Home / Tag Archives: hyderabad metro (page 3)

Tag Archives: hyderabad metro

మంత్రి కేటీర్ స‌మ‌క్షంలో మెట్రో కోసం కీల‌క స‌మావేశం

మెట్రోరైలుకు అనుసంధానంగా మారుమూల ప్రాంతాల్లో రవాణ సౌకర్యాల మొరుగుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని పురపాలక శాఖ మంత్రి కే తార‌క‌రామారావు అధికారులను అదేశించారు. ఈరోజు మెట్రో రైల్ భవన్ లో జరిగిన సమావేశంలో రవాణ శాఖా మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో మెట్రో రైలు కనెక్టివిటీపైన సమీక్షించారు. మెట్రోరైలు పనులు త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో దీనికి అనుసంధానం చేస్తూ మారుమూల ప్రాంతాల నుంచి( …

Read More »

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త..!!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీ పి కబురు అందించనుంది . ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలను అందుబాటులో తీసుకు రావడంతో పాటు…వారి నిత్యావసరాలను కూడా తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అందులో భాగంగానే నిత్యావసరమైన కూరగాయలను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నారు. తమ గమ్య స్థానం వచ్చాక మెట్రో ట్రైన్ దిగి వెల్లి పోయేవారు ఇంటికి వెళ్లే సమయంలో అవసరమైన తాజా కూరగాయలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటిదశలో …

Read More »

మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్

  తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పారు.ఈ మేరకు ఇవాళ అయన ఓ ట్వీట్ చేశారు.శనివారం ఉదయం నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) అనుమతి ఇచ్చిందని…ఈ విషయాన్నిహైదరాబాద్ నగర ప్రయాణికులతో పంచుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ …

Read More »

ఎంఎంటీఎస్, మెట్రోరైలుపై మంత్రి కేటీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం ఎంఎంటీఎస్ రెండవ దశ పనులపై మంత్రికేటీఆర్ బేగంపేటలోని మెట్రోరైలు భవన్ లో సమీక్ష జరిపారు. నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జీహెచ్ఎంసీకి, రైల్వే శాఖతో ఉన్న పెండింగ్ అంశాలపైన చర్చించారు. ఎంఎంటీఎస్ రెండవ దశ పనులతోపాటు రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలపై ప్రధానంగా చర్చ జరిగింది. దీంతోపాటు చర్లపల్లి రైల్వే టర్మినల్, నాగులపల్లిలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్ పైన కూడా …

Read More »

హైదరాబాద్ ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. !

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న2018 ఐపీఎల్ సీజన్ వారం రోజుల్లో అట్టహాసంగా ఆరంభంకానుంది . ఏప్రిల్ 7నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఐపీఎల్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. స్టేడియంలో మ్యాచ్‌లు చూడటానికి వెళ్లి… ఇంటికి తిరిగి వచ్చేందుకు ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో ఆ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో …

Read More »

మెట్రోరైలుపై మంత్రి కేటీఆర్ సమీక్ష..కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని మెట్రోరైలుపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బేగంపేటలోని మెట్రో రైలు భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు.మెట్రో టికెటింగ్ లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని..ఆర్టీసీతోపాటు ఇతర అంశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీతో పాటు వాటి వేగాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని హెచ్ఎంఆర్ ఎండీ …

Read More »

మన మెట్రో రైల్‌కు నేషనల్‌ అవార్డు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో మెట్రో ప్రాజెక్టు చేపట్టిన ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు సంస్థకు ఏబీసీఐ నేషనల్‌ అవార్డు దక్కిం ది. అసోసియేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ కమ్యూనికేటర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏబీసీఐ)కు జాతీ య అవార్డును ఇటీవల ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో అం దజేశారు. వెబ్‌ కమ్యూనికేషన్‌, ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌, సోషల్‌ మీ డియా, పీఆర్‌, బ్రాండింగ్‌ అంశాల్లో చేసిన ప్రచారానికి ఈ అవార్డును ప్రకటించారు. …

Read More »

హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం…

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగర వాసుల చిరకాల కోరిక హైదరాబాద్ మెట్రో .ఇటివల సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మహానగరానికి వచ్చి మెట్రోను ప్రారంభించి జాతికి అంకితం చేశారు .ఆ తర్వాత రోజు నుండి నేటి వరకు మెట్రో లో ప్రయాణించే వారి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుంది . ఇలాంటి తరుణంలో మెట్రో సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది .అదే నగరంలో ఉబర్ …

Read More »

మెట్రో రైలుపై మంత్రి కేటీఆర్ స‌మీక్ష‌…కీల‌క ఆదేశాలు

హైద‌రాబాద్ మెట్రో రైలును వినియోగ‌దారుల‌కు హైద‌రాబాదీల‌కు అనుగుణంగా తీర్చిదిద్దాల‌ని మున్సిపల్ శాఖ మంత్రి కే తార‌క‌రామారావు ఆదేశించారు. ఈ మేర‌కు అధికారుల‌కు త‌గు ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్ మెట్రో రైలుపైన మంత్రి కేటీఆర్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైద‌రాబాద్ మెట్రో రైల్‌ అధికారులకు పలు అదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మెట్రో రైలుకు వస్తున్న భారీ స్పందన నేపథ్యంలో రైళ్ళ …

Read More »

త్వరలోనే మూడు మెట్రో కారిడార్లు పూర్తి..మంత్రి మహేందర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో చేపట్టిన మూడు మెట్రో కారిడార్లు త్వరలోనే పూర్తై ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన “హైదరాబాద్ ఇంటర్నేనేషల్ ఆటో షో” ఐదవ ఎడిషన్‌ను మంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో సేవలను ప్రారంభం నుంచి ప్రతీరోజు లక్ష మంది వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. మిగతా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat