భారత దిగ్గజ కబడ్డీ ఆటగాళ్ళు అనూప్ కుమార్,రాకేశ్ కుమార్ ఏడో సీసన్లో సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.ఆటకు వీడ్కోలు పలికిన వీరిద్దరూ కోచ్ లగా మారారు.పునేరి పల్టాన్ కు అనూప్, హరియాణా స్టీలర్స్ కు రాకేశ్ కుమార్ కోచ్ లుగా వ్యవహరించుచున్నారు. రాకేశ్ కుమార్ భారత కబడ్డీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి భారత్ ను విజయపధంలో నడిపించగా.. అనంతరం అనూప్ కుమార్ ఆ భాద్యతలు స్వీకరించారు. వీరిద్దరికీ ఉన్న అనుభవంతో …
Read More »హైదరాబాద్ లో ప్రారంభంకానున్న సీజన్-7..తెలుగు దెబ్బ ఎలా ఉంటుందో?
ప్రేక్షకులకు వీరామం లేకుండా మరో ఈవెంట్ మీముందుకు వచ్చేసింది.మొన్ననే ప్రపంచకప్ ఈవెంట్ పూర్తి కాగా ఇప్పుడు ప్రోకబడ్డీ లీగ్ వస్తుంది.ఈ ఈవెంట్ తెలంగాణలోని హైదరాబాద్ లోనే మొదలు కానుంది.మొదటి మ్యాచ్ తెలుగు టైటాన్ ,యూ ముంబై మధ్యన జరగనుంది.మొదటి మ్యాచ్ తెలుగువారిది కావడంతో ఈ సీజన్ మరింత జోష్ తో స్టార్ట్ కానుంది.ఇప్పటివరకు టైటిల్ సాదించని వీళ్ళకు,ఈసారైన సాధించగలరా అనేది వేచి చూడాల్సిందే.ఈసారి జట్టు కెప్టెన్ లు కూడా మారనున్నారు.జులై …
Read More »నటితో టీవీ యాంకర్ అసభ్య ప్రవర్తన..!
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9కి చెందిన ప్రముఖ యాంకర్ సత్య,నటుడు కత్తి మహేష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి సునీత బోయ నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరం బంజరాహీల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఇదే ఏడాది ఏప్రిల్ పద్నాలుగు తారీఖున టీవీ9 యాంకర్ సత్య నిర్వహించిన ఒక చర్చావేదిక కార్యక్రమానికి నటి సునీత బోయ,నటుడు కత్తి మహేష్ …
Read More »గులాబీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ భేటీ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో గులాబీ ముఖ్య నేతలు బుధవారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశం సందర్బంగా గత నెల ఇరవై ఏడో తారీఖు నుండి జరుగుతున్న పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాల గురించి.. క్షేత్ర స్థాయిలో పార్టీ పనితీరుపై.. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన పలు వ్యుహ్యాలపై చర్చించనున్నట్లు సమాచారం. …
Read More »ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేసిన పెద్ద తప్పిదమే జగన్కు ప్లస్ అయ్యిందా.?
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో కేసులో భారీ ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ చేసిన చిన్న తప్పిదం వల్ల జగన్ ఈకేసు నుంచి ఊరట లభించింది. కేవలం 11కోట్ల రూపాయల లబ్ది కోసం రూ.45కోట్లు లంచం ఇచ్చారంటూ ఈడీ పేర్కొనడాన్ని అపిలేట్ ట్రిబ్యునల్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. జగన్పై అనేక కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే. ఇందులో క్విడ్ ప్రోకో కూడా ఒకటి. ఈకేసులో పెన్నా సిమెంట్ …
Read More »నాగ్ కు తలనొప్పిగా మారిన బిగ్ బాస్..రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో ?
ఈ నెల 21న బిగ్ బాస్ 3 స్టార్ట్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే పాపులర్ షో ఇంకా స్టార్ట్ కాకముందే చాలా వివాదాలకు దారి తీస్తుంది.బిగ్ బాస్ మేనేజ్మెంట్ లో నలుగురిపై యాంకర్ శ్వేతా రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది కాగా ఇప్పుడు తాజాగా మరో భామ గాయత్రి గుప్తా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.ఈ షో కి హోస్ట్ …
Read More »మాజీ మంత్రి ముకేష్ గౌడ్ ఆరోగ్యం విషమం..!
అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ఎమ్.ముకేష్ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంతకాలంగా కాన్సర్ తో బాదపడుతున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్తితి విషమించిందని సమాచారం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అపోలోలో చికిత్స పొందుతున్న ముఖేష్గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు సన్నిహితవర్గాల కదనం. వైద్యానికి ముఖేష్గౌడ్ శరీరం సహకరించపోవడంతో అపోలో వైద్యులు చికిత్స నిలిపివేశారని కూడా వార్తలు సూచిస్తున్నాయి.
Read More »దొరసాని రివ్యూ..!
చిత్రం: దొరసాని నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, కన్నడ కిశోర్, వినయ్ వర్మ, `ఫిదా` శరణ్య తదితరులు బ్యానర్: మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ సమర్పణ: డి.సురేష్బాబు సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి ఎడిటర్ : నవీన్ నూలి సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, …
Read More »డియర్ కామ్రేడ్ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా మరోసారి కలిసి నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 26వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్తో కథ గురించి ముందే క్లారిటీ ఇచ్చారు. …
Read More »త్వరలో కేఏ పాల్ బయోపిక్..!
ఇటీవల జరిగిన నవ్యాంధ్ర సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. పాల్ కి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ సైట్స్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆయన బయోపిక్ రూపొందించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తుండగా, ఇందులో సునీల్ కేఏపాల్గా నటిస్తాడట. ప్రస్తుతం సునీల్ అమెరికాలో ఉండగా ఆయనకి …
Read More »