భారతదేశ కీర్తి పతాక మరోసారి గగనంలో రెపరెపలాడింది.దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం రూపొందించిన ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ – సీ 41 రాకెట్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి గురువారం ఉదయం 4.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి వేల ప్రారంభమైన 32గంటల కౌంట్ డౌన్ అనంతరం షార్ లోని …
Read More »