ఎక్కడైనా అధికార పార్టీలోకి వలసలు వెళ్లడం సహజమే కానీ ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందని నిరూపిస్తున్నారు. తాజాగా నెల్లూరుజిల్లాలో వైయస్ఆర్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పొదలకురుకు చెందిన యువత దాదాపుగా 30మంది వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా …
Read More »జగన్ పై హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వం వేసిన స్టేను నిరాకరిస్తూ ఈ కేసు కొట్టివేసింది. ఈ నెల 30లోపు కౌంటర్ …
Read More »రాధాబాబు నిర్ణయం ఎటువైపు దారి తీయనుందో తెలుసా.?
రాజధాని ప్రాంతంలోని కీలకమైన కృష్ణా జిల్లా మరోసారి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. వైసీపీకి దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని కారణాలతో పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ కు రాజీనామా లేఖను పంపించానని, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని, మళ్లీ రెండు రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తాను. మీకు అన్ని వివరాలు చెబుతాను. అందరితో మాట్లాడి …
Read More »జగన్ పై హాత్యయత్నం కేసు నిందితుడు సంచలన నిర్ణయం..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై రాష్ట్రంలోని విశాఖపట్టణం విమానశ్రయంలో కోడికత్తితో శ్రీనివాస్ హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెల్సిందే. వైఎస్ జగన్ మీద జరిగిన ఈ హాత్యయత్నం కేసులో ఏపీ పోలీసులు సరైన రీతిలో విచారణ చేయడం లేదని జగన్ ,వైసీపీ పార్టీ శ్రేణులు ఏపీ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఈ కేసును ఎన్ఐఏకు అప్పజెప్పింది. దీంతో ఎన్ఐఏ గత వారం రోజులుగా ఈ కేసు …
Read More »జగన్ పాదయాత్ర దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర.. చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని ఆపార్టీ నాయకులు మధు, రత్నాకర్లు అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేని సాహసం జగన్ చేశారని, వేల కిలోమీటర్లు ప్రజలతో కలిసి నడిచి ప్రజల సమస్యలు తెలుసుకుని వారి మనసులను గెలుచుకున్నారని తెలిపారు. పాదయాత్ర దారి పొడవునా అన్నివర్గాల ప్రజలతో జగన్ మమేకమయ్యారని, జగన్ పాదయాత్ర యజ్ఞంలా చేశారన్నారు. ప్రజల సమస్యలు తెలుకుని వాటి …
Read More »జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేయవద్దని మోడికి లేఖ రాసిన చంద్రబాబు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ కు బదిలీ చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని ఆపార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారయణ వ్యాఖ్యానించారు.ఈ కేసు ఎన్ఐఏకు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు భయమని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు జీవితమంతా హత్యా రాజకీయాలేనని బొత్స దుయ్యబట్టారు. జగన్పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు లేఖ రాయడమేంటని, …
Read More »మరికొద్దిరోజుల్లో వైసీపీ నరసాపురం పార్లమెంట్ లో గాదిరాజు రాజకీయ వేడిని రాజేయనున్నారా.?
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్.. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పార్టీల నేతలు వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా ఎవరిని ప్రకటిస్తారా అని నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. గత 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ క్యాండిడేట్ గా గోకరాజు గంగరాజును బరిలోకి దించారు. వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన వంకా రవీంధ్రనాధ్ గోకరాజు గంగరాజుపై ఓడిపోయారు. అనంతరం వంకా రవీంధ్రనాధ్ పార్టీ కార్యక్రమాల్లో …
Read More »1982 తెలివితేటలు చూపిస్తున్న చంద్రబాబు..అప్పుడూ కాపీనే ఇప్పుడూ కాపీనే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అతి తెలివితేటలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తాను అధికారంలోకి రాగానే 2వేలు ఫించన్ ఇస్తానని ప్రకటించగానే చంద్రబాబు నాయుడు ఈ నాలుగేళ్లలో ఎన్నడూ లేనిది హటాత్తుగా 2వేలకు పెంచారు. ఈ ఘటనను చూస్తున్న పలువురు సీనియర్లు గతంలో 1982 లో ముఖ్యమంత్రి కాబోయే ముందు ఎన్నికలలో ఎన్.టి.ఆర్ 2/- కిలో బియ్యం ప్రచారం చేసారు. అయితే ఈ ప్రచారం నడుస్తుండగా దీన్ని …
Read More »పాదయాత్రకే ఇలా ఉంటే..బస్సుయాత్ర కూడా పూర్తైతే చంద్రబాబు గుండుల్లో రైళ్లు పరుగెడుతాయ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దేశ చరిత్రలో నిలిచిపోయిందని వైసీపీ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.చరిత్రాత్మకమైన ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జగన్ అంటే ఓ పోరాటం, ఒక నమ్మకం, పాదయాత్ర ద్వారా ప్రజలకు భరోసా కల్పించిన నాయకుడని అని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాలపై …
Read More »చంద్రబాబు సొంత జిల్లాలో తెలుగుదేశం నుండి వైసీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంరద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులోనే తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలుగుదేశం పాలనపై విసుగుసోయిన బైరెడ్డిపల్లి మండలంలోని వెంగంవారిపల్లెకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ పాదయాత్ర ప్రభావం, చంద్రబాబు అబద్ధపు హామీల ప్రవాహంతో విసిగిపోయిన తెలుగుతమ్ముళ్లు వైసీపీలో చేరుతున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరిన …
Read More »