తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులు మరో సంచనల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంనుంచే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్నా ఆయన జనసేన, వైసీపీలో ఎటుచేరాలనేదానిపై చర్చిస్తున్నారని వార్తలొచ్చాయి. వైసీపీ వైపే తోట మొగ్గు చూపినా సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని తోట జనసేన వైపు వెళ్లాలని కొందరు కోరారు. అయినా తోట వైసీపీవైపే కదిలారు. ఇప్పటికే ఆయన పార్టీలో చేరాల్సి …
Read More »వంగవీటి రాధాకు షాక్..వైసీపీలోకి కుటుంబ సభ్యుడు
వంగవీటి రాధాకృష్ణకు ఊహించని షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి చేరనున్నట్లు ప్రకటించిన రాధాకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే మద్దతు దక్కడంలేదు. వంగవీటి ఫ్యామిలీకి చెందిన మరో యువనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వంగవీటి నరేంద్ర వైసీపీ నేతలతో టచ్లోకి వచ్చారని సమాచారం. అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో కలిసి సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ మంతనాలు సాగించిన రాధాకృష్ణ.. టీడీపీకి గూటికి …
Read More »పదేళ్లనుంచీ ప్రజలకోసం కష్టపడుతున్న యువనేతకు ఒక్క అవకాశం ఇద్దాం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా ఊపందుకున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఒకేరోజు 500 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌస్లాజం ఆధ్వర్యంలో మైనారిటీలు పెద్దసంఖ్యలో వైసీపీలో చేరారు. వెలుగోడు పట్టణంలోని జెండా వీధి, తెలుగు వీధిలో 200 కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరాయి. వీరికి పార్టీ నంద్యాల పార్లమెంటరీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి …
Read More »మంత్రి సోమిరెడ్డికి ఊహించని షాక్..సోదరుడు వైసీపీలోకి
మొన్న బావ..ఈరోజు తమ్ముడు..ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఈరోజు తన తమ్ముడైన సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇది మంత్రికి ఊహించని షాక్ అనే చెప్పుకోవాలి.మొన్నటికి మొన్న స్వయానా బావ రామకోటారెడ్డి వైసీపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే వైసీపీ నెల్లూరులో క్లీన్ స్వీప్ అని అర్ధమవుతుంది.ఇక ఇక్కడ టీడీపీ అనే మాట ఎవరి నోటా రాదనే చెప్పుకోవాలి.సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే …
Read More »