Home / Tag Archives: festival (page 2)

Tag Archives: festival

నవరాత్రుల్లో ఎనిమిదో రోజు ఎందుకంత ప్రత్యేకత..?

నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అమ్మవారిని గౌరీదేవిగా ఆరాధిస్తారు. గౌరీదేవి తెలుపు, పసుపు, ఎరుపు మిళితమైన గౌర వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. మల్లెపూవులా, శంఖంలా, చంద్రునిలా కనిపించి మనసుకు హాయిని కలిగిస్తుంది. గౌరి అష్టవర్ష ప్రాయంతో శోభిస్తుంది. అంటే, ఎనిమిదేండ్ల బాలికలా వెలిగిపోతుంటుంది. వృషభ వాహనాన్ని అధిరోహించి చతుర్భుజాలతో కనిపిస్తుంది. కుడిచేతులలో అభయముద్ర, త్రిశూలం ఉంటాయి. ఎడమ చేతులలో డమరుకం, వరద ముద్ర ఉంటాయి. గౌరీశక్తి అమోఘం. ఆ తల్లిని ఆరాధించిన …

Read More »

హైటెక్ సిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారాబాద్ లోని హైటెక్ సిటీలోని మైదాన్ ఎక్స్ పో సెంటర్ లో మామిడి దీప్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. తెలంగాణ అడబిడ్డలు ఎంతో ఇష్టంగా.. అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ బతుకమ్మను తొమ్మిది రోజులు పాటు సాగుతాయి.  ఈ నేపథ్యంలో నగరంలోని మెటల్ చార్మీనార్ దగ్గర హైటెక్ లో మన బతుకమ్మ సంబరాలు పేరుతో దీప్తి మామిడి గారు ఘన …

Read More »

సోదరులకు ఎలాంటి రాఖీ కట్టాలి..?

సోదరులకు కట్టే రాఖీలు కొనేందుకు అమ్మాయిలు చాలా కష్టపడుతుంటారు. డిజైన్లు, రంగులు.. ఇలా చాలానే చూస్తారు. కొందరైతే వెండి, బంగారు రాఖీలు కొంటారు. కానీ నూలు దారం, దూది లేదా దారాలతో కలిపి చేతితో చేసిన రాఖీ కట్టడం మన సంప్రదాయమని పండితులు చెబుతున్నారు. పండుగ ఇలాగే మొదలైందట. ప్లాస్టిక్ షీట్లు, రంగుల్లోని రాఖీల ధర ఎక్కువేకాక అవి పర్యావరణానికి హాని చేస్తాయి. అయినా రాఖీ భావన రంగుల్లో కాదు …

Read More »

ఉగాది పంచాంగం – ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం) ఆదాయం : 14, వ్యయం : 14;  రాజపూజ్యం : 3, అవమానం : 6 మేష రాశి వారు శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుబంధాలు బలపడతాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. న్యాయవివాదాల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. …

Read More »

ముచ్చింత‌ల్ లో ముగిసిన స‌హ‌స్రాబ్ది వేడుక‌లు

రంగారెడ్డి జిల్లా ముచ్చింత‌ల్‌లో ఈనెల 2వ‌తేదీన ప్రారంభ‌మైన స‌మ‌తామూర్తి సహ‌స్రాబ్ది వేడుక‌లు ఈరోజు సాయంత్రం ముగిశాయి. ఇవాళ ఉద‌యం ముచ్చింత‌ల్ యాగ‌శాల‌లో మ‌హా పూర్ణాహుతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించేందుకు భ‌క్తులు పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చారు. 12 రోజుల పాటు నిర్విఘ్నంగా ల‌క్ష్మీనారాయ‌ణ మ‌హాయాగం కొన‌సాగింది. చివ‌ర‌గా పారా గ్లైడ‌ర్ల‌తో స‌మతామూర్తి విగ్ర‌హంపై పుష్పాభిషేకం నిర్వ‌హించారు. హోమాలు చేసిన రుత్వికుల‌ను చిన‌జీయ‌ర్ స్వామి స‌న్మానించారు. 12 రోజుల పాటు వివిధ …

Read More »

4రోజుల మేడారం జాతరలో ఏ రోజు ఏంటి..?

గుడి లేదు.. గోపురం లేదు.. అష్టోత్తరాలు, సహస్రనామాలు ఏమీ లేవు.. సమ్మక్కా అని నోరారా పిలిస్తే.. సక్కగ జూస్తది. సారలమ్మా అని మనసారా కొలిస్తే.. అమ్మగా దీవిస్తది. నిలువెత్తు బెల్లం సమర్పిస్తే.. తల్లీకూతుళ్లిద్దరూ బతుకంతా కొంగు బంగారమై కాపాడుతరు. జీవితాన్ని పావనం చేసే వన దేవతల రెండేండ్ల సంబురం మొదలైంది. గద్దెనెక్కి భక్తుల బతుకులను దిద్దే జనజాతరకు జయజయ ధ్వానాలు పలుకుదాం. అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల …

Read More »

కిందపడ్డ పారిజాత పూలనే ఎందుకు దేవుడి సేవలో వాడతారు..?

పారిజాతం, మందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం ఈ ఐదింటిని దేవతా వృక్షాలని అంటారు. వీటికి మాలిన్యం ఉండదు. లక్ష్మీదేవితోపాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్ఠమైనది. సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి, ఇంద్రుణ్ని జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ గాథ.పారిజాత పూలు సువాసనలు గుప్పిస్తూ తెలుపు, నారింజ వర్ణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. వీటితో దేవతార్చన చేస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. …

Read More »

దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

పండుగలు భారతదేశ శక్తిమంతమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని సూచిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. పలు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్, పొంగల్, భోగీని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ పలు భాషల్లో ట్వీట్లు చేశారు. ఈ పండుగలు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఆనందాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

Read More »

సంక్రాంతి నాడు గొబ్బెమ్మలెందుకెడతారో తెలుసా..?

సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఎంతో అందంగా ముగ్గులు వేసి రంగులతో అలంకరించి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మను గౌరిమాతగా కొలుస్తారు. తయారు చేయడానికి ఆవు పేడను ఉపయోగిస్తారు. సాధారణంగా వీటిని పెళ్లికాని అమ్మాయిలు తయారు చేస్తే త్వరగా పెండ్లి అవుతుందని నమ్ముతారు. పేడతో చేసే గొబ్బెమ్మల్లో క్రిమి కీటకాలను నాశనం చేసి, ప్రకృతికి మేలు చేసే గుణాలు ఉన్నాయని సైన్స్ చెబుతోంది.

Read More »

దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లు

దసరా పండుగ సందర్భంగా దక్షిణ మద్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. సికింద్రాబాద్‌ నుంచి నర్సాపూర్‌, కాకినాడకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ ట్రెయిన్‌ (07456) ఈ నెల 14న రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరుతుందని, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్‌ చేరుతుందని తెలిపారు. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07455) ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు బయల్దేరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat