ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ చేసిందేమీ లేదంటూ సికింద్రాబాద్లో భారీ ఫ్లెక్సీ వెలిసింది. జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మోదీ బహిరంగసభ జరగనుంది. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు హాజరుకానున్నారు. అయితే మోదీ 8 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదంటూ టివోలీ థియేటర్ సిగ్నల్ సమీపంలో ఎవరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నోట్ల రద్దు, ప్రభుత్వసంస్థల అమ్మకం, అగ్నిపథ్, రైతు …
Read More »ఈ ఫ్లెక్సీ కనుక చంద్రబాబు చూస్తే మూర్ఛపోవడం ఖాయం..!
గ్రాఫిక్స్లో మార్ఫింగ్ చేసి ఎదుటివాళ్లపై బురదజల్లడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్ టీమ్కే సాధ్యం. గతంలో తెలంగాణలో ఆశావర్కర్ల ధర్నాను..మార్ఫింగ్ చేసి, జగన్ అధికారంలోకి రాగానే ఆశావర్కర్లు రోడ్డున పడ్డారంటూ ఏకంగా బాబుగారు తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి నవ్వుల పాలయ్యారు. అలాగే కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు కూడా పడవ బ్యారేజీకి అడ్డుపెట్టినట్లు మార్ఫింగ్ చేసి..అదిగో వైసీపీ వాళ్లు పడవ అడ్డుపెట్టి..మా బాబుగారి ఇంటిని …
Read More »పవన్కు షాకింగ్.. సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన జనసేన ఎమ్మెల్యే…!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకపక్క వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ను పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ, ఆ పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రం సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీఎం …
Read More »