Home / Tag Archives: India (page 22)

Tag Archives: India

పొంచిఉన్న ప్రమాదాన్ని ఆపేశక్తి మీ చేతుల్లోనే ఉంది..ఎలా అనేది తెలుసుకుందాం !

కరోనా వైరస్..ఎక్కడో చైనాలోని ఒక ప్రాంతంలో పెట్టిన ఈ వైరస్ ప్రస్తుతం చైనా తో పాటు సుమారు 10 దేశాల ప్రజలను వణికిస్తుంది. చైనా, సింగపూర్, మలేషియా మరియు అమెరికా లో బాగా వ్యపించించి. అంతేకాకుండా ఇటు ఇండియాలో కూడా సుమారు 11కేసులు నమోదు అయ్యాయి. వీటి యొక్క లక్షణాలు ఎలా తెలుస్తాయి అంటే..ఎక్కువగా దగ్గు, రొంప, రెస్పిరేటోరి మరియు బ్రీతింగ్ విషయంలో ఇబ్బంది రావడం వంటివి. అయితే అవి …

Read More »

పొంచిఉన్న ప్రమాదం..దేశ రాజధానిలో కరోనా కలకలం !

కరోనా వైరస్..ఎక్కడో చైనాలోని ఒక ప్రాంతంలో పెట్టిన ఈ వైరస్ ప్రస్తుతం చైనా తో పాటు సుమారు 10 దేశాల ప్రజలను వణికిస్తుంది. ఎప్పటికప్పుడు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇంకా పూర్తిగా నివారించలేదు. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా ఇది భారత దేశంలో కూడా ప్రవేశించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే దేశ రాజధాని ఢిల్లీ లో ప్రవేశించినట్టు తెలుస్తుంది. వైరస్ సోకినట్లు …

Read More »

భారత్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్రంప్‌ రానున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేసేందుకు ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను బుక్‌ చేసినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్‌ అహ్మదాబాద్‌ వేదికగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని …

Read More »

ప్రపంచలోనే అతిపెద్ద స్టేడియం ఐపీఎల్ ఫైనల్ కువేదిక కానుందా..?

ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇది ఇండియాలో జరుతున్నప్పటికీ అన్ని దేశాల క్రికెట్ ప్రియులకు ఎంతో ఇష్టమని చెప్పాలి. అయితే ఇక 2020 ఐపీఎల్ మొదటి మ్యాచ్ కు ముంబై వేదిక అనే విషయం తెలిసిందే. ఇదివరకే ఉన్న సమాచారం ప్రకారం మార్చ్ 29 నుండి మే 24 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద …

Read More »

రంజీ ట్రోఫీ: మొన్న ట్రిపుల్ నేడు డబుల్..థటీజ్ సర్ఫరాజ్ !

భారత రంజీ ప్లేయర్ యంగ్ అండ్ డైనమిక్ సర్ఫరాజ్ ఖాన్ ధర్మశాల వేదికగా మరో మార్క్ సాధించాడు. ఈ 22ఏళ్ల కుర్రాడు ముంబై తరపున ఆడుతున్నాడు. ఇందులో భాగంగా మొన్న ఉత్తరప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో  ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నేడు హిమాచల్ప్రదేశ్ తో డబుల్ సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఒక ఎండ్ లో ముంబై 16/3 తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయినప్పటికీ బయపడకుండా …

Read More »

ఇప్పటివరకూ ఏ కీపర్ సాధించని ఫీట్..ఈ దెబ్బతో అతడికి దారులన్నీ మూసుకున్నట్టే !

టీమిండియా న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టే ముందువరకు కూడా గెలవగలమా అనే అనుమానాలతోనే ఉన్నారంతా కాని ఇప్పుడు చూస్కుంటే బ్లాక్ కాప్స్ కనీసం ఒక్క మ్యాచ్ అయిన గెలుస్తుందా అనే డౌట్. టీ20 సిరీస్ లో భాగంగా మొత్తం 5మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు అవ్వగా అది ఇండియానే గెలుచుకుంది. ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది రాహుల్ నే. తన ఆటతో అందరి మన్నలను పొందుతున్నాడు. ఇంక …

Read More »

ఈడెన్ లో పరుగులే పరుగులు

టీమిండియా, కివీస్ జట్ల మధ్య రెండో టీ20 ఈ రోజు ఆదివారం ఈడెన్ పార్క్ మైదానంలో జరగనున్నది. ఇటీవల జరిగిన తొలి టీ20లో పరుగుల సునామీను సృష్టించిన ఇరు జట్లు ఈ మ్యాచులో కూడా అదే సునామీని కోనసాగించవచ్చు అని పిచ్ క్యూరెటర్ పేర్కొన్నారు. అయితే ఈ మౌఇదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటం.. మైదానం చాలా చిన్నాది కావడంతో పరుగుల వరద ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మొదట ఏ …

Read More »

భారత్ ఒప్పుకోకుంటే మాకు కష్టమే..పాక్ సంచలన వ్యాఖ్యలు !

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈసారి టీ20 ఆసియా కప్ కు పాకిస్తాన్ ప్రాతినిధ్యం ఇవ్వనుంది. అయితే పాకిస్తాన్ లో భారత్ ఆడే ప్రశక్తే లేదని తెగేసి చెప్పేసింది. దీనిపై స్పందించిన పాక్ భారత్ ఆసియా కప్ లో ఆడకుంటే పాకిస్తాన్ జట్టు 2021లో ఇండియాలో నిర్వహించే టీ20 ప్రపంచ కప్ ఆడమని పీసీబీ హెడ్ వసీమ్ ఖాన్ చెప్పారు. …

Read More »

7 నెలల్లోనే బెస్ట్ పెర్‌ఫార్మింగ్ సీఎంగా నిలిచిన వైయస్ జగన్…!

బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్థానం దక్కింది. టాప్ టెన్ లిస్ట్ లో అత్యంత వేగంగా సీనియర్ పొలిటీషియన్స్ కంటే ముందు జాబితాలో జగన్ కి బెస్ట్ సీఎంగా గుర్తింపు దక్కడం విశేషం.  పరిపాలనా ప్రజా సంక్షేమ పథకాల అమలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట జాతీయ స్థాయిలో పోల్‌ సర్వే నిర్వహించారు. 2016 నుంచి ఉన్న …

Read More »

అక్లాండ్ దెబ్బ..భారత్ ఖాతాలో మరో రికార్డు !

ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 లో ఇండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్లమధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ చివరికి విజయం భారత్ వసం అయ్యింది. ఇందులో అర్ధ శతకాల రికార్డు మోగింది. కోహ్లి, రాహుల్, ఐయ్యర్ అద్భుతంగా రాణించారు. అయితే ఈ మ్యాచ్ ద్వారా భారత్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అదేమిటంటే 200పరుగుల చేసింగ్ ను 4సార్లు చేజ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat