హైదరాబాద్ లోని ఎర్రగడ్డ గోకుల్ సినిమా థియేటర్లో జాను సినిమా చూస్తూ ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఎస్ ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం జాను సినిమా విడుదల కావడంతో మ్యాట్నిషో చూసేందుకు ఓ వ్యక్తి థియేటర్కు వచ్చాడు. సినిమా అయిపోయాక ప్రేక్షకులందరు వెళ్లిపోయినా అతడు సీట్లో నుండి లేవకపోవడాన్ని గమనించిన సిబ్బంది అతని దగ్గరకు వెళ్లి లేపేందుకు ప్రయత్నించారు. అప్పటికే మృతిచెందినట్లు గుర్తించి …
Read More »సమంత అంతా ఆలోచించే సినిమా ఒప్పుకున్నావా..?
96..ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికి బాగా తెలుసు. ముఖ్యంగా ఇందులో లవ్ స్టొరీ అయితే అందరిని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇందులో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. ఇది సినీ చరిత్రలోనే బ్యూటిఫుల్ లవ్ స్టొరీగా మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ తీయనున్నారు. ఇందులో భాగంగా సమంత, శర్వానంద్ జంటగా నటిస్తున్నారు. దీనికి జాను అని టైటిల్ పెట్టారు. తాజాగా గురువారం …
Read More »