ఆసియాకప్ మధ్యలో ఉండగా మోకాలి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై బీసీసీఐ సీరియస్ అయినట్లు తెలిసింది. దుబాయ్ సముద్ర తీరంలో సరదా సాహస క్రీడలు ఆడుతూ అతడు గాయపడ్డాడు. స్కైబోర్డు విన్యాసాలు చేయబోయిన జడ్డూ.. అక్కడ జారిపడటంతో మోకాలికి తీవ్రగాయమైంద. సర్జరీ చేసిన డాక్టర్లు విశ్రాంతి సూచించడంతో ఆసియాకప్కు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ఆటగాడు గ్రౌండ్లో కాకుండా బయట గాయపడటంతో బీసీసీఐ …
Read More »డాక్టర్లు 3 వారాలు రెస్ట్ తీసుకోమన్నారు: కేటీఆర్
మంత్రి కేటీఆర్ స్వల్ప గాయమైంది. ప్రమాదవశాత్తూ జారిపడటంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా తెలిపారు. మూడు వారాల పాటు రెస్ట్ అవవసరమని వైద్యులు సూచించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ఇవాళ ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు చీలమండ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలో ఓటీటీలో మంచి షోలు ఉంటే చెప్పండి’’ అని …
Read More »‘కేజీఎఫ్’ థియేటర్లో ‘సీటు’ గొడవ.. ప్రేక్షకుడి కాల్పులు
కేజీఎఫ్ఛాప్టర్2 ప్రదర్శిస్తున్న థియేటర్లో అనూహ్య ఘటన చోటుచేఉకుంది. ఇద్దరు యువకులు థియేటర్లో సీటు కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో అందులోని ఓ వ్యక్తి తుపాకీతో ఎదుటి వ్యక్తిపై కాల్పులు జరిపాడు. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని హవేరి జిల్లా షిగ్గాన్లోని ఓ థియేటర్లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా నడుస్తోంది. మంగళవారం రాత్రి ఓ యువకుడు ముందు సీటుపై కాలుపెట్టి చూస్తుండగా.. అందులో కూర్చొన్న వ్యక్తి సీరియస్ అయ్యాడు. దీంతో …
Read More »తలకు బలంగా తగిలిన బంతి.. మోకాళ్లపై కూలబడి విలవిల్లాడిన క్రికెటర్
త్వరలో జరుగనున్న టీ20 మహిళా వరల్డ్కప్లో భాగంగా ఓ వార్మప్ మ్యాచ్లో శ్రీలంక వుమెన్స్ క్రికెటర్ అచిన కులసురియా తీవ్రంగా గాయపడింది. తలకు బంతి బలంగా తగలడంతో ఆమె మైదానంలో కుప్పకూలిపోయింది. దాంతో ఆమెను స్ట్రైచర్పై ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్లు తలపడ్డాయి. దీనిలో భాగంగా లాంగాన్లో ఫీల్డింగ్ చేస్తున్న కులసురియా… దక్షిణాఫ్రికా క్రీడాకారిణి ట్రయాన్ కొట్టిన బంతిని అంచనా వేయడంలో …
Read More »సినిమా షూటింగ్లో గాయపడిన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైనా’. భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్లో భాగంగా పరిణీతి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ డ్యూడ్స్… ‘సైనా’ షూటింగ్ సమయంలో నాకు చిన్న గాయం కూడా కాకుండా నేను, …
Read More »షూటింగ్లో గాయపడ్డ వెంకటేష్… ఆందోళనలో అభిమానులు…!
F2 మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో వెంకటేష్ తాజాగా వెంకీ మామ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో వెంకీ మామగా వెంకటేష్ నటిస్తుండగా అల్లుడిగా నాగచైతన్య అలరించనున్నాడు. పాయల్ రాజ్పుత్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు, రీల్ లైఫ్లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తుండడంతో ఈ సిన్మాపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కాగా ఈ చిత్రంలో …
Read More »సరిహద్దుల్లో పాక్ సైనికుల కాల్పులు.. భారత జవానుకు గాయాలు.. ఎదురు కాల్పులు
మరోసారి శనివారం పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్ గాయపడిన ఘటన పూంచ్ జిల్లాలో వెలుగుచూసింది. పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.. ఇది కొత్తేమీ కాదు.. శనివారం ఉదయం పాకిస్థాన్ సైనికులు జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లోని పూంచ్ జిల్లాలోని షాపూర్, కెర్నీ సెక్టార్లలో కాల్పులకు తెగబడ్డారు. పాక్ సైనికులు జరిపిన కాల్పులను భారత సైనికులు సమర్ధంగా తిప్పి కొట్టారు. ఈ ఘటనలో ఓ భారత జవానుకు …
Read More »షూటింగ్లో హీరో నానికి క్రికెట్ బాల్ అక్కడ తగలటంతో గాయాలు
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 23వ సినిమా ‘జెర్సీ’తో బిజీగా ఉన్నాడు. జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ సినిమాలో నాని క్రికెటర్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్కు సంబంధించిన సన్నివేశాలు చిత్రకీరిస్తుండగా నాని గాయపడినట్టుగా తెలుస్తోంది. క్రికెట్ బాల్ నాని ముఖానికి తగలటంతో ముక్కుకు, చెంపకు గాయమైంది. అయితే గాయాలు అంత పెద్దవి …
Read More »ఏపీలో ఘోర ప్రమాదం..పది అడుగుల ఎత్తు నుంచి స్కూల్ బస్సు బోల్తా
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వద్ద స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. ఉదయం చిన్నారులను తీసుకుని పాఠశాలకు వెళుతుండగా కానుగవాగు కల్వర్టు వద్ద అదుపుతప్పి వాగులో పడింది. ప్రమాద సమయంలో బస్లో 60 మంది చిన్నారులున్నారు. ఈ ఘటనలో 20మంది చిన్నారులకు గాయాలయ్యాయి. వారిని మాచర్ల ఆసుపత్రికి తరలించారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ఈ ప్రమాదానికి బస్ డ్రైవర్ …
Read More »కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లో రెండు క్రేన్లు నేలకొరిగాయి..
ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్రేన్ లు రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది..ఈ సంఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని తోటి కార్మికులు చెబుతున్నారు. అయితే కాకినాడ సీపోర్ట్ యాజమాన్యం ప్రమాదంపై పెదవి విప్పలేదు… మీడియాను లోపలకి అనుమతించకుండా కట్టడి చేస్తున్నారు.కనీసం పోలీసులు కూడా సమాచారం ఇవ్వకుండానే వారి సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు… శిథిలాల కింద ఇంకా …
Read More »