ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నిన్న గురువారం సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టుకు హజరు కావాలని ఆదేశించింది. 2014సార్వత్రిక ఎన్నికల సమయంలో హుజూర్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,నాగిరెడ్డిపై ఎన్నికల …
Read More »ఏపీలో కుక్కకు ఓటు హాక్కు
వినడానికి వింతగా.. ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం. సహాజంగా ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది అని అంటుంటాము కదా.. నిజంగా ఈ కుక్కకు అలాంటి రోజే వచ్చింది. ఏపీలో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన రూపొందించిన ఓటర్ల జాబితాలో ఒక ఓటరు కార్డులో కుక్క ఫోటో దర్శనమివ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. అటు మరో వ్యక్తి పేరు మీద ఏకంగా ఎనిమిది ఓట్లు రావడం గమనార్హం. యాబై డివిజన్లలో …
Read More »బాబుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్…
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాకిచ్చింది. ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగ భృతిని పెంచుతామని బాబు ప్రకటించిన సంగతి విధితమే. అయితే,తాజాగా ఈ విషయం స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ పూర్తయ్యే వరకు నిరుద్యోగ భృతిని పెంచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదా నారా చంద్రబాబు …
Read More »