భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన 1558 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 01 2023 తేదీ నాటికి గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో …
Read More »ఉద్యోగులకు మీషో షాక్
సంస్థ నిర్వాహణ లో భాగంగా వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటిస్తున్న కంపెనీల జాబితాలో ఈకామర్స్ సంస్థ మీషో కూడా చేరింది. ఖర్చు తగ్గించుకునేందుకు, లాభాలను సాధించడానికి గానూ 251 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస్థ ప్రతినిధి నిన్న శుక్రవారం వెల్లడించారు. మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 15 శాతానికి సమానం. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే ఈమెయిల్ పంపించారు.ఈ …
Read More »కేవీ స్కూళ్లలో ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా ఉన్న కేవీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఈనెల 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4014 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, సెక్షన్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను డిపార్ట్మెంట్ …
Read More »32వేల జీతంతో కొలువు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) లేదా ఇంజనీరింగ్ డిప్లొమా(కెమికల్ ఇంజనీరింగ్/కెమికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. పే స్కేల్: రూ.9250- రూ.32,000 చెల్లిస్తారు వయసు: 35 సంవత్సరాలు మించకూడదు దరఖాస్తు రుసుము: రూ.590(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.) ఎంపిక విధానం: …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఎస్ఎస్ఎఫ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 24,205 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ …
Read More »నిరుద్యోగ యువతకు Good News
ఇండియన్ ఆర్మీ ఆర్డ్నెన్స్ క్రాప్స్లో మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చేనెల 12లోపు దరఖాస్తు చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 419 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో తెలంగాణ రీజియన్లో 32 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నది. రీజియన్ల వారీగా ఈ నియామక ప్రక్రియ చేపడుతారు. మొత్తం పోస్టులు: 5149 ఇందులో తెలంగాణ రీజియన్లో 32 పోస్టులు …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకుకు సంబంధించి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1422 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో హైదరాబాద్ సర్కిల్లో 175 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది. డిగ్రీ పూర్లయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. …
Read More »మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్..మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఆర్థిక మాంద్యం ఒకవైపు బుసలు కొడుతుండగా, మరోవైపు అంతర్జాతీయ ఐటీ రంగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో ఇప్పటికే వేలాది మంది సిబ్బందిని తొలగించిన సంస్థ..మరోసారి వెయ్యి మంది సిబ్బందికి ఉద్వాసన పలికినట్లుగా తెలుస్తున్నది. ఉద్యోగాల నుంచి తొలగించబడినవారు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బహిర్గతపరిచారు.మైక్రోసాఫ్ట్ గ్రూపు ప్రొడక్ట్ మాజీ మేనేజర్ కేసీ లెమ్సన్..తనను ఉద్యోగం నుంచి …
Read More »తెలంగాణలో ఆదివారమే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష-ఏమి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి..?
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సమయం దగ్గర పడుతున్నది. 16వ తేదీనే ఈ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తొలిసారి వెలువడిన గ్రూప్-1కు నోటిఫికేషన్కు భారీ స్పందన వచ్చింది. 503 పోస్టులకు 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అందులో అత్యధికులు ఎక్కువ అనుభవం లేనివారు, కొత్తగా పరీక్ష రాసేవారే! పరీక్ష దగ్గర పడుతున్న కొద్దీ వారిని ఎన్నో సందేహాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. హాల్టికెట్ డౌన్లోడ్ కాకపోతే ఏం చేయాలి? హాల్టికెట్లో ఫొటో …
Read More »దసరాకు ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు..?
సెలవు అనే మాట వినగానే స్కూలు పిల్లలకే కాదు ప్రైవేట్ సర్కారు ఉద్యోగులకు కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్ హాలిడేస్ పాయసంలో జీడిపప్పులా మహదానందాన్ని ఇస్తాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రానున్న దుర్గాపూజ నేపథ్యంలో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 దాకా, అంటే పదకొండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు మొత్తంగా దుర్గాపూజ జరిగే నెలలో …
Read More »