Home / Tag Archives: governor (page 4)

Tag Archives: governor

పోలిటికల్ ఎంట్రీపై గవర్నర్ క్లారిటీ..!

ఈఎస్ఎల్ నరసింహాన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఉమ్మడి ఏపీ నుండి ఇప్పటి నవ్యాంధ్ర,తెలంగాణ వరకు అత్యధిక కాలం గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అని. అయితే ఆయన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ క్రమంలో నరసింహాన్ రాజకీయాల్లోకి వెళ్తారు. లేదు ఆయన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తనపై …

Read More »

నాన్నగారిలా అనేక సలహాలిచ్చారు.. ముఖ్యమంత్రి అయ్యాక ముందుండి నడిపారు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరి కొంత కాలం గవర్నర్‌గా నరసింహన్‌ గారు కొనసాగి ఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. గవర్నర్‌ నరసింహన్‌కు వీడ్కోలు కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ గవర్నర్‌కు వీడ్కోలు పలకడం ఓవైపున బాధగా ఉన్నా, మరోవైపు ఆయన మనతోనే ఉంటారన్న నమ్మకం ఉందన్నారు. తనకు నాన్నగారిలా అనేక సలహాలు ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక కూడా నన్ను ముందుండి నడిపించారు. మరి కొంతకాలం ఆయన …

Read More »

జగన్‌మోహన్‌ అంటే జగత్తులో మోహనుడు, విశ్వంలో అందరూ ప్రేమించే వ్యక్తి.. ప్రతీ బాల్ సిక్స్ కొడుతున్నారు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ప్రారంభించిన 54 రోజుల్లోనే అద్భుతాలు చేశారని గవర్నర్‌ నరసింహన్‌ అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. నరసింహన్‌ రాష్ట్ర బాధ్యతల నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ అసెంబ్లీలో చక్కటి సభా సంప్రదాయాలను పాటిస్తున్నారని, పాలన ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఆయన టీ 20 క్రికెట్‌ తరహాలో ప్రతి …

Read More »

రాజ‌కీయ నేత‌ల్ని చంపండి…గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న పిలుపు

ఉన్న‌త‌మైన హోదాలో ఉన్న‌వారు త‌మ గౌర‌వాన్ని కాపాడుకునేలా మాట్లాడాలి. కానీ అది విస్మ‌రించి నోటికి ప‌ని చెప్పి…వివాదాల‌ను కొనితెచ్చుకుంటే…అలాంటి వారిని ఏమ‌నాల్సి ఉంటుంది?ఇప‌్పుడు ఈ చ‌ర్చ ఎందుకు తెర‌మీద‌కు వ‌చ్చిందంటే  జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్య‌ల‌తో. కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణగా నిలిచే …

Read More »

ఈనెల 24న ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 24న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 24అంటే వచ్చే బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిశ్వభూషణ్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకుంటారు బిశ్వభూషణ్ హరిచందన్. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని విజయవాడ చేరుకుంటారు. విజయవాడలోని మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో …

Read More »

గవర్నర్ తో సీఎం జగన్ భేటీ..!

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు.ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అందులో భాగంగా సీఎం జగన్‌ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి …

Read More »

తెలుగు రాష్ట్రాల మేలుకోసం స్వ‌రూపానందేంద్ర‌ స్వామి దీక్ష..!

రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసి రాష్ట్రాలు సమృద్ధిగా ఉండాలని విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర‌ స్వామీజీ స‌న్యాసికారి దీక్ష‌ను చేయ‌నున్నారు..ఈరోజు విజయవాడ వచ్చిన స్వామివారు అమ్మవారిని దర్శించుకొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు లోక శ్రేయస్సు కొరకు సన్యాసికారి దీక్ష చేయనున్నట్లు చెప్పారు.ఈ మహోన్నత కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ మరియు ఒడిశా …

Read More »

గవర్నర్‌ ప్రసంగం హైలైట్స్‌..!

ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాలను ప్రతీ ఇంటికి చేరుస్తామని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. కొత్తగా కొలువుతీరిన రాష్ట్ర శాసనసభ సభ్యులతో పాటు శాసనమండలి సభ్యులను ఉద్ధేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా ఆయన ప్రసంగం కొనసాగింది. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు 1. కొత్త …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ నరసింహన్

గవర్నర్‌ నరసింహన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతిఒక్క లబ్దిదారుడికి అందేలా చూడాలని కోరారు.బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని గవర్నర్‌ నరసింహన్ ఆకాంక్షించారు.

Read More »

పదేళ్లలో ఎంతమంది ముఖ్యమంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారో తెలుసా.?

గవర్నర్ నరసింహన్ అరుదైన రికార్డు సాధించారు.పదేళ్లల్లో ఏకంగా ఐదుగురు ముఖ్యమంత్రులచే నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత ఆయనకే దక్కింది.2010లో కిరణ్ కుమార్ రెడ్డి,2014 జూన్ 2 న తెలంగాణ సీఎంగా కేసీఆర్,2014 జూన్ 8న ఏపీ సీఎం గా చంద్రబాబు,2018 డిసెంబర్ 13న రెండోసారి తెలంగాణ సీఎంగా కేసీఆర్,2019 మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. పదేళ్లలో ఐదు ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat