వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి మరోసారి తన రాజకీయ హుందాతనాన్ని చాటుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో పలువురు జగన్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్రా జాలర్లు పాకిస్థాన్ కోస్టు గార్డు చెర లో చిక్కుకున్నారని, వారిని విడిపించాలని జగన్ ను కోరారు. 28 మంది జాలర్లు పాకిస్తాన్ చేతిలో బందీ అయ్యారన్న సమాచారాన్ని జగన్ కు వివరించారు. …
Read More »ఏపీలో మరో ప్రకృతి విపత్తు.. ఆందోళనలో 9జిల్లాల ప్రజలు
ఏపీలో మరో ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం కనిపిస్తోంది.. ప్రస్తుతం తీరం వైపు తీవ్ర వాయుగుండం దూసుకొస్తుంది. రేపు సాయంత్రానికి తుపాన్గా మారే అవకాశం కనిపిస్తోంది. శ్రీహరికోట నుంచి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఈ నెల 17న కోస్తా వద్ద తీరం దాటే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెల్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. తీరం దాటే సమయంలో …
Read More »ఏపీలో వైసీపీ నేత దారుణ హత్య..హైదరాబాద్ నుంచి హుటాహుటిన మ్మెల్యే
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రు మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు దూనబోయిన సత్యనారాయణ (58) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. బిళ్లకుర్రు శివారు మాసాయిపేట గ్రామానికి చెందిన సత్యనారాయణ తన ఇంటికి సమీపంలోని తన పొలంలో కొబ్బరితోట పనులు చేయించి, సాయంత్రం కూలీలకు కూలీ డబ్బులు చెల్లించి, ఎవరో ఫోన్ చేశారు వెళ్లి వస్తానని అక్కడి పనివారికి చెప్పి తన మోటార్సైకిల్పై వెళ్లి రాత్రికి తిరిగి …
Read More »పాదయాత్ర పూర్తైన తర్వాత గోదావరి జిల్లాలనుద్దేశించి జగన్ డైరీలో ఏం రాసుకున్నారో తెలుసా.?
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ద్వారా రాష్ట్రమంతటా పాదయాత్రగా వెళ్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు జగన్ కు బ్రహ్మరధం పడుతున్నారు. అయితే ప్రతీరోజూ పాదయాత్ర ఘట్టాలను జగన్ డైరీగా రాసుకుంటున్నారు. ఈక్రమంలో గోదావరి జిల్లాలనుద్దేశించి జగన్ రాసిన రాత ఆలోచింపచేస్తోంది. గోదావరి జిల్లాలను కరెక్ట్ గా జగన్ గెస్ చేసారనిపిస్తోంది. జగన్ రాసిన డైరా యధాతధంగా “గోదావరి జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని ఉత్తరాంధ్రలో అడుగిడబోతున్నాను. ఈ జిల్లాలో …
Read More »జగన్ కు అస్వస్థత ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల ఇరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు .దీంతో ఆయన తీవ్రమైన జలుబు ,జ్వరంతో బాధపడుతున్నారు ..
Read More »తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదం-30మంది గల్లంతు..!
ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరి నదిలో నాటు పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ముప్పై మంది గల్లంతైయ్యారు. తలారివారిపాలెం లంక నుంచి పశువుల్లంకకు బయల్దేరిన నాటు పడవలో సుమారు 40 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల్లో ఎక్కువగా విద్యార్థులే ఉన్నరు.
Read More »రాజన్నే మళ్లీ.. మా గడపకు వచ్చినట్టు ఉందీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్రలో రోజు రోజుకు జన ప్రభంజనం పెరుగుతుందే తప్పా.. ఎక్కడా తగ్గడం లేదు. వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ముందడుగు వేస్తున్నారు. కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్తో చెప్పుకుంటే …
Read More »వచ్చే ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా..తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ అత్యదిక సీట్లు
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. పశ్చిమగోదావరి జిల్లాలో యాత్రను ముగించుకొని.. కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే… జగన్ కు భారీగా వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ తమ జిల్లాలోకి వస్తున్నారని వైసీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో రోడ్ …
Read More »వైఎస్ జగన్ కోసం.. ఈ మహిళ ఏం చేసిందో తెలుసా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే జగన్ పాదయాత్ర రాజమహేంద్రం వద్దగల లు కమ్ రోడ్డు వంతెనపై నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. అయితే, జగన్ కోసం ఎదురు చూస్తున్న తూర్పు గోదావరి జిల్లా ప్రజలు .. జగన్కు బ్రహ్మరథం పట్టారు. మరో …
Read More »రాజమండ్రి వంతెనపై జగన్కు స్వాగతం పలికింది ఎవరో తెలిస్తే షాక్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ ప్రారంభించిన పాదయాత్ర కాసేపటి క్రితమే పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైలు కమ్ రోడ్ వంతెనకు చేరుకుంది. అక్కడ్నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రతో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. see also:రాజమండ్రి బ్రిడ్జీ …
Read More »