Home / Tag Archives: green india

Tag Archives: green india

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం!

హైదరాబాద్ లోని నాగోల్, కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహిళామణులు పాల్గొని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో..భాగంగా..అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తరువాత ఇంటర్నేషనల్ వైశ్య …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌: మొక్కలు నాటిన కీరవాణి టీమ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎమ్‌ఎమ్‌. కీరవాణి తన టీమ్‌తో జూబ్లీహిల్స్‌లో  మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌ కీరవాణికి ఈ ఛాలెంజ్ఇచ్చారు. అనంతరం కీరవాణి మొక్కలు నాటమని డైరెక్టర్లు మణిశర్మ, వందేమాతరం శ్రీనివాస్, సింగర్ సునీతకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇస్తూ రిక్వెస్ట్‌ చేశారు. కీరవాణితో పాటు బిగ్‌బాస్ విన్నర్ సింగర్‌ రాహుల్ సిప్లిగంజ్, మోహనా బోగరాజు  తదితరులు ఉన్నారు.

Read More »

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన నటి సాత్విక జై

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సినీనటి సాత్విక జై పాల్గొన్నారు. నగరంలోని ప్రసాసన్ నగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్క నాటారు. అనంతరం సాత్విక మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం …

Read More »

65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసిన బ్లెస్సీ

తెలంగాణలో సిరిసిల్ల జిల్లా సుద్దాల కి చెందిన ప్రకృతి ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ. తన పుట్టిన రోజు నాడు పర్యావరణ హిత కార్యక్రమం చేయాలని తలచింది. పచ్చదనాన్ని ప్రేమించే తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసింది. తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ …

Read More »

గ్రీన్ఇండియా చాలెంజ్ లో నటి మాధవి లత

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో మొక్కలు నాటారు ప్రముఖ సినీ నటి మాధవి లత.. ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు తమ ఇంటి …

Read More »

గ్రీన్ఇండియా చాలెంజ్ లో బిగ్ బాస్ 5 విన్నర్ వి.జె సన్నీ…

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జర్నలిస్ట్ కాలనీ లోని జి.హెచ్.ఎం.సి పార్క్ లో మిత్రులతో కలిసి మొక్కలు నాటిన బిగ్ బాస్ 5 విన్నర్ వి.జె సన్నీ…ఈ సందర్భంగా వి.జె సన్నీ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి కార్యక్రమం అద్బుతమని …

Read More »

“శృంగేరి పీఠంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” జమ్మి మొక్క”

మొక్కల యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అద్భుతంగా ముందుకు సాగుతుంది. కాలాల్ని, సంస్కృతుల్ని, పండగల్ని తనలో మిలితం చేసుకొని కొత్త ఆలోచనలతో ప్రకృతి ప్రేమికులను కదలిస్తుంది. అందులో భాగంగానే నిర్వాహకులు. “ఊరి ఊరికో జమ్మిచెట్టు – గుడి గుడికో జమ్మి చెట్టు” నాటే మహాసంకల్పాన్ని తీసుకున్నారు.ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా, ఇవ్వలా శృంగేరిలోని శ్రీ.శ్రీ.శ్రీ. జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షినామ్నాయ శ్రీ శారద పీఠంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం దిగ్విజయంగా …

Read More »

మరో ముందడుగు వేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్

దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపటమే లక్ష్యంగా పనిచేస్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ మరో మైలురాయిని సాధించింది. వెండితెర బిగ్ బీ, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అమితాబ్ అక్కడే మొక్కలు నాటారు.ప్రస్తుత తరుణంలో అందరికీ ఉపయోగకరమైన, భావి తరాలకు అవసరమైన మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ …

Read More »

మొక్కలు నాటిన హిమాన్షు

తెలంగాణ రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి త‌న‌యుడు హిమాన్షు.. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. త‌న బాబాయి, రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌తో క‌లిసి హిమాన్షు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మొక్క‌లు నాటారు.ఈ సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితహారం కార్యక్రమంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగస్వాములై మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. …

Read More »

మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జోగినిపల్లి సంతోష్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు.ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తొలి మొక్కను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారితో కలిసి నాటిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat