Home / Tag Archives: gooty

Tag Archives: gooty

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఔదార్యం..

హిందూపురం పార్లమెంట్‌ సభ్యుడు గోరంట్ల మాధవ్‌ తన ఔదార్యం చాటుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుడిని దగ్గరుండిమరీ తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించడమే కాకుండా దగ్గరుండి వైద్య చికిత్స చేయించారు. ఆస్పత్రి ఖర్చుంతా తానే భరిస్తానని తెలిపారు. వివరాల్లోకెళితే… మండలంలోని పొగరూరు కెనాల్‌ గ్రామ క్రాస్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మండలంలోని గజరాంపల్లి గ్రామానికి చెందిన …

Read More »

గుతికోటలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును చేధించిన పోలీసులు

గుతికోటలో గత నెల 26న సంచలనం సృష్టించిన గుర్తు తెలియని యువకుడి హత్య కేసును గుత్తి పోలీసులు చేధించారు. హత్యకు గురైన యువకుడి ఫొటోలను టీవీలు, పేపర్లో ప్రచురించినా ఎవరూ గుర్తు పట్టలేదు. అయితే లుక్‌ అవుట్‌ నోటీసులు (ఫేస్‌బుక్, వాట్సాప్‌ తదితర వాటి ద్వారా) ఇవ్వడంతో పోలీసులకు కొన్ని క్లూస్‌ దొరికాయి. కర్నూల్‌కు చెందిన పవన్‌ అనే యువకుడు తెలిపిన వివరాల ప్రకారం హతుడు గద్వాల్‌ జిల్లాలోని జిమ్మిచెడుకు …

Read More »

గుత్తిలో రాజ్ తరుణ్ సినిమా షూటింగ్‌… తర్వాత ఎక్కడొ తెలుసా…!

కుమారి 21f తో హిట్ అందుకున్న రాజ్ తరుణ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఫ్యామిలీ సినిమాలపై గొప్ప అభిరుచి గల నిర్మాతగా పేరు పొందిన దిల్ రాజు, సక్సెస్ ఫుల్ హీరో రాజ్ తరుణ్ ల కాంబినేషన్లో లవర్ అనే సినిమా రాబోతుంది. అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలోని ఎస్సీకాలనీ, కోట ప్రాం తంలో షూటింగ్ జరుపుకుంటుంది. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘లవర్‌’ సినిమా షూటింగ్‌ గురువారం గుత్తిలో …

Read More »

ఓ అభిమాని జగన్‌ వద్దకు వచ్చి టీ, బన్ ఇవ్వగా అప్యాయంగా ఏమన్నాడో తెలుసా..?

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 27వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు గుత్తిలో పాదయాత్ర ప్రారంభించిన జగన్ గుత్తి అనంతపురం, ఆలంపల్లి క్రాస్ గ్రామాల మీదుగా యాత్ర కొనసాగిస్తూ.. మహిళలు, వృద్ధులు, రైతులు, రైతు కూలీలను అప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలు …

Read More »

గుత్తి బహిరంగ సభలో జగన్

నవంబర్ 6న ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 26వ రోజు అనంతపురం జిల్లాలోని గుత్తి టౌన్ లో అడుగుపెట్టాడు. సాయంత్రం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ…గడిచిన నాలుగెళ్లలో చంద్రబాబు పాలన చూశాం.. ఇంత దారుణంగా ఏవరైనా రాష్ట్రాన్ని పరిపాలించారని ప్రజలు అడిగాడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat