Home / Tag Archives: elections (page 3)

Tag Archives: elections

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..!

జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశలలో జరగనున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటలకే ముగించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. అధికార పార్టీ అయిన బిజెపి తొలి దశలో 12 స్థానాల్లో పోటీకి దిగింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ప్రతిపక్ష …

Read More »

ముగిసిన మహారాష్ట్ర రాజకీయం.. ముఖ్యమంత్రిగా ఠాక్రే

కొన్ని రోజులుగా ఉత్కంఠను రేకెత్తించిన మహారాష్ట్ర రాజకీయాలు మంగళవారంతో సద్దుకున్నాయి.ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారోనన్న అనుమానాలు నిన్నటితో తేటతెల్లం అయ్యాయి.ఈ నెల 23 న ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్ మూడు రోజుల ముఖ్యమంత్రిగానే చరిత్రలో నిలిచాడు.ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగిన మరాఠా రాజకీయాలు ప్రతి ఒక్కరికి ఉత్కంఠ కలిగించాయి. ఎన్సీపి నేత అజిత్ పవార్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజేపి సర్కార్,సడన్ గా …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున నిలబడిన శానంపూడి సైదిరెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే. ఈ ఎన్నికల సమరాన్ని మరిచిపోకముందే రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మ్రోగనున్నది. అందులో …

Read More »

అడ్రస్ లేని రాహుల్ గాంధీ

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ అడ్రస్ లేకుండా పోయారు. ఈ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర ,హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసలు రాహుల్ గాంధీ ఊసే లేదు. ఆయన విదేశీ పర్యటనలో ఉండటం వలనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల దసరా పండుగ తర్వాత …

Read More »

హుజూర్‌న‌గ‌ర్‌లో కాంగ్రెస్ అవుట్..ఉత్తమ్ కు ఆ పార్టీ నాయకులే చుక్కలు చుపిస్తున్నారా..?

హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌కు అద్దం ప‌డుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పట్టుబట్టి తన సతీమణికి టికెట్‌  ఇప్పించుకున్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఆ పార్టీ నేత‌లే చుక్క‌లు చూపిస్తున్నారు. పార్టీ సీనియర్‌ లీడర్లు ప్రచారం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎన్నికలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంటి వ్యవహారం అయినట్టు.. దూరంగా ఉండిపోతున్నారు. ఎంపీ రేవంత్‌ రెడ్డి.. ప్రచారం చేసేది లేదంటూ.. తన వర్గీయులతో …

Read More »

ఈ యువ‌నేత సీఎం కావాలంటే…తెలుగువారిని ప్ర‌స‌న్నం చేసుకోవాలి

ఆస‌క్తిని రేకెత్తిస్తున్న మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే వినూత్నంగా ప్రచారంలోకి దిగుతున్నారు. శివసేన యూత్‌ వింగ్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆదిత్య ఈ సారి ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో వివిధ భాషల్లో వర్లీ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారాయన. నమస్తే వర్లీ అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వర్లీలో ఇప్పుడీ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇదిలాఉండ‌గా, నిన్న ఆదిత్య నామినేష‌న్ దాఖ‌లు చేశారు. …

Read More »

ఆ సెంటిమెంట్ ప్రకారం పార్టీ మారనున్న పయ్యావుల… ప్రచారం చేస్తుంది ఎవరో తెలుసా…?

తెలుగు రాజకీయాల్లో ఉన్న సెంటిమెంట్లు మరెక్కడా ఉండవేమో..ఇక టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను కూడా ఓ సెంటిమెంట్ పట్టి పీడిస్తుంది. పాపం పయ్యావులకు మంత్రి కావాలని ఆశ…టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా పయ్యావుల ఓడిపోవడం, పయ్యావుల గెలిచినప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండడం సెంటిమెంట్‌గా మారింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి ఓడిపోయారు. 2019లో చచ్చీచెడీ గెలిస్తే…టీడీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో పయ్యావుల మంత్రి పదవి …

Read More »

బిగ్ బ్రేకింగ్…ఆగస్ట్ 11న మున్సిపాలిటీ ఎన్నికలు??

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అటు అసెంబ్లీ,ఇటు లోక్ సభ ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధించింది.ఇక తరువాత వచ్చేది మున్సిపాలిటీ యుద్దమే. అంటే మున్సిపాలిటీ ఎన్నికలు. తాజాగా అందిన సమాచారం ప్రకారం జులై 21న ఎన్నికల నోటిఫికేషన్ రానున్నదని సమాచారం. మున్సిపాలిటీ ఎన్నికల కు చక చక ఏర్పాటులు జరుగుతున్నాయి. జులై 21 న నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్ట్ …

Read More »

టీడీపీకి మద్దతివ్వడం వల్లే ఇలా జరిగిందంటున్న రాజకీయ విశ్లేషకులు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చివరి షాక్ తగిలింది.. ఆపార్టీ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేసారు. ఏపీపీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయగా వారి బాటలోనే రఘువీరా సైతం నడిచారు. అయితే 2014లోనే చాలామంది నేతలు టీడీపీ, …

Read More »

సోషల్‌ మీడియా సోల్జర్స్‌ కి కేటీఆర్ అభినందనలు

తెలంగాణలో రాష్ట్రంంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో  గెలుపొంది నూతనంగా ఎన్నికైనా జిల్లా పరిషత్‌ చైర్మన్లకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ పీఠాలు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం అయిన విషయం తెలిసిందే. ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలన్నారు. టీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయి కార్యకర్తలకు అలాగే సోషల్‌ మీడియా సోల్జర్స్‌కు అభినందనలు తెలుపుతూ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలియజేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat