Home / Tag Archives: gujarat

Tag Archives: gujarat

నదిలో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్.. 141కి చేరిన మృతులు..!

గుజరాత్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న తీగల వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 141 మంది మృతి చెందారు. మృతుల్లో ఇప్పటివరకు 18 మంది చిన్నారులను గుర్తించారు. ప్రమాద సమయంలో 400 మందికి పైగా బ్రిడ్జిపై ఉన్నారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్‌ కేవలం 100 మందిని …

Read More »

కన్నకొడుకునే కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులను అడ్డగింత!

గుజరాత్‌లోని ఓ తల్లిదండ్రులకు వింత అనుభవం ఎదురైంది. కన్న కొడుకునే కిడ్నాప్ చేశారంటూ స్థానికులు తల్లిదండ్రులను అడ్డగించారు. బాలుడు గట్టిగా అరుస్తూ.. వారితో గొడవ పడటమే ఇందుకు కారణం. పోలీసులు రంగంలోకి దిగి వారి ఇంటికి వెళ్లి అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత వారు తల్లిదండ్రులే అని నిర్ధారించారు. వడోదవరకు చెందిన ఓ జంట సోమవారం తమ 5ఏళ్ల కొడుకుతో ఇక్కడి నవపురాలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో వ్యాన్‌లో …

Read More »

వందే భారత్ ట్రైన్‌లో మోదీ.. వాళ్లతో కలిసి సెల్ఫీలు!

 ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో గాంధీనగర్ – ముంబయి మధ్య సెమీ హైస్పీడ్‌తో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్‌ రైలు ఎక్కి అహ్మదాబాద్‌లోని కాల్పుర్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ట్రైన్‌లోని వసతులను పరిశీలించారు. ప్రధానితో పాటు రైల్వే సిబ్బంది ఫ్యామిలీలు, మహిళా వ్యాపారవేత్తలు, యువత ట్రైన్‌లో ప్రయాణించారు. వారంతా మోదీతో మాట్లాడి ఫొటోలు తీసుకున్నారు.

Read More »

మతిస్థిమితం లేని వ్యక్తికి కడుపునొప్పి.. స్కానింగ్‌ రిపోర్ట్‌తో మైండ్‌బ్లాంక్

మతిస్థిమితం లేని ఓ 40 ఏళ్ల వ్యక్తి తీవ్ర కడుపునొప్పితో అల్లాడిపోయాడు. అతని బాధను బయటకు చెప్పుకోలేక, నొప్పి తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు. గుర్తించిన కుటుంబసభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లాగా సిటీ స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. గుజరాత్ వీరావల్‌లోని మాల్‌దా ప్రాంతానికి చెందిన అర్జున్ చంద్బాకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. మాట్లాడలేడు. చెవులు సరిగా వినపడవు. దీంతో కుటుంబమే అన్నీ అయి …

Read More »

కాంగ్రెస్‌లో కలకలం.. హాట్‌టాపిక్‌గా హార్దిక్‌ కామెంట్స్‌

కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికే ఉన్న లుకలుకలు చాలవన్నట్లు కొత్తగా మరికొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ పార్టీ అధిష్ఠానం తీర పట్ల ఇప్పటికే విసిగిపోయిన కాంగ్రెస్‌శ్రేణులకు కొత్త తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గుజరాత్‌లో ఆ పార్టీకి ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువైంది. గుజరాత్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్దిక్‌ పటేల్‌ లేటెస్ట్‌గా చేసిన కామెంట్స్‌ పరిస్థితి తీవ్రతకి అద్దంపడుతున్నాయి. ఇటీవల ఓ నేషనల్‌ మీడియా సంస్థతో హార్దిక్‌ పటేల్‌ మాట్లాడుతూ …

Read More »

గుజరాత్‌లో పట్టుబడిన భారీగా మత్తుపదార్థాలు

గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో భారీగా మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని మోర్బి సమీపంలో ఉన్న జింజుడాలో 120 కిలోల హెరాయిన్‌ను (heroin) గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ (ఏటీఎస్‌) స్వాధీనం చేసుకున్నది. వాటి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేశామన్నారు.గత సెప్టెంబర్‌లో కచ్‌లోని ముంద్రా పోర్టులో మూడు వేల కిలోల మత్తు పదార్థాలను డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. …

Read More »

క‌రోనా టీకా తీసుకున్న‌ మంత్రికి కరోనా పాజిటివ్

ఇటీవల క‌రోనా టీకా తీసుకున్న‌ప్ప‌టికీ ఓ మంత్రికి కొవిడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. గుజ‌రాత్‌కు చెందిన మంత్రి ఈశ్వ‌ర్‌సిన్హ్ ప‌టేల్ కొద్ది రోజుల క్రితం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.  అయితే ఆయ‌న‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో టెస్టులు చేయించారు. ఈ ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని మంత్రి త‌న ట్విటర్ పేజీలో వెల్ల‌డించారు. త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల త‌నను క‌లిసిన …

Read More »

టీమిండియా గ్రాండ్ విక్టరీ

ఇంగ్లాండ్ తో జరిగిన టీ20  తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. 7 వికెట్ల తేడాతో విరాట్ సేన ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (56), విరాట్ (73*) రాణించడంతో 17.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 164/6 రన్స్ చేసింది. ఓపెనర్ రాయ్ (46), మోర్గాన్ (28), స్టోక్స్ (24), మలన్ (24) పరుగులు చేశారు. …

Read More »

రికార్డుల రారాజు విరాట్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి రికార్డులు దాసోహమవుతున్నాయి. తాజాగా టీ20 ఫార్మాట్ లో 3000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు విరాట్. అలాగే టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (26) చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ తర్వాత రోహిత్ (25), డేవిడ్ వార్నర్ (19), గప్తిల్ (19) ఉన్నారు. మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా యావరేజ్ కల్గిన ఏకైక ప్లేయర్ కూడా కోహ్లినే.

Read More »

ట్రంప్‌ రాకతోె ఆ బస్తీవాసుల ట్రబుల్స్ సాల్వ్…మోదీగారు..మీరు మహాఘనులు సుమీ..!

ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చేది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంనే. దాని యొక్క కెపాసిటీ లక్ష. అయితే దానిని మించిన స్టేడియం ఇప్పుడు ఇండియాలో దర్శనం ఇవ్వబోతుంది. అదే అహ్మదాబాద్ లోని మొతెరా క్రికెట్  స్టేడియం.ఇందులో అన్ని రకాల క్రీడాలు ఆడవొచ్చు. ఇక అసలు విషయానికి వస్తే భారత్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ ఈ నెల 24న ఈ క్రికెట్ స్టేడియం ను ప్రారంభించనున్నాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat