Home / Tag Archives: janasena (page 30)

Tag Archives: janasena

జోలికొస్తే తాటతీస్తా..పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,టీజీ వెంకటేష్ కు హెచ్చరికలు జారీ చేశారు. టీజీ వెంకటేష్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని చెప్పారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దని చెప్పారు. తాను వద్దనుకుని వదిలేసిన.. రాజ్యసభ ఎంపీ పదవిని పొందిన టీజీ వెంకటేష్‌ అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. విశాఖ జిల్లా పాడేరులో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జనసేన గురించి అదుపుతప్పి …

Read More »

టీడీపీ జనసేనల మధ్య కుదిరిన పొత్తు.. సాక్ష్యాలివిగో

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన చీఫ్ పవన్, టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్టాండ్ ఏంటో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి.. 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ఈసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. తాజాగా అవసరమైతే నేను సాయం చేస్తాను నాదగ్గరకు రండి అంటూ చంద్రబాబునుద్దేశించి ఎన్నికలకు ముందు పవన్ చేసిన వ్యాఖ్యలు …

Read More »

పవన్ కల్యాణ్,చంద్రబాబు రహస్య మిత్రులంట..నిజమేనా?

సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్దమై ,ఆయన విపక్షనేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఇంటికి బయల్దేరాన్న సమచారం రాగానే తెలుగుదేశం పార్టీ ఆయనను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.అంతవరకు అభ్యంతరం లేదు కాని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు జనసేనలో చేరడానికి వెళ్లినా, ఆ పార్టీ …

Read More »

వైసీపీలోకి భారీగా చేరికలు…కాపీబాబుకు షాక్

ఏపీలో రాజకీయ వేడి మొదలైంది.ఎక్కడికక్కడ పార్టీలలో చేర్పులు,మార్పులు జరుగతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీలోకి వివిధ పార్టీలనేతలు, కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుతున్నారు.జగన్‌ సిద్ధాంతాలు,పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారు.తాజాగా వైఎస్ఆర్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్,రంపచోడవరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ నాగులపల్లి ధనలక్ష్మి సమక్షంలో చింతూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 160 కుటుంబాలు,ఎటపాక మండలంలో 200 కుటుంబాలు పార్టీలోకి చేరాయి.ఇది అలా ఉండగా రెట్టింపు ఉత్సాహంతో గ్రామాల్లో యువకులు కూడా పార్టీలో చేరారు.   …

Read More »

రాధాబాబు నిర్ణయం ఎటువైపు దారి తీయనుందో తెలుసా.?

రాజధాని ప్రాంతంలోని కీలకమైన కృష్ణా జిల్లా మరోసారి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. వైసీపీకి దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని కారణాలతో పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ కు రాజీనామా లేఖను పంపించానని, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని, మళ్లీ రెండు రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తాను. మీకు అన్ని వివరాలు చెబుతాను. అందరితో మాట్లాడి …

Read More »

ఆ స్నేహం కోసమే ఇదంతానా.? అసలు ఈ మనిషి ఏంమాట్లాడుతున్నాడో జనసేనులకైనా అర్ధమవుతుందా.?

ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం అయ్యే వ్యక్తి ఎవ్వరైనా అన్ని జిల్లాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమవ్వాలి.. ముందుగా ఆయా జిల్లాల్లో పర్యటించాలి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు వేరేలా ఉంది. ఆయన కనీసం ఎన్నికల నోటిఫికేషన్ మరో నెలలో రానుండగా ఇప్పటివరకూ 8జిల్లాల్లో ఆయన అసలు పర్యటించలేదు. తాజాగా జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తమతో పొత్తు కోసం టీడీపీ …

Read More »

జనసేన పార్టీలోకి “సిట్టింగ్ ఎమ్మెల్యే”..!

ప్రముఖ సినీ హీరో,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్ధతుగా ప్రచారం నిర్వహించారు. కొద్ది రోజుల కిందటనే టీడీపీతో మైత్రీకి కటీప్ చెప్పి రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈక్రమంలో ఏపీ బీజేపీ పార్టీకి …

Read More »

జన్మభూమి కార్యక్రమంలో ప్రశ్నిస్తే కక్ష్య సాధింపు చర్యలు

ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ చేయని పనులు కూడా తామే చేశామంటు గొప్పలు చెప్పుకుంటుంది.ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులను తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయమని అడిగితే తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు పెడుతున్నారు. 4 సంవత్సరాల కాలంలో చేయలేని పనులు, ఎన్నికలు సమీపిస్తున్నవేల ఇప్పుడు ఈ ఏదాదిలో పూర్తిచేస్తామంటు డబ్బాలు కొట్టడం పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఉన్న సమస్యను ప్రశ్నిస్తే వీరు వైసీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు …

Read More »

నిస్సిగ్గుగా, నగ్నంగా చంద్రబాబు, పవన్ రాజకీయ వ్యభిచారం.. ఛీకొడుతున్న ప్రజలు

ఔను వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు. పవనాలు, చంద్రాల్ సార్లు విడిపోయినట్టు కొంతకాలం విమర్శలు చేసుకుంటున్నట్టు కనిపించారంతే. కానీ వాళ్లిద్దరూ కలిసే ఉన్నారట… ఒకరిని అంటే మరొకరికి కోపం వచ్చేంత ఇదిగా ఇద్దరూ కలిసే ఉన్నారట.. మేం ఒకరికి ఒకరై కలిసుంటే రాష్ట్రానికి నష్టమేంటని చంద్రబాబే స్వయంగా ప్రజల్నే ప్రశ్నించేంత పచ్చగా కలిసున్నారు. మరి కలిసున్నప్పుడు కలిసున్నట్టే ఉండక, కలిసుండనట్టు కటింగులు ఎందుకిస్తున్నారో తెలుసా.. చంద్రబాబు నోట మళ్లీ ఒక కుట్ర …

Read More »

మంగళగిరి మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయం

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన రాజకీయంగా చైతన్యవంతమైన మంగళగిరిలో అసలైన పోటీ ప్రారంభమైంది.రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి మాజీ ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మాజీ సభ్యురాలు శ్రీమతి కాండ్రు కమల టీడీపీలో చేరుతుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అయితే టీడీపీ నుండి కొందరు నేతలు వైసీపీలోకి చేరతారని ప్రచారంలో ఉన్నది. గతంలో వైసీపీ నుండి కొందరు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరగా నేడు మారిన నేపథ్యంలో కొందరు టీడీపీ కౌన్సిలర్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat