‘అవతార్’ఇప్పటివరకూ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది. దాదాపు పదేళ్ల క్రితమే 278 కోట్ల డాలర్లకుపైగా వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటివరకూ ఏ చిత్రమూ కూడా దీనిని క్రాస్ చేయలేకపాయింది.ప్రస్తుతం ‘అవెంజర్స్’ సిరీస్లో వస్తున్న ‘అవెంజర్స్: ఎండ్గేమ్’కు అవతార్ వసూళ్లు దాటే అవకాశం ఉందని తెలుస్తుంది.గతేడాది విడుదలైన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ భారత్లో రూ.298 కోట్లు సాధించి అత్యధిక వసూళ్లందుకున్న హాలీవుడ్ చిత్రంగా నిలిచింది …
Read More »ఈ ఏడాది ఐపీఎల్ లో ముందుగా వైదొలిగే జట్టు..ఏదో తెలుసా?
ప్రస్తుతం ఈ వేసవిలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఆనందపరిచే ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్.ఐపీఎల్ వస్తే చాలు అందరికి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది.మన భారత్ క్రికెటర్స్ మరియు అన్ని దేశాల ప్లేయర్స్ ఇందులో ఆడతారు.అందరిని ఒక్కచోటే చూసే ఇలాంటి ఈవెంట్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకుంది.అయితే ప్రస్తుత జట్లలో ఎవరి బలం ఎలా ఉందో చూస్తే..గత ఏడాది టైటిల్ …
Read More »అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు….
వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. శ్రీశ్రీ రవిశంకర్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కల్లీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచులతో కూడిన ముగ్గురు మధ్యవర్తుల బృందాన్ని ప్రకటించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్లో కొనసాగాలనీ… చర్చలన్నీ సీసీ కెమేరా పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా కొనసాగాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సమాచారం మీడియా సహా మరెవ్వరికీ …
Read More »నా ఇంటిని నేనే ఆవిష్కరిస్తే ఏముంటుంది..కెప్టెన్ కూల్
భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తనెంత సింపుల్గా ఉంటాడో చూపించాడు.ధోనీ హోం గ్రౌండ్ ఐన రాంచి స్టేడియంలో పెవిలియన్ను తన పేరు పెట్టారు.అయితే ఆ పెవిలియన్ను ఆవిష్కరించడానికి ధోనీ నిరాకరించాడు.ఇప్పటివరకు ముంబయి వాంఖడే స్టేడియంలో సునిల్ గావస్కర్ స్టాండ్,ఫిరోజ్షా కోట్లా స్టేడియంలో వీరేంద్ర సెహ్వాగ్ గేట్ ఉన్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఝార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘ ఓ స్టాండ్కు ‘మహేంద్ర సింగ్ ధోనీ పెవిలియన్’ …
Read More »ప్రధాని సంచలనం..నన్ను వాళ్లు చంపేస్తారు
ఇటీవలి కాలంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో నిర్వహించిన సంకల్ప ర్యాలీలో పాల్గొన్న ఆయన నేను ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని కోరుకుంటుండగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు నన్ను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని వ్యాఖ్యానించారాయన. ఓవైపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాలు మాట్లాడేది ఇలాగేనా? వీళ్ల వ్యాఖ్యలను పాకిస్థాన్కు రక్షణ కవచంలా వాడుకుంటోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల నుంచి …
Read More »భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ రాడార్లు ఎందుకు కనుక్కోలేక పోయాయో తెలుసా?
భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ రాడార్లు కనుక్కోలేకపొవడానికి కారణం “నేత్ర” …. భారత యుద్ద విమానాల రక్షణ కొసం ఏయిర్ ఫోర్స్ ప్రత్యేకంగా నేత్ర ను రంగంలోకి దించింది ….. నేత్ర అనేది Airborne early warning and control …. ఇది పాకిస్థాన్ రాడార్లకు దొరకకుండా, 200-250 కిలోమీటర్ల పరిధిలోని పాకిస్థాన్ రాడార్లను పూర్తిగా జాం చేసింది …. దీనితో పాకిస్థాన్ రాడార్లు ఇండియన్ ఫైటర్లను గుర్తించలేక పోయాయి …
Read More »తోక ముడిచిన పాక్..రేపు అభినందన్ను విడుదల చేస్తాం..పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
తమ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ అభినందన్ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన పాకిస్థాన్ పార్లమెంట్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయితే ఉద్రిక్తతలు తగ్గించడానికి తాము ఈ పని చేస్తున్నామని, దీనిని బలహీనతగా చూడొద్దని ఇమ్రాన్ చెప్పడం గమనార్హం. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కర్తార్పూర్ కారిడార్ను మేము తెరిచినా ఇండియా స్పందించలేదు. పుల్వామా దాడి జరిగిన …
Read More »అభినందన్ కోసం దేశ ప్రజలంతా ప్రార్ధిస్తున్నారు..
శత్రుదేశం పాకిస్తాన్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రతిపక్షనేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోస్థైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడ్ని ప్రారిస్తున్నాని జగన్ ట్వీట్ చేశారు. బుధవారం ఉదయం పాక్ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకురాగా భారత వైమానిక దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో …
Read More »120 కోట్ల మంది భారతీయులు మీ రాక కోసం ఎదురుచూస్తున్నారు..
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడి అతివాద మూకలకు.. పాక్ సైన్యానికి దురదృష్టవశాత్తు భారత వీర జవాన్… ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ చిక్కారు. పాక్ యుద్ధ విమానాల దాడులను తిప్పి కొడుతున్న క్రమంలో ఆయన నడుపుతున్న విమానం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూలిపోయింది. ప్రాణాలతో బయట పడిన ఆయన… అక్కడి మూకలకు బందీగా చిక్కారు. పీఓకేలో బందీగా ఉన్న ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ ను ప్రాణాలతో తిరిగి వెనక్కు …
Read More »అభినందన్ భార్య కూడా వాయుసేన పైలటే..
దేశరక్షణ విధుల్లో భాగంగా మిగ్ విమానంలో పాకిస్తాన్లోకి దూసుకెళ్లి అక్కడి ఆర్మీకి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ సురక్షితంగా తిరిగి రావాలని భారతీయులు కోరుతున్నారు. శత్రువుకు చిక్కినా నిబ్బరంగా అతడు సమాధానాలు ఇవ్వడం చూసి గర్విస్తున్నారు. అభినందన్ నేపథ్యం గురించి వెతుకుతున్నారు. అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. చెన్నైలోని తాంబరం ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఆయన కుటుంబం నివసిస్తోంది. ఆయన తండ్రి కూడా ఎయిర్ …
Read More »