ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరైనా ఆయన గురించి తెలియని వారు ఆయనకు ముక్కు మీద కోపం ఎక్కువ.ఆయన ఎవరు చెప్పిన కానీ వినడు.తను చెప్పిందే వినాలని అనుకునే మనస్తత్వం ఉన్నవాడు.మహిళలు అంటే అసలు గౌరవం ఉండదు అని ఇటు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,జగన్ అంటే పడని వారు చేసే ప్రధాన ఆరోపణలు. అయితే …
Read More »చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..!!
చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..!! అవును, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రత్యేక హోదా అంశంపై పోరాటానికి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన చివర శ్వాస వరకు ప్రత్యేక హోదాపై పోరాడతానని చెప్పాడు… మరీ నీ శరీరంలో చీము నెత్తురు ఉంటే మీ ఎంపీల చేత రాజీనామా …
Read More »చంద్రబాబు 40 సంవత్సరాల పరువును ఒక్క మాటతో తీసేసింది..!!
చంద్రబాబు 40 సంవత్సరాల పరువును ఒక్క మాటతో తీసేసింది..!! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఏపీలో అరాచక పాలన, అవినీతి పాలన కొనసాగిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నా చరిత్ర 40 సంవత్సరాలు అంటూ సీఎం చంద్రబాబు తన అనుకూల ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ తనకు …
Read More »దమ్మున్న నాయకుడు లేకుంటే.. ఇలానే జరుగిద్ది : బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
బీజేపీ సీనియర్ నాయకులు, ఏపీ కో – ఆర్డినేటర్ పురిఘల్ల రఘురామ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పురిఘల్ల రఘురామ్ మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్ను సినీ నటుడుగా కాకుండా.. ఒక ముఖ్యమంత్రిగా.. సుభిక్ష పాలన అందించి మేలు చేసిన వ్యక్తిగా ప్రజలు గుండెల్లోపెట్టుకున్నారని, అలాగే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిని కూడా ప్రజలు వారి …
Read More »వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గెలుపు ఎవరిది..!
ఏపీలో ఎన్నికల సమరానికి మరో ఏడాది ఉండగానే అప్పుడే ఎన్నికల వేడి మొదలైనట్లు ఉంది.అందుకే అధికార పార్టీ అయిన టీడీపీ ఎన్నికల్లో గెలవడానికి పక్క ప్రణాళికలు రచిస్తుంది.అందులో భాగంగానే గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ఏండ్లుగా ప్రత్యేక హోదా ఎమన్నా సంజీవనా అని ప్రత్యేక ఫ్యాకేజీకు ఒప్పుకుంది టీడీపీ .తాజాగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రత్యేక హోదా కంటే …
Read More »2019 ఎన్నికలు : సీఎం ఎవరో తేల్చేసిన తాజా సర్వే..!!
2019 ఎన్నికలు : సీఎం ఎవరో తేల్చేసిన తాజా సర్వే..!!, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎదురుగాలి వీస్తోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో.. ఇండియాటుడే-కార్వీ సంస్థలు కలిసి తేల్చేశాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని బాబు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని, ఇప్పటికే చంద్రబాబు నాయుడు అంటే డబ్బా రాయుడన్న కామెంట్లు ప్రజల్లో వినిపిస్తున్నాయని ఆ సర్వేలో తేలింది. see also : చంద్రబాబు …
Read More »జగన్ పై ప్రముఖ సినీ నటుడు ప్రశంసల జల్లు..!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 101రోజుకి చేరుకుంది.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది.జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ కు అడుగడుగునా జనం నీరాజనం పడుతున్నారు.కాగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పై ప్రముఖ సీని నటుడు విజయ చందర్ ప్రశంసల జల్లు కురిపించారు. …
Read More »వైఎస్ జగన్ను ఓ రేంజ్లో తిట్టిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్..!!
వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ఖాన్ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓ రేంజ్లో తిట్టాడు. ఇవాళ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై వందలకొద్దీ రౌడీయిజం కేసులు ఉన్నాయన్నారు. తనపై ఉన్న కేసులను కొట్టివేయించుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మోడీ కాళ్లు పట్టుకోవడం జగన్కే చెల్లిందన్నారు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర రోల్ ప్లే చేసే దమ్ము వైఎస్ జగన్కు లేదన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష …
Read More »”ఎన్టీఆర్కు రాజకీయాలు తెలియవు” చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!!
దివంగత ముఖ్యమంత్రిఎన్టీఆర్కు రాజకీయాలు తెలియవు, ఎన్టీఆర్ రాజకీయంగా ఆపదలో ఉన్నప్పుడు నేనే ఆదుకున్నా, ఆగస్టు సంక్షోభాన్ని ఎన్టీఆర్ నివారించలేకపోయారు, నా రాజకీయ అనుభవంతో ఎన్టీఆర్ను ఆగస్టు సంక్షోభం నుంచి బయటపడేలా చేశా, తనకు ప్రధాని పదవి ఇస్తానన్నా నేను వద్దంటా అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఇంకా ఏం చెప్పారంటే..!! see also : రూ.100 కోట్ల విలువైన …
Read More »రూ.100 కోట్ల విలువైన మట్టి కొట్టేశాడు..! మంత్రి పుల్లన్న అవినీతి బాగోతం..!!
రూ.100 కోట్ల విలువైన మట్టి కొట్టేశాడు..! మంత్రి పుల్లన్న అవినీతి బాగోతం..!! అవును, మీరు చదివింది నిజమే. ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్తిపాడు నియోజకవర్గం కేంద్రంగా రూ.100 కోట్లు విలువైన మట్టిని అక్రమ మైనింగ్ చేశారు. మైనింగ్కు అడ్డు వచ్చిన అధికారులను బెదిరించి మరీ.. బెదిరింపులకు లొంగని వారికి లంచాలు ఇచ్చి మరీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన అనుచర వర్గంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మట్టిని ఇష్టానుసారం …
Read More »