవించి వాహనాన్ని నడిపి పోలీసులకు చిక్కిన కొంతమంది పైరవీలు చేసి వేరేవ్యక్తి పేరుతో కేసులు నమోదు చేయించి కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మద్యం రాయుళ్ల ఆటకట్టించేందుకు ఇప్పుడు కొత్త బ్రీత్ ఎనలైజర్లు పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఆల్కహాల్ శాతంతో పాటు, వ్యక్తిపోటో, పరీక్ష సమయంలో వీడియో రికార్డింగ్ వస్తుంది. దీంతో …
Read More »మద్యం తాగేవారికి కోడిగుడ్లు, కోడి పకోడి, అరటి పళ్లు.. ఆఫర్లు ప్రకటిస్తున్న యజమానులు.. ఎందుకంటే
తక్కువ ధరకే మద్యం ఇచ్చేందుకు వైన్ షాపుల యజమానులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెలతో పాత మద్యవిధానం ముగుస్తుండడంతో షాపుల్లోని మద్యాన్ని క్లియర్ చేసుకునేందుకు యజమానులు మద్యం ధరల్లో ఆఫర్లు ఇస్తున్నారు. మద్యం కొనుగోలు చేస్తే స్నాక్స్ ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.. టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన మద్యంషాపుల కాలపరిమితి జూన్ నెలాఖరుకు ముగుస్తుంది. అయితే అప్పటికేనూతన ప్రభుత్వం షాపుల గడువును మూడు నెలలు పొడిగించింది. అంతేకాకుండా మద్యంషాపుల్లో తప్పకుండా …
Read More »భారీగా పెరగనున్న బీరు ధరలు.. ఆందోళనలో మందు బాబులు
కర్ణాటకలో బీరు రేటు మరింత పెరగనుండడంతో అక్కడి మందుబాబులు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఇక నుండి కర్ణాటక రాష్ట్రంలో బీరుపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతున్నట్లు సీఎం కుమారస్వామి ప్రకటించారు. రైతుల సంక్షేమంలో భాగంగా చర్యలు తీసుకునేందుకు బీరు ధరలపై పన్ను పెంచుతున్నట్లు కుమారస్వామి పేర్కొన్నారు. బ్రేవరీల్లో తయారు అవుతున్న ఈ బీరుపై ఎక్సైజ్ ట్యాక్స్ ఏకంగా 150 శాతం నుంచి 175 శాతానికి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక్కో బీరు బాటిల్ …
Read More »