టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగల మధ్య ఎస్సీ వర్గీకరణ విషయమై జరుగుతున్న మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది…ఇటీవల ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని కోరుతూ..కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రేకు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించిన మంద కృష్ణ ఈ సందర్భంగా గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసారు. ఎస్సీ …
Read More »పొంగులేటికి భారీ షాక్ ఇచ్చిన ఇద్దరు ముఖ్య అనుచరులు…త్వరలో బీఆర్ఎస్ లో చేరిక…!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విబేధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈమధ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ లో కలహాల కుంపట్లు ముదిరిపోయాయి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఏకమై పార్టీలో మోస్ట్ సీనియర్ అయిన …
Read More »చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరిన శమంతకమణి, యామినిబాల..!
స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ పేరుతో వాయిదా వేయించామని శునకానందంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుస షాక్లు ఇస్తున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు భరించ లేక టీడీపీ సీనియర్ నేతలంతా ఒక్కొక్కరిగా వైసీపీలో చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినీబాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో …
Read More »కడప జిల్లాలో కొనసాగుతున్న వలసలు.. వైసీపీలోకి మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి..!
ఏపీలో అధికార వైసీపీ పార్టీలోకి వలసలు ఇప్పట్లో ఆగేలాలేవు. టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన సీనియర్ నాయకులంతా పార్టీకి గుడ్బై చెప్పేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు డొక్కామాణిక్యవరప్రసాద్ రావు, రామసుబ్బారెడ్డి, గాదె వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రెహమాన్, కదిరి బాబురావు, పాలేరు రామారావు, ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, …
Read More »చంద్రబాబుకు మరో షాక్… వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించామని ఆనందంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు. ప్రకాశం, కడప జిల్లాలతో మొదలైన వలసల పర్వం ఇప్పుడు కర్నూలు జిల్లా టీడీపీని కుదిపేస్తోంది. కర్నూలు జిల్లాలో బలమైన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో మరో టీడీపీ …
Read More »టీడీపీకి మరో షాక్..కొడుకుతో సహా వైసీపీలో చేరిన మాజీ మంత్రి…!
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరారు. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ …
Read More »చంద్రబాబుకు మరోషాక్… వైసీపీలోకి మాజీ మంత్రి…!
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరుతున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు అయింది. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ …
Read More »బ్రేకింగ్…వైసీపీలో చేరిన మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నుంచి వైసీపీలోకి మొదలైన వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో టీడీపీ చాఫ్టర్ పూర్తిగా క్లోజ్ కానుంది. కడప జిల్లాలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తన కొడుకుతో సహా జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా, అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు శింగనమల ఎమ్మెల్యే యామినీ బాల కూడా టీడీపీకి గుడ్బై చెప్పి వైసీపీ బాట పడుతున్నారు. ఇక కర్నూలు …
Read More »బ్రేకింగ్..వైసీపీలో చేరిన విశాఖ టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గుంటూరు జిల్లాతో మొదలన వలసల పర్వం..కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల నుంచి విశాఖలో షురూ అయింది. ఇప్పటికే డొక్కా టీడీపీ మాజీ మంత్రులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, రామసుబ్బారెడ్డిలు, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, పాలేరు రామారావులతో పాటు ప్రస్తుత చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కొడుకు కరణం వెంకటేష్ తదితరులు జగన్ సమక్షంలో వైసీపీలో …
Read More »ప్రకాశం తర్వాత వలసలు ఆ జిల్లా నుంచే… ఆందోళనలో చంద్రబాబు..!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసింది. అయితే చంద్రబాబులా కాకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కండువా కప్పుతున్న వైసీపీ కరణం బలరాం లాంటి టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం పార్టీలోకి చేర్చుకోవడం లేదు..వల్లభనేని వంశీ, మద్దాలిగిరి తరహాలో కరణం బలరాంను కూడా స్వతంత్ర్యంగా వ్యవహరించమని కోరుతుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తమకు తాము స్వతంత్ర్య ఎమ్మెల్యేలుగా చెలామణీ అవుతూ వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. …
Read More »