Home / Tag Archives: gorantla madhv

Tag Archives: gorantla madhv

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఔదార్యం..

హిందూపురం పార్లమెంట్‌ సభ్యుడు గోరంట్ల మాధవ్‌ తన ఔదార్యం చాటుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుడిని దగ్గరుండిమరీ తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించడమే కాకుండా దగ్గరుండి వైద్య చికిత్స చేయించారు. ఆస్పత్రి ఖర్చుంతా తానే భరిస్తానని తెలిపారు. వివరాల్లోకెళితే… మండలంలోని పొగరూరు కెనాల్‌ గ్రామ క్రాస్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మండలంలోని గజరాంపల్లి గ్రామానికి చెందిన …

Read More »

ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోలీసుగా గోరంట్ల మాదవ్

టీడీపీ మాజీ ఎంపీ జేసి దివాకరరెడ్డి చేసిన బూటు నాకుడు వ్యాఖ్యలకు హిందూపూరం వైసీపీ ఎంపి ,మాజీ పోలీసు అదికారి గోరంట్ల మాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఒక అమరవీరుడైన పోలీస్ బూటును తుడిచి, ముద్దాడి జేసికి తన నిరసన తెలిపారు. పోలీసుల బూట్లు అంటే యుద్దంలో ఆయుదాలు అని ఆయన అన్నారు.తనపై మీసం మెలేశారని, దాంతో తాను ఎంపి అయ్యానని మాదవ్ పేర్కొన్నారు. పోలీసులను తిట్టి జేసి పతనావస్థకు …

Read More »

అమరవీరులైన పోలీసు వీరుల బూట్లను ముద్దాడుతున్నాఎంపీ మాధవ్‌.. జేసీ దివాకర్ రెడ్డికి గట్టిగా కౌంటర్

అనంతపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మాజీ పోలీసు అధికారి.. అనంతపురం జిల్లా హిందూపూరం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై మాధవ్ మండిపడ్డారు. జేసీ వ్యాఖ్యలకు నిరసనగా పోలీసు బూట్లను స్వయంగా రుమాలుతో శుభ్రం చేసి మీడియా ముఖంగా పోలీసు బూట్లను ముద్దాడారు. పోలీసు …

Read More »

పార్లమెంటులో గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూంటే కళ్లలో నీళ్లు వచ్చాయన్న ఇతర రాష్ట్ర ఎంపీ

‘ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యం.. కరువు జిల్లా ‘అనంత’లో రైతులు కుదేలయ్యారు. పదిమందికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా…అంటూ ఉపాధి లేక పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఉపయోకరంగా ఉంటుంది’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. గురువారం ఆయన పార్లమెంటులో రాష్ట్రపతి …

Read More »

ఇదే రాజధానిలో పొలం పనులు చేసుకునేవాడిని పార్లమెంటుకు పంపుతున్నారు..!

తాజాగా వైసీపీ ఎంపీగా బాప‌ట్ల నుండి గెలిచిన నందిగం సురేష్ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో క‌న్నీరు పెట్టుకున్నారు. అధినేత జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో నందిగం సురేష్ మాట్లాడుతూ తాను ఇదే రాజ‌ధాని ప్రాంతంలో పొలంప‌నులు చేసుకొనే వాడిన‌ని, తనకు ఏ ఆర్థిక నేపథ్యం లేకపోయినా త‌న‌ను ఎంపీగా ప్ర‌కిటించి.. గెలిపించి, పార్ల‌మెంట్ కు పంపిస్తున్న ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat