కైస్ట్ చర్చ్ లో ఈ రోజు శనివారం టీమిండియా ,కివీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఉదయం మొదలైన ఈ మ్యాచులో టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయింది. ఆర్థశతకం సాధించిన తర్వాత హనుమా విహారీ ఔటయ్యాడు. రెండో టెస్టు మ్యాచ్ రెండో సెషన్ ముగిసేవరకు ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 53.4ఓవర్లలో 194పరుగులను సాధించింది. చతేశ్వర్ పుజారా యాబై మూడు పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు. టెస్టుల్లో పుజారాకు …
Read More »దుమ్మురేపిన షెఫాలి..రెండో మ్యాచ్ లోను అదే జోరు..!
నిన్న బంగ్లాదేశ్, ఇండియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఎంతో రసవత్తరంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి విజయం మాత్రం భరత్ నే వరించింది. కాని ఒక పరంగా చూసుకుంటే బంగ్లా ప్లేయర్స్ భారత్ ను వణికించిందనే చెప్పాలి. అయితే నిన్న అందరి కళ్ళు వీరిపైనే ఉన్నాయి. కాని నిన్న భారత్ మరో రికార్డ్ ఆట కనబరిచింది. అది ఉమెన్స్ మ్యాచ్ లో. వెస్టిండీస్ …
Read More »మెరిసిన మయాంక్…అర్ధశతకంతో నిలిచే..!
మయాంక్ అగర్వాల్ మరోసారి తానేంటో నిరుపించుకుంటూ మంచి ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. మహారాజ్ ఓవర్ లో పాయింట్ ఫీల్డర్ మీదుగా బౌండరీ కొట్టి టెస్టుల్లో తన నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇండియా ఆదిలోనే రోహిత్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ మయాంక్ కు తోడుగా పుజారా నిలకడగా రాణిస్తున్నాడు. అంతకముందు వైజాగ్ టెస్ట్ లో మయాంక్ డబుల్ చేసిన విషయం తెలిసిందే.
Read More »