Home / Tag Archives: east godavari (page 5)

Tag Archives: east godavari

అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలంటే ఇవి తప్పనిసరి..!

స్వామివారిని దర్శించుకునే భక్తులకు షాకింగ్ న్యూస్.తూర్పుగోదావరి జిల్లా అన్నవరం లోని రత్నగిరి కొండపై వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకోవాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి.అన్నవరం అంటే దేవాలయమే కాదు ఇది ఒక పర్యాటక ప్రాంతం కూడా.ఎక్కడెక్కడి నుండో భక్తులు ఈ స్వామివారి దర్శనం కోసం వస్తారు.అయితే మొన్నటివరకు పెద్దవాళ్ళు నుండి చిన్న పిల్లల వరకు ఎవరైనా సరే దర్శనానికి ఎలా వచ్చిన ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.కాని …

Read More »

ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన టీడీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు

ఎన్నికల నిబంధనలు అతిక్రమించి దౌర్జన్యంగా పోలింగ్‌బూత్‌లోకి ప్రవేశించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారనే కారణంతో పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మపై కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లి ఎస్సై కృష్ణమాచారి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న ఉప్పాడ హైస్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలోకి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ నిబంధనలకు విరుద్ధంగా కారుతో ప్రవేశించడంతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని వైసీపీ పోలింగ్‌ …

Read More »

చంద్రబాబుకు ఓటు వేస్తే మన రాష్ట్రం…?జగన్

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ అధినేత జగన్. పొర‌పాటున కూడా బాబుకు ఓటు వేయకండి ఒకవేళ అలా చేస్తే రాష్ట్రంలో మనకి ఏమీ మిగ‌ల‌వ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఇప్పుడు ఇసుక‌లారీ రేటు రూ.40,000 ఉంది,బాబు మరోసారి గెలిస్తే ఒక్కసారిగా ల‌క్ష‌రూపాయ‌ల‌కు పెరిగిపోతుందని విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడారు.నేను అధికారంలోకి రాగానే …

Read More »

తూర్పుగోదావరి సైకిల్ నడుస్తుందా.? ఫ్యాన్ తిరుగుతుందా.? గ్లాసు వాడకం ఎంతవరకూ ఉంది.?

రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన జిల్లా తూర్పు గోదావ‌రి. అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు క‌లిగిన ఈ జిల్లాలో ఏ పార్టీ అయినా ప్రభావం చూపగలిగితే కచ్చితంగా అధికార పీఠాన్ని సంపాదించ‌వ‌చ్చ‌నేది పార్టీల యోచన. 19 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిల్లాలో2014లో టీడీపీ 13, వైసీపీ 5, బీజేపీ 1 సీటు గెలుచుకున్నాయి. వీరిలో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించ‌డంతో ప్ర‌స్తుతం టీడీపీకి 15, వైసీపీకి 3, బీజేపీ 1 …

Read More »

తెలుగుదేశం టికెట్ ఇచ్చినా వద్దని వైసీపీలోకి.. జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులు మరో సంచనల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంనుంచే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్నా ఆయన జనసేన, వైసీపీలో ఎటుచేరాలనేదానిపై చర్చిస్తున్నారని వార్తలొచ్చాయి. వైసీపీ వైపే తోట మొగ్గు చూపినా సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని తోట జనసేన వైపు వెళ్లాలని కొందరు కోరారు. అయినా తోట వైసీపీవైపే కదిలారు. ఇప్పటికే ఆయన పార్టీలో చేరాల్సి …

Read More »

చంద్రబాబుకు మరో దెబ్బ..వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీకి సిటింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.సుబ్బారావు గత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికై, ఆ తర్వాత టీడీపీలో చేరారు.తెలుగుదేశంలో తనకు అన్యాయం జరిగిందని, ఆయన కార్యకర్తల సమావేశంలో కంటతడిపెట్టారు.తెలుగుదేశం పార్టీలో ప్రాదాన్యత లేకుండా పోయిందని ఆయన అన్నారు.కాగా కార్యకర్తలు ఆయనను వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి చేయడం విశేషం.దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ …

Read More »

పార్టీ శ్రేణులంతా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన వైసీపీ

తూర్పు గోదావరి జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతుందని వైసీపీ నేత పినిపే విశ్వరూప్‌ అమలాపురం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా సైకిళ్లు పంపిణీ చేయడం పట్ల విశ్వరూప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ నిబంధనలకు పాతరేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. అమలాపురం, రావులపాలెం, గోకవరంలో టీడీపీనేతలు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని, ఇవే కాకుండా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేయడానికి సైకిళ్లను సిద్ధంగా ఉంచారని …

Read More »

బాబుకు షాక్‌..రేపు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న సిట్టింగ్ ఎంపీ

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొద‌ల‌యినప్ప‌టికీ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు షాకుల ప‌రంపర త‌గ్గ‌డం లేదు. ఆ పార్టీని వీడుతున్న ముఖ్య‌నేత‌ల సంఖ్య‌ పెరిగిపోతోంది. తాజాగా సిట్టింగ్ ఎంపీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం స‌హా ఆయ‌న కుటుంబం అంతా పార్టీని వీడేందుకు సిద్ధ‌మైంది. గ‌త కొద్దికాలం క్రితం న‌ర‌సింహ ఆరోగ్యం బాగ లేద‌నే వార్త‌లు …

Read More »

జగన్ రాకతో కాకినాడలో జన సముద్రంగా మారనున్న సమర శంఖారావం

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ వేదికగా నేడు సమర శంఖారావం పూరించనున్నారు. తూర్పు గోదావరి నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.కాకినాడలో నేడు జరగనున్న వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం సభకు జిల్లా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో నెగ్గే పార్టీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుంది. అందుకే ‘తూర్పు’ మార్పునకు నాంది అని …

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో తప్పిన పెను ప్రమాదం..

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం రైల్వేస్టేషన్‌ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది.యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వంట చేసే బోగీ నుండి మంటలు ఎగసిపడ్డాయి.ఈ తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది.అయితే ఆ బోగీ మధ్యలో ఉండడంతో పక్కబోగీలోని ప్రయాణికులు చైన్‌ లాగి రైల్‌ను ఆపేశారు.వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు బోగీలను తప్పించారు.వంటే చేసే బోగీ పూర్తిగా కాలిపోగా,పక్క బోగీ పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదం నుండి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకురాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat