ఏపీలో ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా టీమ్ గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులను వివిధ వర్గాల ప్రజలుగా వేషం కట్టించి…సీఎం జగన్,, వైసీపీ మంత్రులను కించపరుస్తూ పలు వీడియోలు రిలీజ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం రైతు వేషంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను కులంపేరుతో దూషించిన కేసులో శేఖర్ చౌదరిని.. పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.తాజాగా ముఖ్యమంత్రి గారి పై అసభ్యకరమైన పోస్టులు పెట్టి నవీన్ …
Read More »ఫేస్బుక్ లో మరో కొత్త ఫీచర్..ఉచితంగానే
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను ప్రవేశపెడుతున్న ఫేస్బుక్.. తాజాగా మరో కొత్త ఫీచర్ను అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సామాజిక మాధ్యమాల వాడకం విరివిగా పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులకు ఫేస్బుక్లోనే వార్తల్ని అందంచే దిశగా ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. దీనికోసం ఫేస్బుక్లోని ప్రధాన ఫీచర్లు న్యూస్ఫీడ్, మెస్సెంజర్, వాచ్తో పాటు న్యూస్ అనే ప్రత్యేక ఫీచర్ని జతచేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో మార్క్ …
Read More »ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి లక్షల్లో స్వాహా చేసిన జనసేన అభిమాని
ఏపీలో జనసేనా కార్యకర్త చేసిన పనికి పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది. విజయవాడ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి కేసు నమోదు అయిన జనసేన కార్యకర్త మద్దిల దీపుబాబు గతంలో కూడా ఇలానే మోసం చేసి అరెస్ట్ అయ్యాడు .ఫేస్ బుక్ పరిచయం తో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి రూ.16.50 లక్షలు స్వాహా చేసిన జనసేన అభిమాని. ఫేస్బుక్లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి రూ.16.50 …
Read More »రాత్రి 11.30గం.ల నుండి ఉదయం 6.00గం.లవరకు వాట్సాప్ పనిచేయదా..?
ఫేస్ బుక్,వాట్సాప్ నేటి ఆధునీక సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన సంగతి తెల్సిందే. బ్యాంకులో అకౌంటులేనోళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ కొని అందులో ఫేస్ బుక్,వాట్సాప్ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే అంతగా జీవితంలో భాగమైన ఈ ఫేస్ బుక్,వాట్సాప్ నిన్న బుధవారం సాయంత్రం నుండి ఈ రోజు గురువారం ఉదయం పదిగంటల వరకు పనిచేయకపోయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈ సమయంలో వాట్శాప్,ఫేస్ …
Read More »టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అరెస్ట్ ..!
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తామని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే . తాజాగా వైసీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు మండిపడుతున్నారు. టీడీపీలో బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందులో బాగాంగానే జగన్ …
Read More »మెగా ఫ్యామీలీకి, అభిమానులకు చిర్రెత్తే కోపం తెప్పించే ఫోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి
హైదరాబాద్లోని ఫిల్మ్చాంబర్ ఫిల్మ్ చాంబర్కు ఎదురుగా నడిరోడ్డుపై కూర్చొని అర్థనగ్నంగా కూర్చొని హల్ చల్ చేసిన సినీ నటి శ్రీరెడ్డి..తాజాగా మెగా బ్రదర్ నాగబాబు దారుణమైన ఫోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. తనదైన భావాజాలంతో మెగా బ్రదర్ నాగబాబుకు చుక్కలు చూపించే పోస్ట్ పెట్టి పెద్ద సంచలనం సృష్టించింది. ఆమె పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆమె పెట్టిన పోస్ట్ ఏంటంటే.. “మూలశంకోడు.. ఎంపీ …
Read More »తల్లి కాబోతున్నతెలుగు టీవీ యాంకర్..!
బుల్లితెర ప్రేక్షకులకి హుషారెత్తించే లాస్య ఫిబ్రవరి 15,2017న మంజునాథ్ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం తమ రెండో వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో సోషల్ మీడియా వేదికగా తను తల్లి కాబోతున్న విషయాన్ని తెలిపింది లాస్య. జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలని చూశాము. సెకండ్ యానివర్సరీ సందర్భంగా నేను తల్లి కాబోతున్నాన్ననే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. లిటిల్ హనీ త్వరలోనే మాతో కలవనున్నాడు. అప్పుడు మా ఫ్యామిలీ ముగ్గురం …
Read More »ప్రపంచ కుబేరుల్లో జుకర్ బర్గ్ స్థానమెంతో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో ఫేస్బుక్ సీఈవో జుకర్ బర్గ్కు మూడో స్థానం దక్కింది. కాగా, శుక్రవారం లెక్కల ప్రకారం ఫేస్బుక్ షేర్లు స్టాక్ మార్కెటలలో 2.4శాతం పెరిగాయి. అంతకు ముందు నాలుగో స్థానంలో ఉన్న జుకర్ బర్గ్ ఫేస్బుక్ షేర్లు 2.4 శాతం పెరగడంతో మూడో స్థానంలో ఉన్న బెర్కషైర్ హాథవే సీఈవో వారెన్ బఫెట్ను అధిగమించాడు. దీంతో జుకర్ బర్గ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో …
Read More »వచ్చిరాగానే మరోసారి”కత్తి దూసిన “మహేష్ ..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ..నటుడు కత్తి మహేష్ ఇటివల ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి చెందిన టీవీ9లో మాట్లాడుతూ శ్రీరాముడిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .దీనిపై పలు హిందు సంఘాలు ఫైర్ అయ్యారు .కొన్ని చోట్ల కత్తి మహేష్ కు సంబంధించిన దిష్టి బొమ్మలను తగులబెట్టారు . see also:ఉన్నవి సరిపోవట్లేదట..! కత్తి మహేష్ పై కేసును నమోదు చేయాలనీ హిందు …
Read More »టీడీపీ నేత పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేక..సోషల్ మీడియాలో పోస్టులు
ఆంధ్రప్రదేశ్లో సామాన్య మహిళలకే కాదు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా న్యాయం జరగదని మరోసారి రుజువైంది. టీడీపీ నేతలు ఏం చేసినా, ఎన్ని అరాచకాలకు పాల్పడ్డా.. చట్టాల నుంచి, కేసుల నుంచి తప్పించుకోవచ్చునన్న తీరుగా వ్యవహరిస్తున్నారని ఓ మహిళా సర్పంచ్ తన ఆవేదనను వెల్లగక్కారు. తన భర్త భీమవరపు యతేంద్ర రామకృష్ణ కృష్ణా జిల్లా టీడీపీ యువనేత. ఆయన పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నానని మహిళానేత, తెలప్రోలు గ్రామ సర్పంచ్ …
Read More »